ఈ వారాంతంపు వల్లకాడు లొల్లి ఏందిరో! బలిసిన కుల ముష్కరమూకల శవాల మూలశంక గోలే౦దిరో!
ఒక బ్లాగరు రాసిన సొంత అభిప్రాయాన్ని వారికి సంబంధించిన సమూహానికంతటికీ ఆపాదించి వల్లకాడులొ వారాంతపు చితిమంట పెట్టి బలిసిన కుల ముష్కరమూకల శవాల్ని లేపుతూ లొల్లి మొదలెట్టాడు. తను వారాంతమంతా చుట్ట వెలిగించుకోవడానికి బ్రాహ్మణులు, దళితుల మధ్య కాష్టం రగిలించడంలో తెగకష్టపడుతూ మూతి కాల్చుకుంటున్నాడు. ఇక ఆ రెండు కులాల మధ్య తమ తాతలు,ముత్తాతలు చేర్చిన చితిమంట ఆరనీకుండా ఓ బలిసిన కుల ముష్కర శవమూక కరాళనృత్యం చేయడానికి సిగ్గు, లజ్జ వదిలేసి అనామకుల రూపంలో ఎగబడుతున్నారు. ఈ కుల ముష్కర మూకలకి ఇంత అశుద్ద మాదాకవళం వేస్తూ వారాంతపు లోల్లిని వెల్లదీస్తున్న ఓ అగ్నాని. ఇవే కుల ముష్కర మూకలు ఇదే అగ్నాని అధమవల్లకాడత్వంలో నాకు, భాస్కరరామి రెడ్డి గారి మధ్య అగ్గిరాజేసి, ఆంధ్రాలో మీరు మాకు బంధువులు, మేము మీకు శ్రేయోభిలాషులు అని చెప్పుకునే రెండు కులాల మధ్య ఉన్న పచ్చగడ్డిమీద చిచ్చుపెట్టే ప్రయత్నం ఇక్కడ కూడా చేసారు.
ఇక ఇప్పుడు ఆ వారాంతపు వల్లకాడులో లొల్లిచేసేది దళితులు ఆపైన బ్రాహ్మణులు అని అనుకుంటే కుత్సితకుల చితిలో కాలేసినట్లే!
తమ ముందు తరాలు బ్రాహ్మణ, దళితుల మధ్య పేర్చిన చితిని అనాగరిక అశుద్ద వారసత్వంగా స్వీకరించి, పీనుగు ఎప్పుడు దొరుకుద్దా! ఎప్పుడు పీకుతిందామా! అని గోతికాడనక్కలా ఎదురుచూస్తూ ఉన్న ఈ బలిసిన కులముష్కర మూక దళితవాదం పాడుతుంది. ఎందుకు? దళితుల మీద ప్రేమా? కానేకాదు.. కేవలం బ్రాహ్మణులని మట్టుపెట్టే తమ అశుద్దవారసత్వాన్ని కొనసాగించడానికి. దళితులారా గుర్తుపెట్టుకోండి alienation is far-better than elimination అన్న కఠిన వాస్తవాన్ని. alienation ఖచ్చితంగా తప్పే..అందులో ఎలాంటి సందేహం లేదు..ఒప్పుకుంటా.. కానీ అదిప్పుడు వాస్తవంలో లేదు. వాస్తవ౦లో ఉన్నది కేవలం elimination. ఇది ఏ బలిసిన కులం చేసిందో, చేస్తుందో చూసుకోండి. దళితులపై జరిగిన ఖేర్లాన్జీ సామూహిక వధలో, కారంచేడు కార్పణ్య౦లొ, చుండూరు అమానుష సంహారంలో ఏ బలిసిన కులముందో తెలుసుకో౦డి. చితిమీద పీనుగుమాసం ముక్కలు ఏరుకుతినే ఈ బలిసిన కుల ముష్కర మూకలు మీకేదో మాట సాయం చేస్తున్నాయని నమ్మితే ఆనక అవసరం తీరాక అదే చితిమీద తొ౦గోపెట్టగలవు. తస్మాత్ జాగర్త! వర్తమానవాస్తవాలని గుర్తించి మీ తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తు ఇస్తారో లేక ఇలాంటి కుల కుత్సితి పీనుగుల తాత్కాలిక మద్దతుతో/మద్దతు కోసం గతాలకు గాయాలు చేసుకుంటూ విషవారసత్వాన్ని ఇస్తారో ఆలోచి౦చుకోవాల్సిన సమయం. తనమీద ఎంతో అభిమానం చూపించిన బ్రాహ్మణ ఉపాధ్యాయుడు "మహాదేవ అంబేద్కర్" గారి ఇంటిపేరుని తనఇంటిపేరుగా మార్చుకున్న భారతరాజ్యా౦గపిత, దళితదశదిశోద్దారకుడు అంబేద్కర్ గారి అభిమానాన్ని మరువగలామా?
ఇక ఈ కులముష్కర మూకలకి అగ్నా(నా)యకత్వం వహించే వల్లకాడు వారాంతానికి ఇద్దరు మనుషుల మధ్య గొడవ జరుగుతు౦టే తగుదునమ్మా అంటూ వారి మధ్య చితిపేర్చడానికి సిద్దం అయిపోతాడు. పీనుగులు వేదాలు వల్లించినట్లు నీతిసూత్రాలు చెబుతాడు. మరిప్పుడా పీనుగు సూత్రాలు ఏమయ్యాయి..కుత్సితాలయ్యాయా? ఏ.పి.మీడియా రాము గారు పేద్ద తరహాగా వచ్చి చర్చ పట్టు తప్పి రచ్చగా మారుతుంది జాగర్తగా మసలుకోండి అని మర్యాదగా చెబితే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండని తనదాకా వస్తే గానీ అన్నట్లు కుత్సితనీతిని ప్రదర్శించాడు. చెత్తకామెంట్ల రచ్చ తప్ప ఏమీ లేదని శ్రీనివాస్ గారు చెబితే తన చెత్త మిగిలిన బ్లాగుల చెత్తకంటే ఎక్కువ కాదని చెప్పుకొచ్చి తన అగ్నానాన్ని రుజువుచేసుకున్నాడు. నిస్సిగ్గుగా చెత్త ఉందని ఒప్పుకుంటూనే, తాను అనుమతిస్తేనే ఆ చెత్తవచ్చిందన్న విషయాన్ని తనకనుగుణంగా అలవోకగా నిర్లజ్జతో వదిలేసాడు. చూసేవారు కబోదులు కదా మరి ఈయన దృష్టిలో! పోనీ టపాలో ఏవైనా అర్థవంతమైన చర్చ పెట్టాడా? అదీలేదు. కేవల౦ కులాన్ని దూషించే వ్యాఖ్యలను ప్రేరేపిస్తూ, ఆ కులగజ్జిగాళ్ళకి వెన్నుదన్నుగా నిలుస్తూ తన వాతప్రకోపాల్ని చూపించే వారాతం ఎంచక్కా దినాంతం చేసుకుంటున్నాడు.
చివరిగా, అయ్యా పెద్దలూ..
తప్పు తప్పే..దాన్ని ఒప్పు చేయాల్సిన అవసరం లేదు..సమర్థి౦చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆ తప్పుని మరో మంచి ఒప్పుతో తుడిచేయడ౦ లేదా చేసిన మంచిని ఎలుగెత్తడం సరైన పరిష్కారం. ఈ పరిష్కారమార్గాన్ని అమలుకానీకుండా అడ్డుపడుతున్న ఆ బలిసిన కుల కుత్సిత౦ గురించి చెప్పండి..ఎండగట్టండి. అలాగే నేడు కులగజ్జిని వాస్తవానికి ఎవరుపెంచి పోషిస్తున్నారో చెప్పండి. అంతేకానీ ఇప్పటికే ఎపుడో కొంతమంది చేసినవాటికీ, చేయనివాటికీ తమకు తెలీకుండానే బాధ్యత వహిస్తూ స్వయంకృతాపరాధంగా తమకూ, దళితులకూ మధ్య సృష్టించుకున్న అగాధాల్ని మరింత పేద్దవి చేయద్దు.ఒక్కసారి వర్తమాన వాస్తవాల్ని చూస్తూ మీ భవిష్యత్తుతరాలకి "ఈ" రాతలతో ఏమి ఇద్దామనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి! తరగని తలంటులూ, తొలగని అపవాదులు మరియు అంతులేని అవమానాల తోడు క్షమాపణలా?
త్వరిత వర్గాలు
సమకాలీనం
(12)
తలంటు
(8)
బ్రాహ్మణ విద్వేషం
(5)
ఆత్మగౌరవం
(3)
ఆధిపత్య౦
(3)
కనుమరుగవుతున్న నిజాలు
(3)
భారతీయం
(3)
లండనీయం
(3)
సామ్రాజ్యవాదం
(3)
Anti-Brahmin
(2)
అణగదొక్కుట
(2)
తెలంగాణ
(2)
సత్యసాయి
(2)
సమకాలీన౦
(2)
అమ్మఒడి
(1)
ఉల్లాసం
(1)
గోద్రా
(1)
ఛా౦దసవాదం
(1)
జాతీయవాదం
(1)
దుస్వప్నం
(1)
నివేదన
(1)
పాట
(1)
ప్రచార మాధ్యమాలు
(1)
ప్రచారం
(1)
బాబా
(1)
మతరాజకీయాలు
(1)
మార్క్సిజం
(1)
వామపక్షం
(1)
వాస్తవం
(1)
శాంతి
(1)
శాంతి కపోతం
(1)
శ్రామికం
(1)
సంస్కృతి
(1)
సాయం
(1)
సాయంసంధ్య
(1)
Friday, 27 May 2011
ఈ వారాంతపు వల్లకాడు లొల్లి ఏందిరో! శవాల్ని మేల్కొలపండిరో.. అల్గేలే..;)
Labels:
తలంటు,
బ్రాహ్మణ విద్వేషం,
సమకాలీనం
Subscribe to:
Post Comments (Atom)
బ్లాగు ఉద్దేశ్యం!
కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.
79 comments:
రాజేషూ,
వారాంతం నాలుగు కామెంట్లు పడతాయనే కక్కుర్తితో ఏదో ఏడుపుగొట్టు కేతిగాళ్ళ స్టేట్మెంట్లను అదేదో 'డిష్కషను' అని పేరేట్టుకుని తనేదో ఆంధ్రజ్యోతి RK లా ఫీలయిపోతూ, కుక్కపెట్టిన పెంటికలనేరుకొని వచ్చి వేసుకుంటే దానికి మీరు విచారం వ్యక్తం చేయడం ఏమీ నాకు నచ్చలేదు. ఆయనెవరో తమ కమ్యూనిటీ క్ష్టాలను చెబుతూ తమ అభివృద్ధికోసం నాలుగు మాటలు రాస్తే అక్కడ ఈ సన్నసులులెళ్ళి దళిత కార్డ్ ప్లే చేయడం వీళ్ళ చిల్లర మనస్థత్వాన్ని సూచిస్తుంది.
కావాలంటే దళితుల అభ్యున్నతికి, వివిధ దళిత కులాల ఏకీకరణకోసం పోస్టులు రాసుకోవచ్చు కదా - వూహూ, అలాంటి మంచి పనిచేయరు. ఎప్పుడూ ఇంకోడి మీద ఏడ్చి నాలుగు సానుభూతులు పొంది కోటా పెంచుకుని అర్హతలేకున్నా షార్ట్ కట్లో అందలాలు ఎక్కుదామన్న నికృష్ట బ్రతుకులు. ఇందులో వెయిస్ట్ కోటేసుకుని ఏదో సామాజిక సంస్కర్తలా పోజులిస్తూ వారాంతం చేసింది వారు ఏరుకొచ్చిన శవాలమీది మురమరాల్లో ఓ పిడికెడు నొక్కేసి ఆరగించడమే అని సవినయంగా మీకు చంద్రబాబు స్టైల్లో మనవి చేసుకుంటున్నాను.
ఎవరితోనో మీకు ఫిటింగ్ పెట్టించారంటున్నారు, పంగ అంటున్నారు. వాళ్ళ బ్రతుకులే అవి వారాంతం రాజకీయాలు వారందినాల్లో పెంటపనులు.
తాను అనుమతిస్తేనే ఆ చెత్తవచ్చిందన్న విషయాన్ని తనకనుగుణంగా అలవోకగా నిర్లజ్జతో వదిలేసాడు.________point to be noted!
sorry, there was a spelling mistake in my earlier comment.
రాజేశ్
వాస్తవాన్ని కళ్ళముందు ఉంచుతూ మీరు రాసిన విధానం చాలా బావుంది. నాకు నచ్చింది
ఒక కులం పేరుని పదేపదే ఉచ్చరిస్తూ తమ కులగజ్జిని చూపించుకునే కామెంట్లని ప్రోత్సహించి అదే చర్చ-రచ్చ అని జబ్బలు చరుచుకుంటున్న VP గారిని చూస్తుంటే జాలి వేస్తుంది.
ఆ కులగజ్జి కుక్కలు పదే పదే ఎంత ఈజీగా ఒక కులం పేరుని ఉచ్చరిస్తున్నారో చూసారా? అదే మీరు టపా మొత్తం ఒక బలిసిన కులం అన్నారు కానీ ఆ కులం ఏమిటో చెప్పలేదు. ఇదే మీకు, ఆ కుక్కలకి ఉన్నతేడా.
ఇలాంటి టపాలు తరచూరాయగలరు.
"
alienation is far-better than elimination
"
Excellent saying and cent% true. If the underlying deep meaning of that saying has been imparted to respective community in question that would be very greatful.
Thank for writing worthy post.
ఆయన దృష్ట్టిలో బ్లాగులను హైదరాబాద్ వారు మాత్రమే చదువుతున్నారని అనుకొంట్టున్నాడు. పేరు ఎందయ్యా అని అడిగితే? ప్రస్తుత రాజకీయ నానో స్టార్ చిరంజీవిలా అది నానోటితో నేను చెప్పాలా, బ్లాగులోకంలో ఎవరినైనా అడుగు చెపుతారు అని అంటాడు. మందమతి అంటే ఒక్క సారి కోపం విజృంభిచింది, నోరు పారేసుకొన్నాడు. ఆధునిక చదువులు చదివి తామేదో అభ్యుదయవాదులమైనట్లు పోజులు కొడుతూ నీకు తెలివి,విచక్షణ రెండూ లేవు. నీ దగ్గర ఉన్నడేది ఇంగ్లిష్ చదువులు చదివితే వచ్చిన అజ్ణాం అనే అహకారం తప్ప అని అంటే! ఎన్నో తోడుగులు వేసుకొని,రూపు మార్చుకొని ఉన్న ఈఆధునిక మానవుడిలో భూస్వామ్య లక్షణాలు బయటపడ్డాయి. ఇంత ఓర్పు లేని ఇతను బ్లాగుల లో పిచ్చి చర్చలు జరుపుతూ సంగంలో మార్పులు తెస్తాడంటా. ఒకసారి రుద్రవీణ సినేమాలో హీరో పాత్ర చూడు, సంగంలో మార్పులు తేవాలంటె ఎంత కృషి చేయాలో చూసి నేర్చుకో. ఊరకనే వాస్తవ ప్రపంచం వదలి వర్త్యువల్ వరల్డ్ లో చర్చ అనే పేరు తో రచ్చ చేయటం కాదు.
అయినా ఆయనకు నిజం గా చర్చ జరపాలంటే, నిజాయితి వుంటె మొదట అతని వర్గం మీద చర్చ మొదలు పెట్టుకోవాలి, ఆ తరువాత ఇతనిలా సంఘాన్ని ఊదరిస్తున్నాం అని గతకాలంలో ఉద్యమాలు చేసిన వర్గాల వారి లో, ఇప్పుడు ఆడవారు కూడా ఎప్పుడు లేని విధంగా కులం పేరు తగిలించు కోవటం ఫాషన్ ఐంది. మొదట ఈ రేంటి మీదా చర్చ జరిపి తరువాత ఆ తరువాత మిగతా వర్గాల వారి పైన చర్చ పెట్టుకునేది.
----------------------------------
రోజు ఎంతో మంది కొత్త బ్లాగులు మొదలుపెడుతూంటారు. వీరి గురించి తెలుసుకోవటం నా పనేమి కాదు. కొన్ని మేకలో, గొర్రేలో అక్కడ క్లూ ఉంది,అది ఉంది, ఇది ఉంది, నీ ఐ.క్యూ. ఇంతేనా అని, వారి ఐ క్యు గురించి చoకలు గుద్దు కొంట్టున్నారు. ఆ టపానే ఒక మూడో శ్రేణికి చెందిన టపా, దానిలో తప్పి పోయిన మేకను వెతికినట్లు అతని పేరు వెతకి తెలుసుకొంటే వచ్చే ఆనందం ఎముంట్టుందో నాకైతే తెలియలేదు.
Srinivas
రాజేష్ గారు,
నేను పోస్ట్ చేసిన టపాలో అంత అభ్యంతరకరమైనవి ఏమన్నా ఉంటే చెప్పండి. తప్పకుండా మార్పులు చెయ్యొచ్చు.
ఇక దానికి వచ్చిన కామెంట్ల విషయంలో మాత్రం చర్చ పూర్తిగా పక్కదారిపట్టి దూషణల పర్వంగా మారింది. అనేక కారణాల వల్ల నేను మొదట్లో మోడరేట్ చెయ్య లేక పోయాను. దూషణలూ, వ్యక్తిగత విమర్శలూ మొదలయ్యాక, కొంత మందివి మాత్రమే తీసెయ్యడం కుదరదు కాబట్టి, వీలయినంత వరకూ మంచిగా మాట్లాడు కొమ్మని చెప్పి చూశాను.
ఇప్పుడు ఆ కామెంట్లలో కూడా మీకు ప్రత్యేకంగా అభ్యంతరకరంగా ఉన్నవాటిని చెప్తే సరి చెయ్యడానికి వీలుంటుంది.
మీరిలా ఆవెశంగా ఈ టపా రాశారు.
వ్యక్తిగత దూషణలు చెయ్యడమనేది, మీరు నా పైన చేసినా, లేక అక్కడ రెండు వర్గాల ఉన్మాదులు ఒకరిపై ఒకరు చేసుకున్నా రెండూ ఒకటి కాదా?
ఒక్కసారి ఈ టపానీ, నా పోస్టుకి ఉన్న కామెంట్లనీ పోల్చి చూసుకోని ఆలోచించండి. మీకే అర్థమవుతుంది.
పై అజ్ఞాత
>>>ఒక కులం పేరుని పదేపదే ఉచ్చరిస్తూ తమ కులగజ్జిని చూపించుకునే కామెంట్లని ప్రోత్సహించి అదే చర్చ-రచ్చ అని జబ్బలు చరుచుకుంటున్న VP గారిని చూస్తుంటే జాలి వేస్తుంది.
కెవ్వ్! అసలు మీరు గమనించారో లేదో. ఆ వల్లకాడు వారాంతపు లొల్లి ఒక నీచ కుంచిత పధకం ప్రకారం సాగింది. బ్లాగుల్లో ఏ బ్లాగుకీ రాని సమస్య ఈ VP బ్లాగుకి వచ్చింది. అదీ విచిత్రంగా అజ్ఞాతలుగా తప్ప మరే విధంగానూ వ్యాఖ్య పెట్టలేనట్లు. వింత కదూ! ఈ వింత కూడా ఆ టపా రాసిన తర్వాతే మొదలైంది. వీరికి ఆ నాగార్జున గారు తోడులా ఉంది. వారు వచ్చి ఈ పధకానికి శంకుస్థాపన చేసి VP బ్లాగులో వింతసమస్య ఉందని లోకానికి చాటారు. ఆ తర్వాత మొదలైంది అసలు లొల్లి. శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లు VP పెంటలో పడ్డారు. వీరితో పాటు అదే అసుద్దం మీద దూల, గోకమ్మా అనే కులగజ్జి గాళ్ళు పడ్డారు. పీతిని అందంగా పులుముకున్నారు. సంకలినులకు పూసారు. ఎవరైనా వచ్చి అది పెంటయ్యా అంటే నా పేరే VP, నేనే ఒక పెంట అంటూ వారిమీద దాన్ని విసరడం మొదలుపెట్టారు. అది జరిగిన సంగతి. తాడేపల్లి గారు రాసిన దానికి పెడర్ధాలు తీసింది కేవలం రెండు కులాల మధ్య ఉన్న చిచ్చు మరింతగా రగల్చడానికి చుట్టవెలిగించుకోవడానికి చేసిన దుర్మార్గ ప్రయత్నం ఇది. దీన్ని ఎవరో ఒక ఇద్దరు ప్రముఖ బ్లాగర్లు తప్ప ఎవరూ ఖండించకపోవడం గమనార్హం, గర్హనీయం.
అయ్యా దూలగోకమ్మ కులగుజ్జి గాళ్ళూ, ఇది త్రిపురనేని ముడ్డి తిడుచుకునే పచ్చపేపరు కాలంకాదని గ్రహించండి. సిగ్గు తెచ్చుకోండి. అనాగరికం నుండి నాగరికంలోకి రండి.
రమణ
ఒక BC కులం నుంచి
Nice one Rajesh gaaru !
బ్రాహ్మణులను ఇతర వర్గాలు విమర్శించటం కన్నా వారికి వారే ఎక్కువ ఆత్మశోధనొ చేసుకొని దానిని బాగా గ్రంధస్థం చేసుకొన్నారు. కాని గత 60సం||లు గా మిగతా ఏవర్గం వారైనా వారి లోటుపాట్లు తూలనాత్మకం గా బేరిజు వేసుకొన్నారా? వారి మంచితనం గురించి వారు డప్పుకొట్టుకొనుడే గాని లోపాలు ఉంటే మాత్రం హిందూ సమాజం, మనువును నుంచి మొదలుపెట్టి బ్రాహ్మనిజం పేరుతో బ్రాహ్మణుల మీద విమర్శలకు దిగటం. ఇదొక కళ గా అభివృద్దిచేశారు. ఆ రోజుల్లో ఈ వాదాల మీద కెరీర్ మొదలు పెట్టిన వారు సాధ్య మైనంతవరకు లాభపడ్డారు. వారిని అనుసరించినవారికి మారిన కాలం లో పెద్దగా ఉపయొగ పడలేదు. ఎంతో యనర్జిని ఇన్వేస్ట్ చేసి పుస్తకాలు చదివి మేధావిగా కేరిర్ మొదలు పెడతామనుకొంటే ఒక్క సారిగా దానికి గ్లోబలైసేషన్ దెబ్బతో డిమాండ్ లేకుండా పోయింది. ఎమీ చేయాలో దిక్కు తోచక బ్లాగులలో విషాన్ని వెదజల్లు తున్నారు.
---------------
ఇలానే కేంద్ర మంత్రిగా ఉన్నపుడు అణ్బు మణి రాందాసు గారు తనకన్నా వయసులో,అనుభవంలో సుమారు 35సం పెద్ద అయిన డాక్టర్ వేణుగోపాల్ గారిని రాచిరంపాన పెట్టాడు. వేణు గోపాల్ గారి మిత్రులైన రాష్ట్రపతి, దేశ ప్రధాని అందరు అణ్బు మణి రాందాసు చేసే తప్పులను ధృత రాష్టృడిలాగా చూస్తూ, సుప్రీం కోర్ట్ ఎన్ని సార్లు అణ్బు మణి రాందాసు కు అక్షింతలు వేసినా ఎరగని వారివలే ప్రవర్తించారు. మిడిసిపడిన అణ్బు మణి రాందాసు గారు ఇప్పుడు సోదిలో లేకుండా పోయాడు. మొన్నటి తమీళ నాట ఎన్నికలలో రామదాసు(పట్టాళి మక్కళ్ కట్చి) గారు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాడు. పని పాటా లేని వారంతా యునివర్సిటిలలో ప్రమోషన్ ల కొరకో లేక తనవర్గం వారికి రాజగురువు అవుదామని రాజ్యాధికారం కొరకు రాసే థీరిలు దానిలో ఉన్న బ్రాహ్మణిజం పేరుతో బ్రహ్మణులను తిట్టిపొట్ట పోసుకొనే వారికి అణ్బుమణి రాందాసు ఒక మంచి ఉదాహరణ.
రోజుకొక కొత్త బ్లాగరు వచ్చేది బ్రహ్మణిజం అనే పెరుతో బ్రహ్మణుల మీద చర్చ పెడతారు. పోని అర్థమయ్యేట్టు చెప్పబోతే బ్రహ్మణుల చరిత్ర అంటే హిందూ చరిత్రా అని ఒక చచ్చు ప్రశ్న వేసి చర్చను తప్పు దోవ పట్టిస్తారు. అసలికి రోజుకొకడు బ్లాగిలో కొచ్చి తన గురించి ఎమీ చెప్పుకోకుండా రాస్తుంటే, అటువంటి వారికి అర్థమ్య్యే లా ఎక్కడ చరిత్రను చెప్పటం మొదలు పెట్టి ఎక్కడ చెప్పటం ఆపాలి. ఎన్నో పుస్తకాలు చదీవి నిర్ధారించుకొని రాసినదానిని పిచ్చి స్కుల్ బాయ్ లాజిక్ నుపయోగించి దారిన బోయే దానయ్య ఒక ప్రశ్న వేస్తే వారికి వివరణలిస్త్తూ ఊరు పేరు లేని వారి కోసం బ్లాగుతూండాలా? కొత్తలో ప్రవీణ్ శర్మ గారు వేసిన ప్రశ్నలకి చాలా మంది సీరియస్ గా ఎంతో ఓపికగా జవాబులిచ్చి చివరికి చాలామందికి వారి మీద వారికే జాలి గలిగింది.
$Weekend Politician
మీరు ఇంతగా ముద్దు ముద్దుగా, మెత్తగా మాటలు మాట్లాడి ఇప్పటివరకు మీరు చేసిన పనులకి మసి పూయనక్కరలేదు. అందరూ గమనించారు..మీరూ ఆ తానులో ముక్కే అని! ఇక ఆపండి మీ వారాంతపు చలనచిత్రపు కేతి ఆటలు. ఇక్కడ ఎవరూ నమ్మడానికి సిద్ద౦గా లేరు.
మీకు టపాలో ఒక కులాన్ని..చల్లకొచ్చి ముంత ఎందుకు?... బ్రాహ్మణకులాన్ని/బ్రాహ్మణులమీద ఉత్తిపుణ్యానికి నీచంగా నోరుపారేసుకుంటూ ఉంటే చూస్తూ కుత్సితఆనందాన్ని అనుభవించిన మీకు ఆ వ్యాఖ్యలను తీసేసే సమయం, తీరిక లేక పోయింది. అదే సమయంలో మీకు సలహా ఇచ్చిన ఎ.పి.మీడియా రాము, శ్రీనివాస్గా, రాఘవ గార్ల మీద మటుకు వెనువెంబడే నోరుపరేసుకోవడానికి మీకు సమయం ఉంది. ఇప్పటికైనా అర్థం అయిందా ఇక్కడ కబోదులు ఎవరూ లేరని? మీ గుర్వింద స్వభావాన్ని మార్చుకోండి ఇతరపెద్దలు గాండ్రించి ఊసేలోపల!
#టపాలో అంత అభ్యంతరకరమైనవి ఏమన్నా ఉంటే చెప్పండి.
మీరు టపాలో లేవనెత్తిన పాయింట్ మంచిది. సుహృద్భావ చర్చ జరగాల్సిందే. కానీ జరిగిందా? లేదు..ఎందుకంటే మీ లక్ష్యం చర్చ కాదు..రచ్చ. పైన అజ్ఞాత గారు చెప్పింది "నీచ కుంచిత పధకం ప్రకారం.." అక్షరాలా నిజమని నాకు అనిపిస్తుంది. అసలు మీ టపా నుంచి ఈ మార్పు ఆశిస్తున్నారు? ఇతరకులాల మధ్య రచ్చ పెట్టి కులగజ్జిని పెంచుకోవడమా? ఒక్కసారి పైన శ్రీనివాస్ గారు రాసి౦ది వందసార్లు చదివి వెయ్యిసార్లు రాయండి. మీ మందమతి బుర్రకి అప్పటికైనా మార్పు ఎక్కడ జరగాలో తెలుస్తుంది. మిమ్మల్ని మందమతి అనడంలో కించిత్ బాధలేదు..కొండొకచో సరదా కూడా లేదు. ఏమి పీక్కుంటారో పీక్కోండి!
#..కామెంట్ల ..చర్చ పూర్తిగా పక్కదారిపట్టి దూషణల పర్వంగా మారింది.
అసలు చర్చ జరిగిందా అక్కడ? విన్న నలుగురూ హవ్వ..అని నవ్విపోనూ! నాకు రచ్చ మాత్రమే కనిపించింది. మీరు కోరుకున్నది వల్లకాడు శవాల లొల్లి. దూషణల పర్వంగా మార్చడమే కాక మీరు కూడా అందులో పాలు పంచుకున్నారన్న సంగతిని మీరు మరిచినట్లుంది. నే మరవలేదులే!
#..కారణాల వల్ల నేను మొదట్లో మోడరేట్ చెయ్య లేక పోయాను.
ఆ "కారణాలు" పైన అజ్ఞాతగారు చెప్పినవే కదా! సిగ్గుండాలి అలా మోడరేట్ చెయ్య లేక పోయా అని చెప్పుకొవడానికి. మోడరేట్ ఒకరోజు లేదా రెండు రోజులు కుదరలేదు అనుకుందాం. మీకు నాలుగురోజులూ తీరికే దొరకలేదా? మీక వ్యతిరేకంగా వ్యాఖ్యలు పెట్టినవారిమీద ట౦పె కొట్టడానికి మాత్రం మీకు తీరిక దొరికింది. సెత్ మడిసికో మాట వారంతానికో దెబ్బ అనుకునేట్లు చూసారు!
#దూషణలూ, వ్యక్తిగత విమర్శలూ..తీసెయ్యడం కుదరదు కాబట్టి..
ఇదో కొత్త కుటిల సిద్దా౦టమా వారాంతం? వల్లకాట్లో చితిపేర్చుకోను సరిగ్గా సరిపోతుంది. మరి ఇదే సిద్దాంతం మిగిలిన బ్లాగర్లు పాటించిన రోజు తగుదునమ్మా అని నీతులు చెప్పడానికి ఎందుకు వచ్చారు మీరు? ఓహో.. ఇది మీ చితికి మాత్రమే కదూ!
#...ఆ కామెంట్లలో కూడా మీకు ప్రత్యేకంగా అభ్యంతరకరంగా..
మీకు నాలుగురోజులుగా చూసిన పెద్దలు చెబుతూనే ఉన్నారు. ఏమి పీకారు వ్యాఖ్యలని? అది పక్కనబెడితే, అసలు మీరు ఒకరు చెబితే కానీ ఏది మంచో, చెడో తెలుసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు సున్నితమైన అంశాలను చర్చకు ఈడ్చి రచ్చ ఎందుకు చేసారు? లేక పై మాట నంగనాచి తుంగబుర్ర మాటా?
#..ఆవెశంగా ఈ టపా రాశారు..
ఆవేశం ఆయితే మొదటి రోజే వచ్చేది. అక్కడ మాకూ, దళితసోదరుల మధ్య అగ్గిరాజేస్తున్న కులకుత్సితాలను చూసి, వారు చెప్పినవే అందరూ నిజమనుకు౦టారని అయ్యో అని నా తరానికి ఇది తప్పదా అని భావోద్వేగాలు పొంగినా ఓపిక పట్టా.. నాలుగు దినాలుగా. మీ వల్లకాడులో మార్పు లేదు..లొల్లి తప్ప. అందుకనే ఆలోచనాత్మకంగా వాస్తవాల్ని విశ్లేషిస్తూ సోదరులకి నా బాధ వివరిస్తూ టపా రాసా. మీకు ఇది ఆవేశం అనిపించడంలో తప్పులేదు.
#వ్యక్తిగత దూషణలు..మీరు నా పైన చేసినా...రెండు వర్గాల ఉన్మాదులు...రెండూ ఒకటి కాదా?
కాదా అవునా అన్నది పక్కన బెట్ట౦డి కాసేపు, అలాగే మీ వల్లకాడు నీతులు కూడా. అక్కడ మాట్లాడిన రెండు వర్గాలు ఎవరు? అంటే మిమ్మల్ని బలపరిచినవారంతా దళితులూ, మిగిలినవారంతా బ్రాహ్మలని అనేసుకున్నారా? మీరు ఇంతమందమతులు అని నేను అనుకోలేదు చెప్మా!
$Weekend Politician
మరొక మాట.. మీ మీద ఒక పదిపైన పరమఅసహ్య బూతు వ్యాఖ్యలు వచ్చాయి. నేను మీ మురికిసిద్దాంతాన్ని అనుసరించడం లేదు కాబట్టి వాటిని ప్రచురించలేదు. మీకు వాటిని మెయిల్ చేయమేంటే చేయగలను. ఎంచక్కా ఫోటోఫ్రేం కట్టించుకుని మురిసిపోదురుగానీ!
$అజ్ఞాత గార్లు
నీమీద ట౦పే పులిమితే తుడుచుకుపో ఏమీ అనమాక.. నా మీద పడితే మటుకు బూతులుతిట్టి మరీ తాటవలుస్తా అని నీతులు చెప్పే కొందరు పెద్దలు ఉన్న బ్లాగిజం ఇది. వారి ఆశీస్సులు కూడా మనకు కావాలి కాబట్టి దయచేసి వ్యాఖ్యల్లో బూతు లేకుండా పెట్టగలరు. మీ ఆవేశం అర్థం చేసుకోగలను. కానీ వాటిని బూచిగా చూపించి నీతులు చెబూతూ టపా స్పూర్తిని దెబ్బతీస్తూ సింగపూర్ నుంచి కులగజ్జిగాళ్ళు దిగుతారు. ఇది అంత అవసరమా చెప్పండి?
దయచేసి అర్థం చేసుకోగలరు. మీ వ్యాఖ్యలు ప్రచురించలేనందులకు క్షమించగలరు.
ఓ సింగపూర్ కుత్సిత కులగజ్జి 'సరు'కా
టపా స్పూర్తిని పక్కదారి పట్టించడానికి పెట్టిన నీ వ్యాఖ్య చెత్తబుట్టకు మళ్ళించా!. గతనాలుగు రాజులుగా గుర్తురాని నీతీసూత్రాలు ఈరోజు గుర్తుకువచ్చాయా? లేక నీ కులగజ్జిని ఎవరైనా గోకినట్లు అనిపించిందా? నీకు ఇంతకు మించి బదులు ఇవ్వడం కూడా అనవసరమే..సెత్!
Weekend,
I too have had the same feeling, not from your post but from the way you selectively deleted the comments that you have the lenience towards one line of argument. If you have it then better say it openly. It would put these issues to rest right?
There were nasty comments form both sides but the treatment has not been the same.
Well said, Rajesh.
WP is tried to act smart. :)
ఈ మందమతి వీక్ గారికి తెలియనిదేమిటంటే, బ్లాగుల్లో ఒకసారి వ్యాఖ్య రాసిన తరువాత దానిని స్క్రీన్ షాట్ తీసుకొని దాచిపెట్టుకొనే వారు చాలామంది ఉన్నారు. ఇతను ఇప్పుడు ఆవ్యఖ్యలు తొలగించినా దానివలన పెద్ద ప్రయోజనం లేదు.
---------------------
అసలికి ఆయన వ్యక్తిగత వివరాలు ఎంతో గోప్యంగా దాచి పెట్టుకొంట్టూ, ఇతర వర్గాల మీద మోడరేట్ పెట్టుకోకుండా చర్చిస్తాడన్నమాట.
----------------------------------
ఆయనకి నిజాయితి ఉంటె,అభ్యుదయ వాదిని అనుకొంటే, ఈ వారాంతం లో ఆయన తన వర్గం వారి గురించి మొదట ఒక వ్యాసం రాసి, వారిలో ఉన్న పాసిటివ్, నెగటివ్ పాయింట్స్ మీద చర్చ జరపాలి. ఎప్పుడు బ్లాగుల్లో బ్రహ్మణ, దళిత వర్గాల మీదేనా చర్చ/రచ్చ. మిగతా వారిలో రేండు వర్గాలు చాలా కాలం రాష్ట్రాన్ని పాలించాయి, ఆరేండే కాకా తెలుగు నాట ఎన్నో వర్గాలు ఉన్నాయి. మరి ఈ వర్గాల వారేవ్వరు వారిపై ఎందుకు చర్చ జరుపుకోరు?
Srinivas
రాజేష్ గారు మీ ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే. అసలు విషయానికి వస్తే, ధర్మస్థలంలో నేను పోస్టు చేసిన వ్యాఖ్య ఇది :
తాడేపల్లిగారి వ్యాసం చాలా ఆలోచనాత్మకంగా ఉంది. మరో బ్లాగులో ఈ వ్యాసం మీద దుమ్మెత్తిపోస్తున్న మేథావులు విస్మరిస్తున్న విషయాలు కొన్ని :
1. గతంలో వివక్ష చూపించి దళితులను అణగదొక్కారని ఉద్యమాలు చేసారు. నిజానికి ఆయా ఉద్యమాలను నడిపింది కూడా చాలా వరకు బ్రాహ్మణులే.
2. ఇప్పుడు ఆ బ్రాహ్మణులే తామే వివక్షకు గురౌతున్నామని సకారణంగా చూపిస్తుంటే అర్ధం చేసుకోకపోగా, ఆ మేథావులు మళ్ళీ బ్రాహ్మణులనే దుమ్మెత్తిపోయటం ఏమిటి?
3. ఇక్కడ తాడేపల్లిగారు ప్రస్తావించని మరో కోణం అందరూ, ముఖ్యంగా బ్రాహ్మణులు గమనించాలి. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో బ్రాహ్మణులు ఒక ఓటు బ్యాంకుగా లేరు.
4. అలా లేక పోవటానికి కారణాం తగినంత బ్రాహ్మణ జనాభా లేకపోవటం.
5. బ్రాహ్మణ జనాభా లేకపోవటానికి కూడా కారణం సమాజ శ్రేయస్సు కోసం ఇతర కులాలు, మతాల కన్నా కూడా కుటుంబ నియంత్రణ పాటించటం.
6. కుటుంబ నియంత్రణ పాటించటానికి సమాజ శ్రేయస్సు తోపాటుగా ఉన్న మరో కారణం ఏమిటంటే, సామాజిక స్థితిగతుల మధ్య మనకే దిక్కులేకుండా పోతుంటే, పుట్టబోయే వారి గతి ఏమౌతుందో అన్న భయం.
7. దీనికల్లా పరిష్కారం ఏమిటంటే, బ్రాహ్మణులు తమ జనాభా పెంచుకోవాలి. ఓటు బ్యాంకుగా మారాలి.
>>Image text: Operation Foul Play
Very pertinent image to the post that aptly describes what happened on other blog under the guise of discussion.
>> alienation is far-better than elimination
Again apt usage of noteworthy saying.
To sum it up, article is at its best in throwing a straightforward message apart from being satirical.
Rajesh, I have been watching that WP aka VP from long time and his intention always inclined towards abusing a particular community satirically. He is fit-for-nothing but suits to comedian role.
All the best Rajesh.
WP గారు
మీ బ్లాగు అభిమానిగా మీకో మాట!
మీ బ్లాగులోని టపాలో జరిగిన చర్చ రచ్చని మొదటినుంచి అనుసరించాను. ఇంకా ఎందుకు కల్లబొల్లి నీతివాక్యాలు చెబుతారు? పైన రమణ గారు నీ కుటిలపథకం గురించి చక్కగా వివరించారు. అంతకన్నా ఏమి కావాలి? పక్కనోల్లను ఉద్దరించే ముందు నిన్ను నువ్వు ముందు ఉద్దరించుకో..సిగ్గు తెచ్చుకో. ఇప్పటికైనా కళ్ళు తెరిచి తప్పు ఎక్కడ జరిగిందో గ్రహించి దాన్ని సరిదిద్దుకో. అంతేకానీ మళ్ళీ నీటిలో రాతలాంటి నీ నీతి వాక్యాలు పదే పదే చెప్పమాక. ఒకసారి ఆ దూషణా భరిత కామెంట్ల వల్ల దానికి సంబంధించిన వారికి ఎంత మనఃక్లేశం కలిగిఉంటుందో తెలుసు. బ్రాహ్మణులు అప్పుడెప్పుడో నిజంగా బాధపెట్టారో లేదో నాకు తెలీదు. ఎందుకంటే అప్పటికి నేనులేను. నలుగురి ప్రాపకం, డబ్బు కోసం రాసిన ద్వేషపూరితమైన కథనాలను నేను నమ్మను. నాకు ఊహ తెలిసినప్పటినుంచి వారు ఎవరినైనా బాధపెట్టిన దాఖలాలు నేను ఎక్కడా చూడలేదు. పోనీ ఈరోజు నువ్వు చేసింది ఏమిటి? ఒకరిని బాధపెట్టడమే కదా? ఏ నాగరికం నేర్పించింది ఇది ఈ కుటిలత్వం?
పైన నేను చెప్పింది ఆవేశంతో కాక తీరిగ్గా కూర్చుని ఆలోచించు. తప్పు దిద్దుకో. ఇప్పటికే నువ్వు చేతులు కాలి ఆకులు పట్టుకున్నావన్న సంగతి తెలిసిందే అయినా బ్రాహ్మణ పెద్దలు మంచిమనసుతో నిన్ను క్షమించగలరు.
రాజేష్ గారు
రాజేష్ ఈ టపా చూసిన తర్వాత నాకన్నా చిన్నవాడివైనా నీ పేరు వెనుక 'గారు' పెట్టి అభిమానంగా సంబోధించాలని అనిపించింది. మరో విధంగా అనుకోవద్దు.
నీ గుండెల్లోని బాధ ఈ టపా ద్వారా నాకు అర్థం అవుతుంది. గొడవ పూర్వాపరాలు నాకు తెలియవు కానీ ఈ టపాలో వివరించిన దాన్ని బట్టి ఖచ్చితంగా ఏమి జరిగిఉంటుందో నేను ఊహించగలను. ఇలాంటి కులగజ్జి గాండ్రింపు గొడవలు నా బ్రాహ్మణ బంధువుల ద్వారా వినడం, ప్రత్యక్షంగా చూడ్డంలాంటివి జరిగాయి కాబట్టి కొత్తకాదు. అయితే నేను వీటిని పత్రికలు, రాజకీయాలు మరియు ఇతర వార్తాప్రపంచంలో చూసాను కానీ ఇలా బ్లాగుల్లో చూడ్డం కొద్దిగా కొత్తే. ఆ కులగజ్జిగాళ్ళు మరీ ఇంతగా దిగజారుతారని నేను ఎప్పుడూ అనుకోలేదు, అది కూడా ఇలాంటి వర్చువల్ ప్రపంచంలో. వీటిని ఖచ్చితంగా ఖండించవలిసిందే.
వార్తాసాధనం ఏదైనా కానీ, వితండవాదనకు, పనికిమాలిన వాదాలకు, తర్కహీన కుతర్కాలకు బలవుతుంది నా బ్రాహ్మణ బంధవులు కావడం నాకు ఏంతో బాధాకరం. పైన శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఎందుకు కేవలం బ్రాహ్మణ వర్గంపైనే చర్చ పేరుతో రచ్చ అన్నది నా ప్రశ్న కూడా.
ఇక టపాకొస్తే
రాజేష్ ఈ టపా నీ గుండెలోతుల్లోంచి వచ్చిన భావాల శరపరంపర అయినా కేవలం బాధమాత్రమే కాకుండా మంచి మెసేజ్ కూడా ఇచ్చావు.
>>alienation is far-better than elimination
నిలువునా అమానుషంగా చంపడంతో పోలిస్తే చాటుగా ఉంచడంమేలు అని చెప్పిన పై వ్యాఖ్యం నాకు చాలా బాగా నచ్చింది. అందులో అంతర్లీనంగా సోదర దళితవర్గానికి ఇచ్చే మెసేజ్ ఉంది. వారు పెనంలోంచి పొయ్యిలో పడ్డట్లు కాకుండా వాస్తవాల్ని అర్థం చేసుకుంటే చాలు.
Good job Rajesh. Keep it up.
Rajeev Reddy
గ్రేట్ పోస్ట్ రాజేష్ గారు
కొంచెం విమర్సనత్మకం గా ఉన్నా మెసేజ్ ఇచ్చారు
చివరి పేరా చాలా బాగా రాసారు
@ కొండముది సాయికిరణ్ కుమార్
బ్రాహ్మణులు ఓటు బ్యాంకు గా లేరు అని అన్నారు కదా
ఇది నిజమే కానీ మన విజయవాడ లో 50 % ఎక్కువ బ్రాహ్మణులూ
ఇక్కడ బ్రాహ్మణులు వంగ వీటి మోహన రంగా కి ఎక్కువ మద్దతు నిస్తారు
ఎందుకంటే వీరి కుటుంబాలకి ఆయన రక్షణ కలిపించాడు
ఆయన కొడుకు రాధ కి ఎక్కువ ఓట్లు వేసి గెలిపించారు 2004 లో
రాష్ట్రం లో అత్యధిక మెజారిటీ తో గెలిచిన 4 వ్యక్తీ రాధా
తరువాత BJP తరుపున పోటీ చేసిన కోట కి కూడా ఓట్లు వేసారు
చివరిగా నేను చెప్పేదేమిటంటే వీరికి ఆదరణ ఉంది కానీ చట్ట సభలలో రిజర్వేషన్ లు దెబ్బ కొడుతున్నాయి
$ఓయీ సింగపూర్ కుత్సిత కులగజ్జి 'సరు ఉరఫ్ సరోజ ఉరఫ్ శివాజీ చెన్నమనేని ఉరఫ్ కులగజ్జిపతి'
ఇక్కడ పిచ్చివ్యాఖ్యలు పెట్టడం మానుకో అని ముందే మర్యాదగా చెప్పా. నువ్వు వింటావా "చెన్నమనేని"? ఆడవారి పెట్టుకుని వచ్చి మరీ కామెంటుపెట్టావు. నేను అది కనిపెట్టగానే పేరు వెనుక బ్రాహ్మణ ఇంటిపేరుని తగిలించి మళ్ళీ ఆడవారి పేరుతో ఉచ్చనీచాలు మరిచి వ్యాఖ్య పెట్టావు. అలా ఇంటిపేరుతో పెట్టగానే ఆహ్వానించి కౌగలించుకోవడానికి నీకున్న కులగజ్జి అందరికీ ఉందనుకుటున్నావా? నీ కులగజ్జికి బర్నాల్ రాసుకుని ఎండుగడ్డిప్పెట్టి గట్టిగా తోముకో. కులగజ్జితో మందమైన నీ చర్మాన్ని దున్నపోతు కొమ్ము కేసి రుద్దుకో. అక్కడ WP బ్లాగులో బ్రాహ్మలపై విషవ్యాఖ్యలు చేసింది నీవేనని ప్రత్యేకంగా చెప్పాలా? ఇక్కడితో రుజువై౦ది కూడా. ఇక నీ ఉచ్చనీచ వ్యాఖ్యలను చక్కగా మడిచి ).( దాచుకో..సిగ్గు వచ్చేవరకు.
బ్రాహ్మణులు ఓటు బ్యాంకు గురించి ఐతే ప్రతి సిటిలో ను వారు అభ్యర్ది గెలుపు వోటంలు ప్రభావితం చేసే విధం గానే ఉన్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయి.పల్లేల నుంచి జిల్లా కేంద్రాలకు,సీటిలకు మొదట వలసపోయిన వారిలో వారే ఎక్కువ. ఒకసారి సిటిలోని జనాభా లేక్కలను తీసి చూస్తే మనకు అర్థమౌతుంది. అదికాక ఇప్పుడు నియోజక వర్గాలను జనాభా ప్రాతిపదికపైన రీవాంప్ చేయటం వలన సిటిలో ఎక్కువ అసెంబ్లీ స్థానలు పెరిగాయి. దీనిని గుర్తుంచుకొని రానున్న రోజులలో ఎవరైన చొరవ తీసుకొని రాజకీయాలను ప్రభావితం చేయాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మణ,వైశ్య వర్గాల వారు ప్రభుత్వ పనితీరును బట్టి వోటు వేసే కేటగిరిగా గుర్తించి వీరి మద్దతును పొందటానికి వ్యుహం రచించాడు, కాని అమలు జరప లేక పొయాడు.
----------------------------------
మహారాష్ట్రాలో కొన్ని పార్టిలు ఉత్తారాది వారిని వ్యతిరేకించటానికి ప్రధాన కారణం ఇప్పుడు బాంబేలో అసెంబ్లి స్థానాల సంఖ్య పెరిగింది. ఉత్తరాది వారు(హింది) కాంగ్రేస్ కి వోట్ వేయటం తో స్థానిక పార్టిలకు ఓళ్ళు మండుతున్నాది. బాంబే అసేంబ్లి స్థానల సంఝ్య జిల్లాల, అసేంబ్లి సంఖ్యను డామీనేషన్ చేస్తున్నాది. అందువలన రాజకీయ నాయకులు మునుపటిలా రైతులను పల్లే ప్రజలను ఆకట్టుకోవటానికి పెద్దగా ప్రాముక్యతను ఇవ్వటం లేదు. దీనిని దృష్ట్టీలో ఉంచుకొని సిటిలో ఉండే బ్రహ్మణులు రాజకీయాలను ప్రభావితం చేయటానికి పూనుకోవాలి. హిందూ సంస్కృతిని అన్ని వర్గాల వారికి వివరిస్తూ ముందుకు తీసుకు పోవాలి. అందులో మొదట చేయవలసినది మీడియాలో జరిగే హిందూ వ్యతిరేక చర్చలను తిప్పికొట్టాలి. ఈ మధ్య జరిగిన ఎన్నికలలో ప్రజలు మీడీయాను నమ్మటం లేదు అని దాని ప్రభావం నిల్ అని అర్థమైనా ఇటువంటి చెత్త ప్రోగ్రాంస్ వేసినపుడు వారిని నిలదీసే విధంగా తాయరుకావాలి.
బ్లాగులవైపొచ్చి చానా రోజులయ్యింది. ఎవరో చెబితే వచ్చాను...ఏమీ మారలేదు. అంతా మామూలే. కానివ్వండి...
తాడేపల్లి టపాలో నాకు కనిపించింది కులగర్వం. హిందువులంటే బ్రాహ్మణిలే అనే మదం. అదే వివక్షకు మూలం. ఆయనగారు మా కులమోళ్ళు దేశాన్నీ, సమాజాన్నీ, సంఘాన్నీ, సంస్కృతినీ, సాంప్రదాయాల్నీ ఉద్దరించించామన్న ప్రతిసారీ, బ్రాహ్మణ కులం చేసిన మానవతహననాన్ని చెప్పక తప్పదు. అందుకే దళితుల ప్రస్తావన వస్తుంది. బ్రాహ్మణులు ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన విధం చెప్పాల్సి వస్తుంది.
ఇప్పుడు బ్రాహ్మణులు irrelevant. ఏవిధమైన సామాజిక-ఆర్థిక-రాజకీయ ప్రాముఖ్యతా లేని రెండొవర్గం దళితులు (second class dalits) బ్రాహ్మణులు. దళిత-బ్రాహ్మణులు ఏకమైతేనే అధికార కులాలైన కమ్మరెడ్ల పాలన నుంచీ అధికారం వస్తుంది. కానీ ఇది కాకుండా ఆపుతోంది, తాడేపల్లి లాంటి కులమదాంధులు, కులగర్వాధులు. అలాంటోళ్ళ తప్పట్లకు తాళాలుకొట్టే మరికొందరు బ్లాగులోకంలో బ్రాహ్మణాఅధిపత్యాన్ని సృష్జించామని చంకలు గుద్దుకుంటున్నారు. పెదపూజార్లూ ! మీ ఇనాములు ఎప్పుడో లాగేశారు..మాన్యాలు ఆల్రెడీ భోంచేశారు..మేలుకోండి. మీరేమీ దేశాన్ని, మతాన్ని, సంస్కృతినీ రక్షించక్కరలేదు. అది భేషుగ్గానే ఉంది. Save yourselves..."Dalit - Brahmin unity Jindabaad" అని ఒకసారి చెప్పండి. మరో మాయావతి ఆంధ్రాలో తయారవుతుంది చూడండి.
Bride doom for Hindu priests in Kerala
http://www.deccanchronicle.com/channels/cities/kochi/bride-doom-hindu-priests-518
The priest of a Hindu temple (santhikkaran in Malayalam) may be an intermediary of the Divine inside the sanctum sanctorum, but is not even considered a worthy groom outside it.
Hundreds of young priests in temples of South Kerala are in distress because no family is willing to give them a bride. “They are in a very sad situation,” said Akkeraman Kalidasa Bhattathiripad, president of the Yogakshema Sabha.
The reason is quite material. “Priests are officially equivalent to sweepers in the Travancore Devaswom Board’s scheme of things,” said Mr Radhakrishnan Potti, office-bearer of the sabha.
“Despite umpteen demands, the arrogant TDB is not even willing to give them the post of sub-group officer.”
Thanks to the measly pay (about Rs 5,000 per month) and low official grade, priests don’t get suitable brides. “And desperate youth trying to find brides through marriage bureaus are getting cheated by the dozens,” added Mr Potti.
Distressed by this, the Sabha has decided to conduct ‘on-the-spot’ Veli (marriage) at its Fest 2011 to be held at the Kottarakkara Brahmana Samooha Mathom on May 29 and 30.
“We will bring families of young men and women together and will also arrange a panel of astrologers to examine horoscopes,” said Mr Muraleedhara Bhattathiri, chairman of the fest. “The families will talk to each other and fix up matches.”
To resolve the sundry problems of Santhikkar, the sabha has also decided to set up a trade union of priests which will be given final shape at the fest.
“Priests don’t even have a welfare fund since they are not considered employees,” said Mr Potti.
>>>ఉరఫ్ శివాజీ చెన్నమనేని
రాజేశూ, ఈ శివాజీ గాండూ గాడే భా.రా.రెడ్డి గారి బ్లాగులో చెత్తవేసి కంపు చేసింది అని నాకూ ముందునుంచి అనుమానం. వారి బ్లాగులో రాజీవ్ రెడ్డి గారి మీద, బ్లాగుల్లో రెడ్ల గోల అని నీచవ్యాఖ్యలు చేసిందీ వీడే. నువ్వు బూతులు రాయొద్దు అన్నావు కాబట్టి ఆగుతున్నా లేకపోతే ఈ కులంతక్కువ గజ్జి నా సన్ ని ఆడుకునేవాడిని. మంచి మనిషి భా.రా.రెడ్డి గారు ఈ తేనె పూసిన కత్తుల్ని నమ్మి తన బ్లాగుని అప్పగించినందుకు ఆయనకు చక్కటి కృతఘ్నత చూపించారు ఈ నీచ జాతి మనుషులు.
అయితే ఇప్పుడు సింగపూర్ నుంచి దరిద్రగోచీ గాడు వ్యాఖ్యలు పెడుతున్నాడన్నమాట. వీడి బతుకు అంతే..ధూ!. అసలు ఆ సింగపూర్ నుంచి కామెంట్లు పెట్టే ఆడలేడీస్ గుంపు అంతా ఒకటే జాతి, వీరి మీద అందరు బ్లాగర్లకి అనుమానమే. అందులో ఎవడు మగో ఆడో కూడా తెలీదు. ఆడవారి పేరు మీద దారిద్ర వ్యాఖ్యానం చేస్తూఉంటారు. నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండు ఎందుకైనా మంచిది. ఈ కులచెంచాగాళ్ళు పెట్టిన వ్యాఖ్యలు పబ్లిష్ చేసే అవకాశం ఉందా? ఎందుకో ఆ గజ్జిని ఒకసారి గోకాలని ఉంది.:P
ఇప్పుడు మీకు, రెడ్డిగారికి టెర్మ్స్ బాగున్నాయని అనుకుంటాను.
రాజేష్
కులగజ్జి నమూనా ఒకటి సరోజ విష్ణుబోట్ల అని VP బ్లాగులో దిగింది. ఓహో ఇది ఆ శివాజీ చెన్నమనేని గాడే కదూ. బ్లాగుల్లో ఆడవాళ్ళ పేర్లతో ఈ కులగజ్జి పెంటగాళ్ళు హడావుడి చేస్తూ తమ కులం చేసిన తప్పులను మానాభిమానాలు లేకుండా సమర్ధించుకుంటూ జాతిని ఇంకో వెయ్యేళ్ళు వెన్నక్కి తీసుకువెళతారన్నమాట. అయ్యా కుల చెంచాలు, దయచేసి మీ కింద కడుక్కోండి కంపు కొడుతుంది కులగజ్జి కంపుతో.
బ్లాగర్లారా
కులగజ్జి శివాజీ చేన్నమనేని సిగ్గులజ్జ వదిలేసి
ఫేక్ సరుకు సరోజ ఉరఫ్ సరోజ.విష్ణుబోట్ల గా బ్లాగుల మీద పడ్డాడు. ఇలాంటి గజ్జికుక్కని తన్ని తగలేస్తారో లేక మీ అవసరాలకోసం పెంచి పోషిస్తారో మీ ఇష్టం. అయితే సమాజంలో మనుషులుగా బతుకుతున్నాం కాబట్టి మీరు విజ్ఞత చూపిస్తారని
ఇంద్రసేనా గారు
మీ లాంటి అనుభవజ్ఞుల కామెంటు చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి చర్చ ఏదో ఇద్దరు మనుషుల తగాదాగా అనుకుని కొంతమంది మేథావులు తాము మాత్రమే పరిశుద్దులం అన్నట్లు ఇలాంటి చర్చలోకి రారు. కనీసం అక్కడ VP బ్లాగులో చర్చ అనబడే రచ్చ పేరిట జరుగుతున్న అమానుషత్వాన్ని ఖండించరు. మీరు అలా కాకుండా వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు.
ఒక మాట. టపాలో చెప్పినట్లు అక్కడ మాట్లాడిన వారిలో అటు బ్రాహ్మణులు కానీ ఇటు దళితులూ కానీ లేరు. ఇది కేవలం VP అతని అనుచరగణ కులగజ్జి గాళ్ళ నీచమైన కుట్ర. ఈ కుట్రకు సంబందించి పైన నేను పెట్టిన మరో కామెంటు చదవండి. మీకు పూర్తిగా అర్థం అవుతుంది. బ్లాగులకి మీరు కొత్తకాబట్టి ఇక్కడ జరిగే కామెంటు అరాచకీయాలు తెలీవు అనుకుంటా. ఒక బ్లాగులో అజ్నాతల వ్యాఖ్యలని విచ్చలవిడిగా అనుమతించినపుడు ప్రశ్న వేసేదీ, దానికి సమాధానం చెప్పేదీ ఒకడే. అంటే అక్కడ అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఒక కామెంటు వేసేదీ ఆ నెపంతో బ్రాహ్మలని ఎకిందీ ఒకడే. అంటే అంతా వన్ మాన్ బాట్టింగ్ లాగా ఉంటుంది. బయటినుండి చూసేవాళ్లకి అది ఇద్దరు మనుసులు లేదా వర్గాల మధ్య గోడవలా అనిపిస్తుంది. ఈ విధంగా కామెంట్లు పెట్టేది ఎవడో కాదు కులగజ్జిపతి శివాజీ చెన్నమనేని గాడే అన్నది పైన వ్యాఖ్యల ద్వారా స్పృష్టం అవుతుంది. సిగ్గులజ్జ, మానం మర్యాద వదిలేసి తల్లిలాంటి ఆడవారి పేరుతొ కూడా ఉచ్చనీచాలు మరిచేలా కామెంట్లు చేయగలరు ఈ కులగజ్జిగాళ్ళు. మరి ఈ చెన్నమనేని గాడు దళితుడా లేక బ్రాహ్మణుడా అన్నది మీరే నిర్ణయించుకోండి. మీ బ్లాగుల్లో కూడా ఇలాంటి కులగజ్జి దరిద్రులే మీ మానసిక స్తైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. గమనించగలరు. ఒకవేళ మీరు అన్నట్లు అక్కడ బ్రాహ్మలు, దళితులే గొడవ పద్దట్లయితే వారు ఇక్కడికి వచ్చి కూడా తీవ్రంగా వ్యాఖ్యానించేవారు. కానీ అది జరిగలేదు కదా? ఆలోచించండి.
అదే విధంగా నీచపుపని చేసినవాడి కన్నా వెనకవుంది వాడిని ప్రోత్సహించి చేయించినవాడిదే తప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది న్యాయస్థానం చెప్పే తీర్పు. మీకు VP గారితో ఉన్న వ్యక్తీగత పరిచయ కారణంగా మీరు ఈ న్యాయాన్ని మరిచినట్లుంది :). VP మనసులో ఎలాటి దురుద్దేశ్యం లేకుండా, అనుమతి౦చకుండానే ఒకరోజు,రెండు రోజులు కాదు ఏకంగా నాలుగురోజులు గొడవ జరిగింద౦టారా? ఆలోచించండి. మీకు తెలియని మరో విషయం. ఈ VP బ్లాగుల్లో అలజడి సృష్టించడానికి "ప్రమోదవనం" అనే బ్లాగు పేరుతో గాంగుని తయారుచేసుకుని బ్లాగుల్ని చండాలం చేస్తూఉంటాడు. ఈ శివాజీ దౌర్బాగ్యుడు కూడా వీళ్ళ గాంగు మెంబరే. వీరితో కొత్తగా కలిసిన "పచ్చ"పుత్రిక మౌళి అనే ఆవిడతో కలిసి భా.రా.రెడ్డి గారి బ్లాగులో చేసిన ఛండాలపు నిర్వాకం మీరు చూసినట్లులేదు. గమనించగలరు.
మీరు చివరిలో పెట్టిన గుంటూరు లింక్ టపాకి ఎలా సంబంధమో అర్థం కాకపోయినా మాదీ గుంటూరేనండి అని చెబుతున్నా. గుంటూరు దగ్గర సత్తెనపల్లె మాది. అందువల్ల జై హో గుంటూరు :).
రమణ
ఒక BC కులం నుంచి
ఇంద్రసేనా గారు
మీ వ్యాఖ్య విశ్లేషణాత్మకంగా ఉంది. WP గారి పట్ల మీకున్న సదభిప్రాయాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించగలరు. కావాలని కేవలం ఒక వర్గాన్ని కించపరిచే ఉద్దేశ్యంతో ఇంత గొడవ చేసిన వారు తప్పు దిద్ద్దుకునే సమయం. మనం వారికి మద్దతు ఇస్తున్నట్లు వ్యాఖ్యానిస్తే ఆ తప్పులో మనమూ భాగస్వాములవుతామేమో? ఆలోచించండి. ఇంకా అనామకుల నీచవ్యాఖ్యలను ప్రచురిస్తూనే ఉన్న WP గారు ఎంతమాత్రమూ క్షమార్హులు కారు. ఇది నా అభిప్రాయం.
రాజేష్/ఇతర అజ్ఞాత వ్యాఖ్యతలూ
అసలు చర్చ పక్కదోవ పట్టి ఫేకుగాల్ల మీదకి వెళ్ళేట్లుంది. జాగ్రత్తగా గమనించగలరు.
పై అజ్ఞాత
అలాంటి ఫేక్ కులగజ్జి వల్లవాళ్ళే గదా బ్లాగుల్లో అంత కంపు గొడవ జరిగింది. ఒట్టి ఫేక్ అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ శివాజీ చెన్నమనేని లాంటి కులగజ్జి దరిద్రులు ఫేక్ మాత్రమే కాదు రెండు కులాల మధ్య నీచ గొడవలు పెట్టాలని ప్రయత్నించాడు. ఇక్కడి చర్చ ఉద్దేశ్యం ఫేక్ గురించి కాకపోయినా అలాంటి వాళ్ళు చేసిన దౌర్భాగ్యపు పనుల గురించి నిజాలు అందరికీ పంచేందుకు ఒక వేదిక కావాలి. ఈ టపా పడినప్పటినుంచి అక్కడ WP బ్లాగులో ఒక కులాన్ని దూషించే కులగజ్జి కామెంట్లు తగ్గిపోయాయి చూసావా? అది ఇక్కడి చర్చా ఫలితమే మరియు ఆ కులగజ్జి దరిద్రుడు శివాజీ చెన్నమనేని గాడు అన్నది మరింత స్పృష్టం. ఈ చెన్నమనేని దరిద్రుడు ఒకడు కాదు. వీడి వెనక ఒక చండాల గుంపు ఉంది.
తాడేపల్లి గారు ఆ మధ్య ఒక మాట చెప్పారు. రాబందులు ఎంత ఎత్తులో ఎగిరినా వాటి చూపు నేలమీద పీనుగుల కోసమే అని. అదేవిధంగా ఈ కులగజ్జి గాళ్ళు ఎంతచదువుకున్నా కూడా కుత్సిత కులగజ్జిని మాత్రం వదులుకోలేరు. అలాంటి వారి కంమెంట్లు ప్రచురించి ప్రోత్సహించిన బ్లాగులని బహిష్కరించాలి. అప్పుడే ఈ కులకేతిగాల్ల గొడవ సద్దుమణుగుతుంది. బ్లాగులు ప్రశాంతంగా ఉంటాయి.
రమణ గారు
మీరు చెప్పింది చూస్తుంటే VP బ్లాగులోని కులదూషణల వెనక కులగజ్జి గోకమ్మల నీచ కుట్ర ఉందని రుజువు అవుతుంది. మీ దగ్గర ఇంకా ఆధారాలు ఏమైనా ఉంటే బయటపెట్టగలరు.ఈ కులగజ్జి గుంపే ఇంద్రసేనా గారి బ్లాగులో కూడా కంపు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంద్రసేనా గారు ఇది తెలుసుకుని వారి వ్యాఖ్యలకు విలువఇవ్వకూడదని నా అభిప్రాయం. వాస్తవ ప్రపంచంలోనే కాకుండా వర్చువల్ ప్రపంచంలో కూడా తమ కులగజ్జిని పెంచిపోషించుకుంటున్న ఈ కులకుత్సితాలని ఏమి చేసినా పాపం లేదు. అదొక జన్మా..ఛీ పందులూ అలానే బతుకుతాయి.!
రాజేష్
వారాంతం హడావుడిలో ఉండి బ్లాగు వారాంతం వెధవాయితనాన్ని, ఒక కులపిచ్చి దౌర్భాగ్య గజ్జితనాన్ని బయటపెట్టిన ఈ టపాను చదవలేదు. గొడవను, సమస్యను అలానే సమస్య మూలానికి పరిష్కారాన్ని చక్కగా చెప్పారు. నాకు నచ్చింది. ముఖ్యంగా
"
alienation is far-better than elimination
"
అన్నది విపరీతంగా నచ్చింది. ఈ లైన్ ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాల్సిఉంటుంది.
ఆ చెన్నమనేని కులగజ్జి గాడి గురించి, వాడి కులకేతిగాల్ల గురించి నాకు తెలిసిన వారి దగ్గర కొంత సమాచారం ఉండాలి. మీకు త్వరలో చెప్పగలను.
మొత్త౦ మీద మంచి తలంటు ఇది [ మీ టాగ్ లైన్] :))
రాజేశ్ గారు
మీకు అభినందనలు. ఇలాంటి సామాజికసమస్య మూలాల్ని, కులగజ్జికి మూలగాళ్ళని తెలిపి ప్రజలు చైతన్యపరిచే టపాలు రాయడం ఒక ఎత్తైతే దానికి వచ్చే కామెంట్లలో బూతు లేకుండా కాపాడుకోవడం, చర్చని రచ్చ కానివ్వకుండా మిగిలినన బ్లాగర్ల మనఃశాంతిని కాపాడ్డం చాలా కషమైన పని. చెప్పాలనుకుంది నాలుగు ముక్కలైనా సూటిగా, బాధ్యతగా చెప్పే మీరు కామెంట్ల విషయంలో కూడా అంతే బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తుంది. అందుకు మీకు అభినందనలు.
కొన్ని కామెంట్లుని చూస్తే బాధలో పాలుపంచుకోవడం కన్నా ఇక్కడ కూడా తమ ప్రజ్ఞాపాటావాలని, సొంత బంధాల సోత్క్వర్శ ప్రదర్శించినట్లు తెలుస్తుంది. ఇది ఆత్మహత్యాసదృశం. అలాంటి కామెంట్లు రాసిన వారు మరోసారి ఆలోచించుకోగలరు.
$బొమ్మిరెడ్డి వల్లభ్ గారు
బ్లాగుకి ఆహ్వానం. :)
మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. అయితే మీ అభినందనలకి నేను అర్హుడనని అనుకోను. నవనాగరిక యుగంలో కూడా ఉచ్చనీచాలు మరిచి మా పై ఉత్తిపుణ్యానికి అమానుష కుట్రకు పాల్పడుతున్న వారి గురించి నా ఆవేదన వ్యక్తం చేస్తే స్వకులం కాకపోయినా మానవత్వంతో నీకు మేము ఉన్నామని బంధువలమంటూ వచ్చి మద్దతుగా సమయోచిత వ్యాఖ్యానం చేసిన మీరందరు మాత్రమే మనఃస్పూర్తి ధన్యవాదాలకి, అభినందనలకి అర్హ్హులు. మీ ఆదరాభిమానాన్ని జారవిడుచుకోకుండా ఉంటే అదే పదివేలు నాకు.
మరొక్కసారి శ్రేయోభిలాషులకి శతధాధన్యవాదాలు.
$కత్తి మహేష్ కుమార్ గారు
మీ వివరణాత్మకమైన వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీ వ్యాఖ్య వెనుక మీకున్న ఉద్దేశ్యాలు ఏవైనా భావితరాలకి అందులోకావాల్సిన మంచి కొంత ఉండడంతో నేను సదుద్దేశంతో ప్రచురించా. మీ ఇతరత్రాభావాలతో అంగీకార సంబంధ౦ లేకుండా కేవలం మీ వ్యాఖ్యకి స.ధా ఇస్తున్నా.
ఇక మీ వ్యాఖ్యలోకి వస్తే
#..నాకు కనిపించింది కులగర్వం...
వారి కులగజ్జితనాన్ని నేను అంగీకరించనని ఖరాఖండిగా పై టపాలో నేను ముందే స్ప్రుష్టంగా చెప్పాను. అలాంటి కుత్సిత భావాలు మా భావితరాల వారికి ఎంతమాత్రమూ క్షేమకరం కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే అవి కడుపునిండినవారి వ్యాఖ్యలు. కనుక మీకు కానీ మరొకరికి కానీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే. ఆ కుత్సిత వ్యాఖ్యలను కేవలం ఒక వ్యక్తీ అభిప్రాయాలుగా మాత్రమే తీసుకోమని, వారికి సంబంధించిన సామాజికవర్గానికి అంటించవద్దని మనవి చేస్తున్నా. ఇలా ఒకరు చేసినడానికి అందరినీ ఒకేగాట కట్టేసి మేధావులు విమర్శించినప్పుడల్లా నాకు చాలా బాధ వేస్తుంది. అసలు అలాంటి కుత్సిత భావాలున్న
వారిని మా సామాజికవర్గం నుంచి బహిష్కరించడం లేదా వారిని వదిలేసి మేము మరో సామాజికవర్గాన్ని నిర్మించుకోవడం ఒక్కటే ఈ అనవసర తలంటులనుండి బయటపడే పరిష్కారం మార్గం అని అనిపిస్తుంది. నా తరం, భావితరాల వారు ఈ దిశగా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మూఢభావాలను ఒకరు మార్చలేరు కనుక. మరో సామాజికవర్గం ఎందుకు అంటారేమో.. చూస్తున్నారుగా ప్రస్తుత సమాజంలో విడివిడిగా ఉన్నవారిని ఎలా తొక్కుతున్నారో. అందువల్ల ఒకటిగా ఉంచడానికి సామాజికవర్గం అన్నది ఉపయోగపడుతుంది అన్న భావనతో.
#..ఉద్దరించించామన్న ప్రతిసారీ, బ్రాహ్మణ కులం చేసిన మానవతహననాన్ని..దళితుల ప్రస్తావన ....ఈ దేశాన్ని సర్వనాశనం..
పై వ్యాఖ్యంలో మీ భావన అర్హ్తం కాలేదు. నాకు ఇలా అర్హ్తం అయింది. చేసిన మంచిని చేశామని చెప్పుకున్నప్పుడల్లా మీరు వచ్చి చెడు చేసారని చెబుతారని. ఇదే మీ వుద్దేశ్యం అయితే ఇది ఏ న్యాయ నీతిసూత్రమో చెప్పగలరు. నేను తొలుత రాసిన బ్రాహ్మణ విద్వేషం టపా చదివారు.. వ్యాఖ్యానించారు కూడా. ఆ టపా చదివికూడా మీ ఆలోచనల్లో కించిత్ మార్పులేకుండా ఇంకా దేశాన్ని సర్వనాశనం చేసారని అనడం నాకు నచ్చలేదు.
#..పాలన నుంచీ అధికారం వస్తుంది..
అధికారం మాట దేవుడెరుగు.. మమ్మల్ని ఈ "ఇజాల" మధ్య ఇరికి౦చి మానసికంగా చంపకుండా మిగిలిన కులాల యువత బతుకుతున్నట్లు మమ్మల్ని కూడా ప్రశాంతంగా వదిలేస్తే అదే పదివేలు.
#.. మీ ఇనాములు ఎప్పుడో లాగేశారు..మాన్యాలు ఆల్రెడీ భోంచేశారు..మేలుకోండి...
వాస్తవం చెప్పారు. నేటి సామాజిక స్తితిగతుల వాస్తవాలని గురించి జాగరూకలయ్యేవారు ఈ పాటికి ఎప్పుడో మేల్కొనేవుండాలి. ఇంకా లేకపోతే వారు కబోదులు గానీ లేక నా కడుపు నిండుతుంది కదా, నా గొంతుకు చుట్టుకున్నప్పుడు చూద్దా౦ లే అనుకునేవారు అయిఉంటారు.
#Save yourselves...
మా తరానికి తరగని నిధి లాంటి మాట చెప్పారు.
#"Dalit - Brahmin unity Jindabaad"
ఒకసారి కాదు కోటిసార్లు చెపుతా.. అయితే ఇది అధికార౦ కోసమోకాదు..కేవలం దళితసోదరులతో సుహృద్భావ సంబంధాలకోసమే. మరి మధ్యలో దూరి తమ పబ్బం గడుపుకోవాలని చూసే ఈ బలసిన కుల మ్లేచ్చులు రాసే చెత్తను దళితులు నమ్మరని, మమ్మల్ని అనుమానిచరనీ మీరు దళితుల తరపున హామీ ఇవ్వగలరా? ఇది అభ్యర్ధన మాత్రమే. తన కులగజ్జి కోసం శంభూకపురాణాన్ని బ్రాహ్మలకి వ్యతిరేకంగా దళితుల మీద రుద్దిన సదరు త్రిపురనేని ఒక మ్లేచ్చుడు, అలానే అక్కడ WP బ్లాగులో విషం కక్కిన శివాజి చెన్నమనేని గాడు ఒక మ్లేచ్చుడు. మరి వీరు రాసిన వాటిని మద్దతు ఇవ్వకుండా ఉండగలరా మీరు???
మీరు మళ్ళీ వచ్చి మీ అభిప్రాయాన్ని చేబుతారాని ఆశిస్తున్నా!
మీ వ్యాఖ్యకు మరోమారు ధన్యవాదాలు.
అజ్ఞాతా
>> మీ దగ్గర ఇంకా ఆధారాలు ఏమైనా ఉంటే బయటపెట్టగలరు.
నాదగ్గర ఉన్న సమాచారం ప్రకారం కులగజ్జి దరిద్రుడు శివాజీ చెన్నమనేని బంగాళూరులో పనిచేస్తూ సింగపూర్ ప్రాజెక్ట్కి అక్కడి సర్వర్ తో కనెక్ట్ అవుతూ వ్యాఖ్యానం రెండు ప్లేసుల నించి చేస్తూఉంటాడు. లేదా సింగపూర్ లోనే ఉంటూ ఆడవారిపేరు మీద పీతికామెంట్లు పెడుతూ ఉండొచ్చు. ఇది ఇంకా తేలాలి. ఇక VP గారు స్వయంగా నడుపుతున్న "ప్రమోదవనం" కుక్కల గుంపులో వీడి పేరు శివాజీ లేదా చత్రపతి "కులగజ్జికి". వీడి పెంటబతుకు గురించి ఇంకా ఇంఫోర్మషన్ రావాల్సివుంది. వచ్చినపుడు ఇదే టపాలో షేర్ చేయగలను.
రమణ
ఒక BC కులం నుంచి
రాజేసా
నువ్వు పైన కత్తి మహేష్ కిచ్చిన సమాధానం నీ ఆశావహదృక్పధాన్ని సూచించినా కత్తికి అంత సీన్ ఇవ్వనక్కర్లేదు అని నా అభిప్రాయం. అలానే వీరిని దళితప్రతినిధిగా అనుకోవడానికి అస్సలు వీల్లేదు. పిచ్చిరాతలు రాసే ఒక పనీపాట లేని లేకి మనిషి అని నా గట్టి అభిప్రాయం. పైన ఒకవిధంగా వ్యాఖ్య రాసి అక్కడ WP బ్లాగులో మరోవిధంగా రాసాడు. రెండు నాలుకల మనిషి అని తెలిసిందే కదా. ఇలాంటివారికి నువ్వు సమాధానంమివ్వడం నాకు అంత నచ్చలేదు. ఆలోచించు.
ఒక బ్రాహ్మణ బంధువు తను ప్రత్యక్షంగా చూసిన ఒక యధార్ధగాధని ఇక్కడ పంచుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తన పేరుని ప్రచురించవద్దని చెప్పారు. వాస్తవ సంఘటన వివరించి కర్తవ్యబోధ చేసిన వారికి నా ధన్యవాదాలు.
--------------------------
రాజేష్ గారు, ఈ సందర్భంగా నేను మా వూరిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పదలుచుకున్నాను.అసలు పేర్లు మార్చడం జరిగింది . ఇది దాదాపుగా 25 సంవత్సరాల క్రితం జరిగినది.మా వూరి శివాలయ పూజారి అయిన కోటయ్య దంపతులకి వినాయక రావు అనే కుమారుడు ఉండేవాడు.అతను కూడా శివాలయం లో తండ్రికి అర్చకత్వం లో సహాయం చేస్తూ,ఊరిలో వైద్యం చేస్తూ ఉండేవాడు.ఊరిలో అందరి ఇళ్ళకు వెళుతూ చిన్న చిన్న జబ్బులకి మందులు సమీప పట్టణం నుండి తీసుకు వస్తూ, ఇంజక్షన్లు చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు.వినాయక రావు గారు యుక్త వయసులో పచ్చని చాయలో మెరిసిపోతూ చాలా అందంగా ఉండేవాడు. మా ఊరిలోనే ప్రస్తుత ప్రతిపక్ష సామాజిక వర్గానికి చెందిన ఒక పెద్ద భూస్వామి కూతురు తో పరిచయం కలిగింది.యుక్త వయస్సులో ఉన్న ఇద్దరికీ సంబంధం కలిసింది.ఆ భూస్వామి కూతురికి పెళ్లి సంబందాలు చూస్తున్నారు,అయితే ఆ అమ్మాయి వినాయక రావు గారినే పెళ్లి చేసుకుంటాను అని పట్టుపట్టింది.ఆమెకి నచ్చ చెప్పడానికి ఆ భూస్వామి కుటుంబం ఎంతో ప్రయత్నించింది అయితే ఆ అమ్మాయి తన పట్టు వీడలేదు. అయితే ఈ విషయం నచ్చని ఆ భూస్వామి ఒక రోజు రాత్రి తన బంధువులతో కలిసి రాత్రి పదకొండు గంటల సమయములో వినాయక రావు గారిని ఏదో వైద్య సహాయం కోసం తన ఇంటికి పిలిపించుకున్నాడు.అక్కడనుండి భూస్వామి గొడ్ల చావిడిలో ఉన్నాడు అని చెప్పి అక్కడికి తీసుకొని వెళ్లారు. అక్కడే ఆ భూస్వామి వినాయక రావు గారిని తన బంధువులతో కలిసి గొంతు నులిమి హత్య చేసాడు.తరువాత మృత దేహాన్ని దగ్గరలోని పంట పొలం లో పనుకో పెట్టి ,కొంత పురుగుల మందు నోట్లో పోసి,ఆత్మ హత్య చేసుకున్నాడు అనే విధంగా సీన్ క్రియేట్ చేసారు. తెల్లవారిన తరువాత కోటయ్య గారు తన కుమారిడి మృతదేహం పై ఉన్న దెబ్బలు,గొంతు చుట్టూ ఉన్న ఎర్రని కమిలిన గుర్తులు చూసి పోలీసు కేసు పెట్టడం జరిగింది. అయితే పోలీసులు భూస్వామి ఇచ్చిన డబ్బు కి కక్కుర్తి పడ్డారు.కోటయ్య గారు తన పట్టు వీడక మా ఊరిలో ఉన్న ప్రస్తుత పాలక వర్గమయిన సామాజిక వర్గ పెద్దలని కలిసాడు.ప్రతి చిన్న విషయానికి ఒంటి కాలి మీద అవతలి వర్గం మీదకి దూకే ఈ పెద్దలు ఎటువంటి సహాయం కోటయ్య గారికి చెయ్యలేదు.అంతే కాక కోటయ్య గారికి వాళ్ళిచ్చిన సమాధానము ఏమిటంటే "రేపు మా ఆడపిల్లలని ఎవడన్న లోభరుచుకుంటే మేము కూడా ఇదే చేస్తాము". ఆత్మ హత్య కింద కేసు క్లోజ్ చేసారు. దీనితో ఉన్నఒక్కగానొక్క కొడుకు పోయిన బాధతో మనో వ్యాధితో మంచాన పట్టిన కోటయ్య దంపతులు ఆరునెలల్లో కాలం చేసారు.తరువాత వాళ్ళ అల్లుడు వేరే ఊరినుండి వచ్చి మా ఊరి శివాలయ అర్చక భాద్యతలు నెరవేరుస్తున్నారు. ఆ తరువాత ఆ భూస్వామి కూతురికి వేరొక ధనవంతుల అబ్బాయిని పెళ్లి చేసుకొని హాయిగా పిల్ల పాపలతో ఉన్నది.వాళ్ళ పిల్లలు హాయిగా అమెరికాలో సెటిల్ అయ్యారు. ఎవరికీ ఏమి జరగలేదు.కోటయ్య గారికి జరిగిన అన్యాయానికి బదులు చెప్పేదెవరు.అసలు ఎందుకు జరిగింది.ఇదే విషయం ఒక దళితుల కి జరిగితే అది నేషనల్ ఇష్యూ అయ్యేది. ప్రస్తుత పాలక వర్గాలు కానీ ,మైనారిటీ లకు గానీ ఇదే అన్యాయం జరిగితే రక్తం ఏరులయ్యి పారేది. ఇందులో వినాయక రావు గారు చేసిన తప్పు ఏమిటి? అది తప్పు అనుకుంటే ఇద్దరు చేసారు,మరి శిక్ష ఒక్కరికే ఎందుకు? ఊరిలో ఉన్న నాలుగు బ్రాహ్మణ కుటుంభాలతో కోటయ్య గారు ఏమి చెయ్యలేక పోయారు. సామాజిక బలం లేక పొతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో నా కళ్ళ ముందు జరిగిన ఈ సంఘటన ఒక ఉదాహరణ. వాస్తవాలు చాలా చేదుగా ఉంటాయి.అగ్ర కులం లేదు,తొక్క లేదు,డబ్బు,మంద బలం ఉన్న వాళ్ళదే రాజ్యం. ఈ వర్చువల్ వరల్డ్ లో జబ్బలు చరుచుకుంటే వచ్చే ఉపయోగం ఏమీ లేదు.బ్రాహ్మణులు కూడా ఒక బలమయిన పాలక వర్గంగా మారినప్పుడే వారికి సామాజిక రక్షణ.
రాజేష్/రమణ గారు
నిన్న "చ వు ద రి" బ్లాగులో ఒక అనామకుడు వ్యాఖ్య పెట్టాడు. ఈ బ్లాగులో వాడి కులగజ్జి వ్యాఖ్య ప్రచురించలేదని అక్కడ ఏడిచాడు. వీడు ఆ శివాజీ చెన్నమనేని గాడే అయిఉంటాడు. మీరు గమనించారా? అలాంటి కులగజ్జివారికి ఊతమిస్తున్న ఆ బ్లాగులో తాడేపల్లి వ్యాఖ్యానించడము, తందానా అంటూ తప్పెట్లు కొట్టడము చూస్తుంటే మేము ఏమని అర్థం చేసుకోవాలి?
అజ్ఞాత
మీరు షేర్ చేసిన యధార్ధగాధ చదివినప్పటినుంచి మనసుని ఎవరో గునపాలతో గుచ్చినట్లు జివ్వుమన్నంత బాధగా ఉంది. అనాగరిక జంతువుల్లా అమానుషానికి పాల్పడి ఆ బ్రాహ్మణ దంపతుల ఉసురు పోసుకున్న సామాజికవర్గం వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా బాగుపడి ఉండరు. వారి సంతానానికి ఆ పాపం తగిలేఉంటుంది. కేవలం సామాజికబలం, డబ్బు లేని కారణంగా ఆ దారుణం జరిగిందన్న మీతో నేను ఏకీభవిస్తున్నాను. ఇన్సిడెంట్ జరిగి పాతికేళ్లయిందని చెప్పారు. వారి అల్లుడు అక్కడే ఉన్నాడు అని రాసారు. వారికి నాకు చేతనైనంత
మనీ సహాయం చేద్దామని అనుకుంటున్నాను. మీరు మరిన్ని వివరాలు అందించి నా మనసులోని బాధను తగ్గించగలరు. మీరు ఇప్పటికే మీ వివరాలు బయటపెట్టలేనని చెప్పారు కాబట్టి ఇబ్బంది పెట్టలేను. ఆయితే విషయాలు ఒక వ్యాఖ్యగా ఇక్క పెడితే రాజేష్ ఆ వ్యాఖ్యని పబ్లిష్ చేయకుండా నాకు మెయిల్ చేయగలడు. మీరు నా రిక్వెస్టుని పరిశీలించగలరు.
మనిషి ఎంతఎదిగితే వాడి పశుత్వం అంతకు రెండింతలు పెరుగుతుంది అనడానికి ఇదొక ఉదాహరణ.
Below two are very thought-provoking points excerpted from your story.
>>అగ్ర కులం లేదు,తొక్క లేదు,డబ్బు,మంద బలం ఉన్న వాళ్ళదే రాజ్యం.
>>ఈ వర్చువల్ వరల్డ్ లో జబ్బలు చరుచుకుంటే వచ్చే ఉపయోగం ఏమీ లేదు
I second you and pity on the way we are living.
Rajeev Reddy
జగదీష్ రెడ్డి
మీ కామెంటుతో నేను ఏకీభవిస్తాను కానీ కత్తిగారికి అసలు రిప్లయ్ ఇవ్వనక్కర్లేదు అంటే ఒప్పుకోను. వారి అభిప్రాయం వారు చెప్పారు. వారి మాటలు మామూలుగానే కొట్టినట్లు ఉంటాయి. అందులోనూ బ్రాహ్మణులు అంటే కడుపులో ద్వేషం కట్టలు తెంచుకున్నట్లు మాట్లాడతారు. ఆ ద్వేషానికి మూల కారణం ఎవరు అనేది నేను ఇదే బ్లాగు పాతటపాలో సుదీర్ఘంగా చర్చించాను ఒక మూర్ఖుడితో వాదన నెపంతో. మీకు ఒకసారి అక్కడ జరిగిన వాదన చదవగలరు.
Read in from middle of the comments section.
http://saapaatusamagatulu.blogspot.com/2011/01/blog-post_28.html
ఇక్కడ పైన కత్తిగారి వ్యాఖ్యకి రాజేష్ తగురీతిలో ఆన్సర్ చేసాడని నాకు అనిపించింది.
Rajeev Reddy
$ Jagadish Reddy గారు
మీకు రాజీవ్ గారు ఇప్పటికే స.ధా ఇచ్చారు. వారిచ్చిన గొలుసు చదివితే మరింత వివరం తెలియగలదు. మీకు వారి స.ధా సంతృప్తి కలిగించిఉంటుందని అనుకుంటూనే నా స.ధా ఇక్కడ.
#..సమాధానం నీ ఆశావహదృక్పధాన్ని..
ధన్యవాదాలు.కేవలం ఈ సదుద్దేశ్యంతోనే వారికి స.ధా ఇచ్చా.
#..ఒకవిధంగా..మరోవిధంగా..రెండు నాలుకల..
మీ వ్యాఖ్య తర్వాత అక్కడి బ్లాగులోని వారి వ్యాఖ్య చదివా. మీరు అన్నది నిజమే. అది వారి సహజసిద్ద స్వభావ నైజంలా ఉంది. వారు మార్చుకుంటే మంచిది.
#..దళితప్రతినిధిగా..వీల్లేదు..
అవును ఇక్కడ నేను తప్పుగా మాట్లాడాను. అక్కడి బ్లాగులో వారి వ్యాఖ్య చూసిన తర్వాత ఖచ్చితంగా తప్పే అనిపించింది. నా వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటున్నా. కొద్దిగా బాధలో ఉండి అలా రాసానేమో :( జాగ్రత్తగా ఉండాలి.
#..సమాధానమివ్వడం..నచ్చలేదు.
హ్మ్.. స.ధా ఇవ్వడం వెనక నా ఉద్దేశ్యం ముందే స్ప్రుష్టంగా చెప్పి మరీ మహేష్ గారికి స.ధా ఇచ్చాను.
మీరు రాజీవ్ గారి వ్యాఖ్య, పాతటపాలో చర్చ చదివి నేనెందుకు స.ధా ఇచ్చానో అర్థం చేసుకోగలరని భావిస్తున్నా. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ వ్యాఖ్యానించగలరు.
$అజ్ఞాత గారు
#"చ వు ద రి" బ్లాగులో..అనామకుడు..ఏడిచాడు.
మీరు/మరో అజ్ఞాత ఇదివరలో కూడా సదరు బ్లాగు గురించి వ్యాఖ్యానిస్తే ఈ బ్లాగు అడ్రస్, వివరం అడిగా.
కనీసం మీరైనా/ఇప్పుడైనా చెప్పగలరు. ఏడవనివ్వండి, అంతకు మించి ఏమీ పీకలేరు. ఎన్ని తుచ్చవ్యాఖ్యలు పెట్టినా ప్రచురించలేదు. చివరికి పాపం తన గజ్జి బ్లాగులో వాంతి చేసుకున్నట్లుంది.
#..శివాజీ చెన్నమనేని గాడే..గమనించారా?
ఇంకా సందేహమా.. వీడు కాకపొతే వీడి తామర బాచ్లో మరొకడు. సెత్! మీరు చెప్పినతర్వాత గమనించా. ధన్యవాదాలు తెలియజేసినందుకు :)
#..కులగజ్జివారికి..ఊతమిస్తున్న....వ్యాఖ్యా..తందానా..తప్పెట్లు ..ఏమని అర్థం చేసుకోవాలి?
సదరు బ్లాగు ఏంటో, వారేమి మాట్లాడారో నాకు తెలీదు. ఏదేమైనా మీరు చెప్పింది నిజమే అయిఉంటే నా తరం ఖర్మ అనుకోండి. కళ్ళు౦డీ వాస్తవాలు చూడలేని కబోది కేతి గాళ్ళు అనుకొండి. ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను :(. మీరు అర్థం చేసుకోగలరని భావిస్తాను.
$రాజీవ్ రెడ్డి గారు
మీ వివరణాత్మకమైన వ్యాఖ్యలకి శతధా ధన్యవాదాలు. మీ అభిమానానికి కృతజ్ఞతలు.
తన విలువైన సమయాన్ని ఉపయోగించి పైన యధార్థగాధని రాసి మనతో పంచుకున్నవారు ప్రముఖ బ్లాగరు..మనసున్నవారు. వారు మీ వ్యాఖ్యపై స్పందించిన పిమ్మట మీకు ఉత్తరం పెట్టగలను. మీతోపాటు నేకూడా ఖచ్చితంగా సాయ౦ చేయాలని సిద్దం అయ్యా.
మరొకసారి మనఃపూర్వక ధన్యవాదాలు.
రమణ గారు
ఒక చిలిపి సందేహం. మీరు పేరు తర్వాత "ఒక BC కులం నుంచి" అని పెడుతున్నారు. దాని మీనింగ్ ఏమిటి?
రాజేశ్
పై ప్రశ్న సరదాగా అడిగా. మీకు ఏమైనా అభ్యంతరం అనుకుంటే ప్రచురించనవసరంలేదు.
$రాజీవ్ రెడ్డి గారు
పైన యధార్ధగాధ అజ్ఞాత గారు మీ వ్యాఖ్యకు ఈ విధంగా స్పందించారు.
................
"
రాజీవ్ రెడ్డి గారు,
ఇది ఒక ప్రత్యెక సామాజిక వర్గం యొక తప్పు కాదు అండి,మిగిలిన సామాజిక వర్గ పెద్దలు కూడా అలాగే చేస్తాము అని చెప్పారు.మిగతా అన్ని సామాజిక వర్గాలు కూడా చోద్యము చూస్తూ ఉన్నాయి.నా అభిప్రాయం ప్రకారం ఇది వ్యవస్థ యొక్క తప్పు. ప్రస్తుతం వాళ్ళ అల్లుడు గారు నలుగిరికి సహాయం చేసే ఆర్ధిక ఉన్నత స్థానం లో ఉన్నారు.వారికి ఎటువంటి ధన సహాయం అక్కరలేదు
"
.............
త్వరితంగా స్పందించినందుకు ధన్యవాదాలు, అజ్ఞాతగారు.
$రమణ గారు
అజ్ఞాత గారు సమాచార తలపున పెట్టిన సరదా వ్యాఖ్యలో ఏమీ అభ్యంతరంలేదని ప్రచురించా. మీకేమైన అభ్యంతరం ఉంటే తెలియజేస్తే వెంటనే తీసివేయగలను.
నిజానికి నాకూ తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంది ;)
$క్రిష్ణ గారు
మీ వ్యాఖ్యలో వద్దంటూనే విషం కక్కారు. మీ అభిమానం మీ దగ్గర ఉంచుకోగలరు. అది అపనమ్మకమైన రోజున మీకు సాయం చేయడానికి నేను ఉన్నానని మరవద్దు.
మీ వ్యాఖ్య అనవసర చర్చ=>రచ్చకు దారితీస్తుంది కావున ప్రచురించడం లేదు. ఆయితే మీ వ్యాఖ్యలో ఉన్న కొంత అపార్థభాగానికి వివరణ ఇక్కడ ...
రాజీవ్ రెడ్డిగారు ఒక సామాజికవర్గాన్ని అనలేదు. వారి వ్యాఖ్యలో కొంతభాగం యధాతధంగా ఇక్కడ..
"
ఉసురు పోసుకున్న సామాజికవర్గం వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా బాగుపడి ఉండరు
"
రాజీవ్ గారు పై వ్యాఖ్యలో "వారు ఎవరైనా" అని స్పృష్టంగా చెప్పారు. మరి అంత స్పృష్టంగా చెప్పినదాన్ని మీరు ఎలా అపార్థం చేసుకున్నారా లేక దాన్ని మీకనుగుణంగా నిర్లక్ష్యం చేశారా?
వారి మిగలిన వ్యాఖ్యలో మానవత్వంతో స్పందించడం, సాయం చేయడానికి ముందుకు రావడం లాంటి అంశాలు మీకు కనిపించకపోవడం విచారకరం..అభ్యంతరకరం.
అన్నోన్
:P :P
దాని వెనక పెద్ద కత ఉంది :). మా నాయనది ఉత్తారాంధ్ర. నా పూర్తి పేరు రమణ నాయుడు. మా చిన్నప్పుడే మొదట తూర్పుగోదావరికి, తర్వాత గుంటూరికి తట్టాబుట్టతో వచ్చాం. ఇక్కడో తమాసా. మా ఊల్లో నాయుడు అంటే కాపులని మీనింగ్. అది కాస్తా గుంటూరు కొచ్చేసరికి మారిపోయింది. అక్కడ ఆ పేరుతో వేరేకులం వాళ్ళని పిలుస్తారు. అక్కడ మొదలయ్యాయి తిప్పలు. లావు రత్తయ్య గారి గుంటూరు విజ్ఞాన్ లో మొదలు అనుకుంటా ఈ కులగజ్జి గాళ్ళతో కలబడడం. నన్ను వాళ్ళ కులవాడిని అనుకుని మొదట నాయుడూ ఇలారా అని పిలిచి తర్వాత నేను ఫలానా తూర్పు కాపు అని తెలిసిన తర్వాత తమ పైత్యాన్ని చూపించేవారు. ఇది ఒక్క తోటి స్టూడెంట్స్ తో ఆగలేదు. లెక్చరర్స్ కూడా లేకిగా ఉండేవారు. పేరు వెనక కులనామం ఉన్నా కులమేంటో తెలీకుండా పెంచాడు మా అయ్య. అలాంటిది ఈ కులగజ్జిగాళ్ళ వల్ల మనిషికి కులమనేది ఉండాల్సిందే అని తెలీడమే కాక ఎంతో మానసికక్షోభ కూడా అనుభవించాను. ఆయితే విషయం తెలియని ఇతరకులాల స్టూడెంట్స్ ఈ కులగజ్జి దరిద్రుల పక్కనే నన్ను కూడా చేరుస్తుండడంతో విసుగుపుట్టి "నాయుడు" అన్న పదం పైన అసహ్యం వేసింది. అప్పటి నుంచి నా పేరులోంచి దాన్ని పీకిపడేసా. ఎప్పుడైనా నా కులాన్ని చెప్పుకోవాలి అనుకున్నప్పుడు " రమణ ఒక BC కులం నుంచి" అని చెప్పేవాడిని. తర్వాత వారికి రికార్డుల ప్రకారం నా పూర్తీపేరు తెలిసినా BC అని చెప్పా కాబట్టి తూర్పుకాపుల కింద లేక్కేసుకొనేవారు. ఇవి పేరు వెనక అలా పెట్టుకోవడం వెనక ఉన్న తంటాలు :) :P
రాజేష్ పర్లేదు. ఇక్కడ చెప్పుకోవడం నాకూ కొంత ఉపశమనం :)
రమణ
ఒక BC కులం నుంచి
$రమణ గారు
మీరు అలా రాయడం వెనక ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోవాలని ఆసక్తిగా అజ్ఞాతతో కలిసి అడిగాకానీ దాని వెనుక అంత బాధ, వ్యధ ఉందనుకోలేదు. మీకు పాతవన్నీ గుర్తుచేసి బాధపెట్టి ఉంటే నన్ను క్షమించగలరు.
ఇక నాకూ మీలాంటి అనుభవమే ఉంది. అదే కులగజ్జి గాళ్ళు, అదే తామర తుంపర. ఆయితే ఒక్కటే తేడా..మీరు ఉన్నది తీసివేసుకున్నారు, నేను ఆవేశంలో తగిలించుకుని బోర్లాపడ్డాను.
ఇంటర్, డిగ్రీ లో ఈ కులగజ్జిగాళ్ళతో ఓర్చుకుంటూ వచ్చాగానీ పి.జి లో సహనం చచ్చిపోయింది. ఇక్కడ ఒక కులగజ్జి గాడి ఇంటి పేరు "రావి"తో మొదలవుతుంది. రావి xxx అనుకోండి. అసలు పేరులో కులగుర్తు లేదు. కానీ కులగుర్తుని పేరువెనక పెట్టిమరి పిలవాలని నిస్శిగ్గుగా చెప్పేవాడు. అలా పిలవకపొతే గొడవలు పడ్డ రోజు కూడా ఉన్నాయంటే మీరు నమ్మాలి. ఇక అలా పిలిపించుకోవడానికి చేసే వితండవాదనల్లో భాగంగా తనకు మద్దతుగా తెచ్చుకునే అంశాలు అశుద్ద సమానాలు.
ఇదంతా ఒక ఎత్తయితే నా పేరు వెనక కులగుర్తులేనందుకు మేము చెడిపోయామని ఏదేదో పిచ్చివాగుడు వాగుతూ తన చెత్తభావాలతో తలంటుదామని ప్రయత్నించేవాడు. 1950-60 ప్రాంతాల్లో R.S.S ప్రముఖ్ శ్రీ గురూజిగారు హైందవుల౦తా ఒక్కటే, పతితులు ఎవరూ లేరు. హైందవులని వేరుపరిచే కులగుర్తుని వదిలిపెట్టమని ఇచ్చిన అదేశాలను మా తాతగారు అనుసరించి ఆచరణలో పెట్టారు. అది ఆయన ఆదర్శం. ఇదిగో మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ కులగజ్జి తలంటు ఆ ఆదర్శం తప్పు అన్నట్లు చెప్పింది.
ఈ కులగజ్జిగాళ్ళ నేను ఎదుర్కొన్న సమస్యలు, పడ్డ బాధలు రాస్తే ఒక టపా అవుతుందేమో ;). అసలు ఒక టపానే దీని మీద పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా :)
మరొక విషయం:
నేను చదివుకున్న కాలేజీలో, పనిచేసే కంపనీలో ఈ కులగజ్జి లేదు లేక కనిపించలేదు కాబట్టి ఠాఠ్, అసలు కు.గ లేనే లేదు, అంతా మీ భ్రమ అని ఓ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చేసి విశాలహృదయాన్ని బొందలో పెట్టి మరీ తలంటే కబోది వర్గం కూడా ఉంది. మరి నలుగురి కు.గ గాళ్ళ చేత భుజకీర్తులు తోడిగించుకోవాలనో లేదా ఆ కు.గ గాళ్ళతో పోరాడే దమ్ములేకనో లేదా నా కడుపు నిండుతు౦దిగా, పక్క నా కులపోడికి ఇబ్బంది వస్తే నాదేంపోయింది అనుకుంటూ నింపాదిగా అలాంటి వ్యాఖ్యానాలు చేస్తారనుకుంటా. ఆయితే చక్రం గిర్రున తిరిగినట్లు ఈ రోజు తనకు కాకపోయినా రేపు తన పిల్లలైనా ఈ కు.గ వాళ్ళ వల్ల తీవ్రబాధలు పడే ఆవకాశం ఉందని గ్రహించరు. తాత్కాలింక ప్రయోజనాలకోసం వెంటపడే ఆరాటమిది. వెరసి వింతమేళం :).
మీ అనుభవాన్ని ఇక్కడ పంచుకున్న౦దుకు మరోసారి ధన్యవాదాలు.
ఇంతకి ఈకేండ్ గారు తన వర్గం మీద టపా ఎందుకు రాయటానికి సుముఖంగా లేరు? ఆయన వర్గం విషయానికి వచ్చేసరికి నోరు పెగలదా? ఇతర వర్గాలపై ఎక్కడో జరిగే పిచ్చి చర్చలను మాత్రం తన బ్లాగులో ప్రచూరించించి కళ్ళు మూసుకొని కూచున్నాడే, అదనప్రసంగి అయిన ఈకేండ్. ఆయన దృష్ట్టిలో చర్చలు ఎప్పుడు బ్రహ్మణ దళిత వర్గాల పైన మాత్రమేనా? ఒక్కోక్క వర్గం వారు వారి వర్గం పైన స్వచ్చందం గా వారికి వారే మంచి చెడుల మీద ఎందుకు చర్చ జరుపుకో కుడదు. అది మొదట ఈకేండ్ గారు తన వర్గం తో ఎందుకు ప్రారంభించ గూడదు. పేరంటం లో పిత్తిన ముత్తైదువులాగా ఉలుకు పలుకు లేకుండా ఎందుకు కుచొన్నాడు ఈకేండ్ గాడు? ఈ బ్లాగు నానో స్టార్ తనగురించి అందరికి తెలుసునని ఒకటే సోల్లు, జొల్లు వాగుడు వాగాడే ఇప్పటివరకు ఒక్కరు ఇతని వర్గమేదో ఒక్కరు చెప్పలేదు. అదీ ఇతగాడి ఇమేజి. ఎవరైనా ఇతని వర్గం ఎదో చెప్పగలరా?
Srinu
ఈ శివాజీ చెన్నమనేని కులగజ్జిగాడు లేదా వాడి తామారబాచులోని ఆవులా గాడు ఒకడు నాపేరుతో ఒక జిమెయిల్ అక్కౌంట్ తయారుచేసుకుని rg53153@gmail.com నుంచి నాకో మెయిల్ పంపాడు. కులపిచ్చిపైత్యంతో మెదడు చితికి కొట్టుకుంటున్న వీడు/వీడిబాచు పంపిన మెయిల్లో నాదనుకొని మరొకరి ఛాయాచిత్రం(ఫోటో), సంతక౦ మరియు ఇక్కడ ప్రచురించానికి వీలులేని బూతుమాటలతో బెదిరింపులు ఉన్నాయి. మొత్తమ్మీద ఈ కులగజ్జి కుత్సితుడు చెప్పొచ్చేదేమిటంటే ఈ టపా ఎత్తి వేయాలని లేకపోతే అంతుచూస్తానని నా సమాచారం వాడి దగ్గరుందనీ..అందులో ఛాయాచిత్రం,సంతకం ఒక భాగమనీ. ఈ కులగజ్జిగాడికి నా సమాధానం బహిరంగంగా ఇస్తే మరొకడు ఇలాంటి చచ్చు పనికి సాహసించాడని ఇక్కడ.
....
ఓయీ కుత్సిత కులగజ్జి చెన్నమనేని ఉరఫ్ సింగపూర్ బాచ్
ఇంతమంది పెద్దలు తలంటినా నీకు బుద్ది రాలేదు. నరనరాన జీర్ణించుకున్న కులగజ్జి పోలేదు. పుట్టుకతో వచ్చింది పుడకలతో గానీ పోదు నీ కులగజ్జిగాళ్లతో నిరూపిస్తున్నావు. సిగ్గులేని జన్మ కడ పందిగానన్న పుట్టకపోతివే అని ఆలోచి౦చి చింతిస్తున్నా! ఇక నీలాంటి వారిని ఏంతోమందిని చూసి, వాగ్యుద్ధం చేస్తూ అవమానాలను, బాధలను దాటి ఈ స్థాయికి వచ్చా. ఇలాంటి బెదిరింపు ఉత్తరాలు కుప్పలుతెప్పలుగా పడిఉన్నాయి నా దగ్గర. జడిసి భయపడే సాధారణ మనస్తత్వం అనుకున్నావేమో! అన్నిటికీ తెగించినవాడికి తెడ్డే లింగం అన్నట్లు౦డే నాతో నీకు పనవ్వదుగానీ అశుద్ధ మాదాకవళానికి మరో ఇంటికి వెళ్ళు కులగజ్జీ.. అదీ సమయం చూసుకుని మరీ.. ఉదయం..సాయంత్రం. ప్రత్యేకంగా చెప్పాలా నీకిది. సెత్ యెదవ జన్మ!
...
నా బ్లాగు అభిమానులారా,
మీకో విన్నపం. నా పేరు మీద rg53153@gmail.com నుంచి మీకు ఏవైనా ఉత్తరాలు వస్తే పట్టించుకోవద్దని మనవి. మీకు ఇతరత్రా ఏవైనా సందేహాలు వస్తే rajeshgottimukkala@gamail.com కి ఉత్తరం చేయగలరు. సహృదయంతో అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు.
శ్రీను
మీ వ్యాఖ్య కావలసినంత వ్యంగంగా అవసరానికి తగ్గంత సూటిగా ఉంది. ఈ ఈకేండ్ లేదా వారాంతం ఎవరో నాకు తెలీదు. ఇక్కడ రాజేష్ టపా చూసి వారు అద్భుతమేధావి అయి వుంటారని నిర్ణయించుకున్నా. మీరు అన్నట్లు అదనప్రసంగి కూడా. ఇక చర్చ మీరు చెప్పినట్లు చర్చ బ్రాహ్మణ దళితుల మధ్య అన్నట్లు ప్రారంభం అయినా అది బ్రాహ్మణ బంధువులని ఏకడానికే అన్నది స్పృష్టం. ఒక్క ఇక్కడనే కాదు ఏ పచ్చ వార్తా సాధనం తీసుకున్నా ఇదే తంతు. మీరు అన్నది నిజమే. సున్నితఅంశాలతో ముడిపడిన వాటిని చర్చకు లాగేముందు వారి వర్గం ఏంటో చెప్పుకొని మొదలుపెట్టడమే సరైన పద్దతి. ఈ టపా వారి వసనోరు మూయించి పిచ్చి చేష్టలు మానిపించింది అంటే మంచిదేకదా. ఆయితే మరోసారి ఆ పిచ్చి ఉత్కృష్టం అవ్వదనీ చెప్పలేం. ఇలాంటివారికి శాశ్వతంగా గుణపాఠం చెప్పాల్సిఉంటుంది.
జగదీశ్, మీరు పాత టపా చదివిఉంటారని భావిస్తున్నాను. సందేహాలు ఉంటే ఇక్కడ నివృత్తి చేయగలను. మీ అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నా.
రాజేష్, ఈ క్రిష్ణ ఎవరు? నా గురించి ఏమి వ్యాఖ్య పెట్టాడు? ఎందుకు ప్రచురించలేదు?
Rajeev Reddy
రాజేశ్
బెదిరించే వరకు దిగారా ఈ కులగజ్జి దరిద్రులు. అనుకుంటూనే ఉన్నా. బూతులు తీసేసి ఆ బెదిరింపులు ప్రచురించగలవేమో చూడు. జాలి వేస్తుంది రాజెశ్ వీళ్ళని చూస్తుంటే. ఇంతకు మించి జీవితంలో ఎదగరేమో. పందికి మురికి ఎంత పెంటగా ఉంటే ఇష్టపడుద్దో వీరికి కులగజ్జి అంటే అంతకన్నా ఇష్టం. ఈ దరిద్రులు తమ కులగజ్జిని అమెరికాకి కూడా అంటించారు. పక్క రాష్ట్రమోడు ఎవడన్నా దాన్ని వేలెత్తి చూపించి మీరంతా కులగజ్జోళ్ళేనా అని ఎగతాళి చేస్తుంటే తలెత్తుకో లేకపోతున్నాం. అభిమానం ఉండడం వేరు మరీ గజ్జెక్కి ఎక్కడపడితే అక్కడ గోక్కోవడం వేరు. ఈ దరిద్రులని ఇంకా ఎంతకాలం భరించాలి?
శ్రీను గారు
ఈ ఈకేండ్ అనబడు అదనప్రసంగి వర్గం ఏమిటో ఇంకా అర్ధం కాలేదా లేక వారి నోటితోనే చెబితే బావుంటుందనా మీ ఇంటెన్షన్? :). వల్లకాడు వారాంతానికి కులగజ్జి చెన్నమనేనికి మధ్య రక్తసంబంధం ఉంది. ఇప్పుడు మీకు అర్థం అయివుంటుంది వల్లకాడుది ఏ వర్గమో :P.
>>>పేరంటం లో పిత్తిన ముత్తైదువులాగా ఉలుకు పలుకు లేకుండా ఎందుకు కుచొన్నాడు ఈకేండ్ గాడు?
ఇది కెవ్వు వ్యాఖ్య :P.
ఇంకెక్కడి ముత్తైదువ?
ఒక పిచ్చి టపా పెట్టి తన కులగజ్జి గాళ్ళ సాయంతో త్రిపురనేని లెవల్కి ఎదుగుదామనుకున్న ఈకేండ్ ని ఈ టపా విధవను చేసింది. అందుకనే అన్నీ మూసుక్కూర్చున్నాడు సౌండ్ లేకుండా :P
మీ వ్యాఖ్య చూసి కిందపడి మరీ నవ్వుకుంటున్నా. ఒక మాన్యం ఎండుగడ్డి పెట్టారు ఈకేండుకి :P.
*దళిత-బ్రాహ్మణులు ఏకమైతేనే అధికార కులాలైన కమ్మరెడ్ల పాలన నుంచీ అధికారం వస్తుంది.*
రెడ్లపాలన సంగతి పక్కన ఉంచితే కమ్మ పాలన రావటమనేది చాలా చాలా తక్కువ. గత ఎన్నికలలో బాబు గారు కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగినా,విశ్వ ప్రయత్నం చేసినా గెలవలేకపోయారు. అసలికి నిజం చేప్పాలంటె వారికే ఆయన అంటే నచ్చదు. ఆయన ఏవిధంగా ముఖ్యమంత్రి అయ్యాడో అందరికి తెలుసు, కాని వారు ఒక చండశాసనుడిలా ప్రభుత్వ ఉద్యోగులను పీక్కతిన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులను సతాయించటంలో రామారావు, బాబు ఎవరు తక్కువకాదు. ఎంతో మంది చనిపోవటానికి కారణమైనారు. ఇప్పటికి ఉద్యోగులకు వీరి పేరు చెపితే ఓళ్లు మండుతుంది. రామారావు మమ్మల్ని గోతికాడా పందికొక్కులు అని అంటాడా? సినేమాలో అన్ని కోట్లు సంపాదించి, అన్ని పిల్లల పేర రాసి రాజకీయాలలోకి వచ్చి ఈయన గారు చేసిన త్యాగమేమిటి? స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎమైనా జైలుకి వేళ్లాడా? ఇలా అని ఆరోజులలో ఉద్యొగులు తమ అసంత్రుప్తిని వేళ్ళ గక్కే వారు. ఇక నారా వారు మానవ విలువలతో ఆర్ధిక సంస్కరణలు అమలు జరపాలని, గుడ్ గవర్నేస్ మీద తెగ ఉపన్యాసాలు దంచి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మిన ప్రతిదానిలో ఎంతో కొంత అమ్యాం మ్యాం అప్పం అప్పం.
---------------------------------------------------------------------
ఇక ఆ వర్గ మేధావులంటె తెలుగు ప్రజలకి పేరు వింటే చిర్రెత్తుకు వస్తుంది. హేతు వాదా ఉద్యమం తో మొదలైన ఆ వర్గ మేధావులు సాధించింది తక్కువ తెలుగు వారికి నష్ట్టం కలిగించింది ఎక్కువ. ఆ హేతు వాద ఉద్యమం వలన వీరు సాధించిన సమానత్వం మేమోకాని, వారి వర్గంలోని కామన్ మాన్ కి ఆ ఉద్యమం వలన వర్గ స్పృహ మీద మంచి అనురక్తిని, అవగాహన పెంచింది. ఈ వర్గం వారు మార్క్సిజం, హేతు, స్రీ వాదాలా మేధావులలో ఎక్కువగా ఉంటారు. ఈ మేధావులలో చాలా మంది( స్రీ మేధావులని తప్పించి) రామారావు ప్రాంతీయ పార్టి పెట్టి అధికారం లోకి రావటంతో ఆనందించి, ఏ పార్టిలో ఉన్నా రామారావు గారి తో ఎంతో సానుకులం గా ఉండేవారు. కాని ఎప్పుడైతే అధికారం లక్ష్మీ పార్వతి పెత్తనం ఎక్కువై తన మాట చెల్లలేదని బాబు గారు తిరుగు బాటు చేశారో, ఆ వర్గ మేధావులు ఒక్కరు కూడా రామారావును వెనకేసుకొచ్చినట్లు నాకు గుర్తులేదు.
అందరు బాబు గారినే బలపరిచారు. కనీసం రామారావు పడే బాధను చూసి ఒక్క మేధావి హృదయం కరగలేదు, మోరల్గా ఇది తప్పు బాబుకు నచ్చ చెప్పలేదు. ప్రజలలో రామారావు మీద సానుభూతి ఉన్నా వీరు పేపర్ ద్వార అది కుటుంబ వ్యవహారం, రామారావే తప్పు అనేవిధంగా ప్రచారం చేయటం అందరికి తెలుసు. ఈ మేధావులు, మీడియా, రాజకీయ నాయకులు వీరందరి వ్యవహారాన్ని తెలుగు ప్రజలు బాగా కనిపేట్టారు. ఇక ఈ వర్గం వారిని ప్రజలు నమ్మటం కష్ట్టం. ఎందుకంటే వీరి కాలంలో రాజకీయాల ని ఉపయోగించుకొని వ్యాపారం చేసే విధానాన్ని అందరికి తెలియజేశారు. వీరికి వ్యాపారం ముఖ్యం రాజకీయాలు తరువాత సంగతి. అందువలననే జగన్ వ్యాపారాలలో ఈవర్గం వారు ఎక్కువ పెట్టుబడి పెట్టారు. వారికి వారి వర్గం వాడైన బాబు గారు అధికారంలోకి వచ్చినా ప్రస్తుతం వారి వ్యాపారం లో పెద్దగా ఉపయోగం ఉండదు. అందువలన వారి బాబు గారికి మనస్పుర్తిగా మద్దతు ఇవ్వలేక పోవచ్చు. కాంగ్రెస్ పాలనలో వ్యాపారం లో వచ్చే లాభాలు లాజిక్ అందదు.
-----------------------------------అయితే భవిషత్ లో ఈ వర్గం వారికి సాహిత్య రంగంలో మంచి భవిషత్, సాహిత్య అకాడమి అవార్డ్డలు రావటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ అనేక వాదాలు గత కొన్ని దశాబ్దాల క్రితం మొదలైనపుడు, కొంతమంది సాహిత్య సృష్ట్టికి పూనుకొన్నారు. అలా వారు చెప్పుకొనే ప్రొగ్రెసివ్ రచనలు చేసే వారి సంఖ్య గణనీయం గా పెరిగి, ద్రౌపది లాంటి పుస్తకానికి సాహిత్య అకాడేమి గెలుచుకోగలిగారు. ఆ అవార్డ్ వచ్చిన ఊపుతో, ఎలాంటి అంశాలమీద రాస్తే అవార్డ్ వస్తుందో అనే విషయం అవగతమవడం తో వారు తరువాత సత్యభామా మీద పుస్తకం రాయటం జరిగింది.
http://pustakam.net/?p=6991
శ్రీ రమణ గారు చెప్పినట్లుగా "సత్యభామ కూడా ఏదో సాధించడానికే పుట్టింది. నరకాసుర వధలో ఆమె బాణం గురి తప్పలేదు."
Jayaho
To be continued...
కృష్ణుడి గురించి భారత భాగవతాదులు బాగా చదివిన వారు ఎన్నో కష్టాల మధ్య ఆనందం గా ఉంట్టూ, అందరిఎడల సమభావం తో ఉండేవాడని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేవి అతనికి లేవని, కృష్ణం వందే జగద్గురుం అని, గొప్ప యోగి, గురువు గా రాస్తారు. కానిఈ వర్గ మేధావులవి ప్రత్యేక కళ్ళు. వారు కృష్ణుడి మీద పాత రోజుల్లో భగవద్గీత మీద కొండను తవ్వి ఎలుకను పట్టే పుస్తకం రాసారు. అది దీప్తి ధార బ్లాగులో ఎక్కడో పడి ఉంట్టుంది. ఇక ఇప్పుటి తరంలో భారతం లోని పాత్రల మీద పుస్తకాలు రాసే వారు ఈ మధ్య సత్యభామలో కృష్ణుడి పాత్రను ఎలా రాశారో కింది లైన్స్ చదివితే అర్థమౌతుంది.
http://pustakam.net/?p=6991
" మామూలుగా భాగవతంనుంచి ఇతర పురాణాలనుంచి మనం చెప్పుకొనే కృష్ణుడి కథలను, లీలలనూ, విజయగాధలను లక్ష్మీప్రసాద్గారు వేరే కోణంలో చూశారు. ఆయన దృక్పథంలో కృష్ణుడు అసమాన శూరుడు, గొప్ప రాజతంత్రజ్ఞుడు. భగవత్స్వరూపుడని కృష్ణుణ్ణి మిగతా పాత్రలందరూ వర్ణిస్తున్నా, రచయిత మాత్రం ఎక్కడా ఆయనను భగవంతుడిగానో భగవదవతారం గానో చూపించలేదు. శ్రీకృష్ణుడి రాజతంత్రమంతా యాదవులకు ఉద్ధతి కల్పించటం చుట్టూనే సాగింది. వారిని చిన్నచూపు చూసిన క్షత్రియులని ఓడించి యాదవ సామ్రాజ్యాన్ని విస్తరించి సుస్థిరం చేయటం కృష్ణుడి ముఖ్య ఆశయం. పాండవులతో స్నేహ బాంధవ్యాలు కూడా ఈ తంత్రంలో భాగమే. యదువంశ రక్తం ఉన్న క్షత్రియులైన పాండవులను కృష్ణుడు బలోపేతం చేయటంలోనూ, సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడంలోనూ యాదవకుల లాభ దృష్టి ఉంది. కోరి కబురు పంపిందని క్షత్రియ కన్యను చేసుకొన్నా వైదర్భులతో కృష్ణుడికి కయ్యమే తప్ప నెయ్యం కలుగలేదు.
ఇంతటి కులాపేక్ష ఉన్నప్పుడు, శ్రీకృష్ణుడికి స్వకుల వధువైన సత్యభామపై మిగతా భార్యల కన్నా ఎక్కువ ప్రేమ ఉండటం సహజం. దానికితోడు సత్యభామలోని పలు విశేషాలు, ఆమె అందం, అనురాగం, సకల కళానైపుణ్యం, రాజనీతిజ్ఞత, వీరత్వం శ్రీకృష్ణుని సత్యా వశీగతుణ్ణి చేశాయి.
రాజ్యతంత్రం వరకూ ఈ యాదవ క్షత్రియ వైరుధ్యాల ప్రస్తావన ఆలోచించదగ్గ విషయమే. కానీ, యాదవ కన్య అని ద్వారకా వాసులందరూ సత్యభామను చూసి మురిసిపోయే విధానం మాత్రం ఈ నవలలో అతిగా చిత్రించారు. అంత పిచ్చిని భరించటం కష్టం అనిపించింది. ముఖ్యంగా బలరాముడు సత్య పట్ల చూపించే అభిమానం ఆ పాత్రను విపరీతమైన కులపిచ్చి ఉన్న వ్యక్తిగా అపహాస్యం పాలు చేసింది."
పైన రాసిన వాక్యాలు చదివితే ఈ మేధావికి గురువులను, యోగులని కూడా తనకి ఉన్న కులాభిమానమనే కళ్ళద్దాలనుంచి ఎలా చూస్తున్నాడొ అర్థమౌతుంది. వ్యాసుడు రాసిన దానికి సరిగ్గా ఆపోసిట్ గా వీరికి అర్థమౌతుంది. ఆఖరుకి ఈ మేధావుకి గల కులపిచ్చిని చూసి రివ్యూ రాసిన జ.చౌ. గారే ఈ మాట రాశారు "బలరాముడు సత్య పట్ల చూపించే అభిమానం ఆ పాత్రను విపరీతమైన కులపిచ్చి ఉన్న వ్యక్తిగా అపహాస్యం పాలు చేసింది."
ఇతనొక్కడే కాడు ఆరెండు పేపర్లలో ఒక పేపర్ వాడు సత్య సాయిబాబా ఆరోగ్యం మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు, మొదటి రేండు రోజులు ఆయన ఆరోగ్యం గురించి రాయటం మొదలు పెట్టి తరువాత ఆయన చనిపోయే వరకు రోజుకొక సంచలన వార్తను రాస్తుండేవాడు. ఆ వార్తలన్ని డబ్బు చుట్టూ తిరుగుతూండేవి. ప్రజలలో భావోద్వేగాలు కలిగించటానికి వదలని అంశం లేదు. మొదట ఆయన ఆరోగ్యం తరువాత ఆ బోర్డ్ లో మిగతా ప్రాంతాలకు చెందిన వారి ఆధిపత్యం ఎక్కువ అని , వారేదో తెలుగు వారి సొమ్మును దోచుకొని పోతున్నట్లు రాసేవాడు. కుతి తీరక సత్యజిత్ పాత్రను మసాలాకి బాగా ఉపయోగించుకొన్నాడు.
ఈ వర్గం లో కొంతమంది మేధావులకు దేవుడు వచ్చి కంటి ముందు నిలబడినా మొదట అతని కులమేమిటి? ఎంత డబ్బులు ఉన్నాయి? అధికారం ఎమైనా ఉందా? అని చూసే రకం.
*మీ ఇనాములు ఎప్పుడో లాగేశారు..మాన్యాలు ఆల్రెడీ భోంచేశారు..మేలుకోండి. మీరేమీ దేశాన్ని, మతాన్ని, సంస్కృతినీ రక్షించక్కరలేదు.*
మహేష్ గారు,
మాకు ఎవరైనా ఇనాములు, మాన్యాలు ఇచ్చినా వాటిని ఉపయోగించి ఇతరుల భూములను ఆక్రమించలేదు. ఆ రోజులలో ఉన్న కొన్ని ఆచారలకొరకు (ఉపనయనం, పెళ్ళిల్లు, ఆబ్ధికం మొద||) జరపటాని కొరకు ఎంతో మంది తమ భుములను అమ్ముకొని వాటిని జరుపుకున్న వారు ఉన్నారు. వాటిని ఉపయోగించుకొని ఇతరుల భుమిని, ఇతర ప్రాంతాల లో భూమిని పెద్ద ఎత్తున కొనుగోలు చేయటం జరగలేదు. దీనివలన సమాజం లో జరిగిన నష్టమేమి లేదు. కాని గత కొన్ని దశాబ్దాలు గా అధికారం లోకి వచ్చిన వారు తామేదొ కులాలకు అతీతులు గా మాటలుచెప్పి, పేదప్రజలను ఉద్దరించటానికి పుట్టినట్లు భావించుకొని అమలు జరిపిన పథకాలు అన్ని అనుకొన్నంత విజయం సాధించక పోగా గుదిబండలై కుచొన్నాయి. అదికాక వారికి ఉన్న ధన వ్యామోహం మొద|| పరాకాష్ట్టకు చేరి సంస్కృతిని భ్రస్టుపట్టిస్తున్నాయి. రాను రాను ఈ ధన వ్యామోహమే జీవితం గా, డబ్బు ఉంటేనే చదువు, వైద్యం మొద|| లభిస్తాయి లేకపోతే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి లోకి ప్రజలను నెట్టారు. వీరికి ఉన్న ఈ డబ్బు పిచ్చిని గ్లొబల్ లైసేషన్ పేరుతో విపరీతం గా సొమ్ము చేసుకోవటం మొదలు పెట్టి దానిని అధికారం తో మరింత పెంచి పోషించి దానినే అభివృద్ద ని నమ్మించి ప్రజలలో మానసిక సంతులతనను దెబ్బతీసారు. వీరికి అధికారం ఉంది గదా అని విచ్చలవిడిగా సంపాదించటం. దానిని చూపించుకోవటానికి భారి ఎత్తున వారి పిల్లల పెళ్ళిళు జరపటం. రోజు కోట్టు కునే వారంతా ఆపేళ్లిలకి వెళ్ళి, అందరితో కలసి మెలసి ఆత్మీయం గా గడుపుతూ, చిరునవ్వులు చిందిస్తూ తెలుగు ప్రజలను పిచ్చోళ్ళను చేయటం. వీరి అట్టహాసాలను చూసి మధ్య తరగతి వారు ఎన్నో ఆడంబరాలకు పోతూ, అప్పులు చేసికొని జీవిస్తూ, అది చివరికి ఎంత స్థాయికి చేరిందంటే మధ్య తరగస్తి వారిలో వివాహ వ్యవస్థను దెబ్బతీసేవరకు వచ్చేసింది. పేళ్లిలే పేటాకులు అవుతున్నపుడు ఇక మీరనుకొనే సంస్కృతిని ఎవరు పరిరక్షించేది?
Jayaho
$రాజీవ్ రెడ్డి గారు
ఈ క్రిష్ణ గారు చాన్నాళ్ళ క్రితం పాత టపాలో మీతో వాగ్యుద్ధం చేసిన Krishna గారు :). వారి వ్యాఖ్య ప్రచురించడానికి వీలులేకుండా ఉండి ప్రచురించలేదు. అది మీ వ్యాఖ్యని అపార్థ౦ చేసుకోవడం మూలాన వచ్చింది. నేను అపార్ధాన్ని తొలగిస్తూ వివరణ ఇచ్చాను. తర్వాత క్రిష్ణ గారు తాను పోరాబడ్డానని మరో వ్యాఖ్య పెట్టారు. ప్రచురించవద్దని అడిగారు. ఏవైనప్పటికీ ఆ వ్యాఖ్యలు మిమ్మల్ని ఉద్దేశించి చేసినవి మీకు ఉత్తరం పెట్టాను. వారు ఎలగు పశ్చాత్తాప పడ్డారు కాబట్టి మీరు ఆ వ్యాఖ్యని తేలికగా తీసుకోగలరని ఆశిస్తున్నా. ఇంతకుమించి ప్రచురించకపోవడానికి నాకే దురుద్దేశాలు లేవు. అర్థం చేసుకోగలరని భావిస్తున్నా.
$జయహో గారు
మీ వివరణాత్మక వివరణకి పదునైన వ్యాఖ్యకి బహుధా ధన్యవాదాలు. మీలాంటి వారు మాత్రమే యువతకి మార్గదర్శనం చేయగలరు.
ఇక పై వ్యాఖ్యకి వస్తే
మహేష్ గారు చెప్పింది "పూజారుల భూములు లాగేశారు, తినేశారు. మీకు ఏమీలేదు. ముందు మిమ్మల్ని రక్షించుకోండి" అని. ఇది నాకు అర్థంమయింది. మీరూ అదే భావనతో వ్యాఖ్యానిస్తున్నారా? ఒకవేళ నా భావన తప్పయి, మహేష్ గారు చెప్పినదా౦ట్లో ఏదైనా దురుద్దేశం ఉంటే తెలియజేస్తే నా అభిప్రాయాన్ని మార్చుకుంటా.
మీ వ్యాఖ్యలకి మరోసారి ధన్యవాదాలు.
చర్చ కులగ్గజ్జి జిడ్డుగాడు శివాజీ చెన్నమనేని మీదకి వెళ్లి ఒక్క వ్యాఖ్యతో VP ని మందమతిని చేసిన శ్రీనివాస్ గారు రాసిన వాస్తవిక అంశాలని విస్మరించినట్లున్నాం. ఒకసారి వారు ఏమి చెపుతున్నారో చూద్దాం.
>>> ఆధునిక చదువులు చదివి తామేదో అభ్యుదయవాదులమైనట్లు
>>> ఎన్నో తోడుగులు వేసుకొని,రూపు మార్చుకొని ఉన్న ఈఆధునిక మానవుడిలో భూస్వామ్య లక్షణాలు బయటపడ్డాయి.
>>> ఇంత ఓర్పు లేని ఇతను బ్లాగుల లో పిచ్చి చర్చలు జరుపుతూ సంగంలో మార్పులు తెస్తాడంటా.
>>> ఊరకనే వాస్తవ ప్రపంచం వదలి వర్త్యువల్ వరల్డ్ లో చర్చ అనే పేరు తో రచ్చ చేయటం కాదు.
>>> ఆయనకు నిజం గా చర్చ జరపాలంటే, నిజాయితి వుంటె మొదట అతని వర్గం మీద చర్చ మొదలు పెట్టుకోవాలి, ఆ తరువాత ఇతనిలా సంఘాన్ని ఊదరిస్తున్నాం అని గతకాలంలో ఉద్యమాలు చేసిన వర్గాల వారి లో, ఇప్పుడు ఆడవారు కూడా ఎప్పుడు లేని విధంగా కులం పేరు తగిలించు కోవటం ఫాషన్ ఐంది. మొదట ఈ రేంటి మీదా చర్చ జరిపి తరువాత ఆ తరువాత మిగతా వర్గాల వారి పైన చర్చ పెట్టుకునేది.
>>> మందమతి వీక్ గారికి తెలియనిదేమిటంటే, బ్లాగుల్లో ఒకసారి వ్యాఖ్య రాసిన తరువాత దానిని స్క్రీన్ షాట్ తీసుకొని దాచిపెట్టుకొనే వారు చాలామంది ఉన్నారు. ఇతను ఇప్పుడు ఆవ్యఖ్యలు తొలగించినా దానివలన పెద్ద ప్రయోజనం లేదు.
>>> అసలికి ఆయన వ్యక్తిగత వివరాలు ఎంతో గోప్యంగా దాచి పెట్టుకొంట్టూ, ఇతర వర్గాల మీద మోడరేట్ పెట్టుకోకుండా చర్చిస్తాడన్నమాట.
>>> ఆయనకి నిజాయితి ఉంటె,అభ్యుదయ వాదిని అనుకొంటే, ఈ వారాంతం లో ఆయన తన వర్గం వారి గురించి మొదట ఒక వ్యాసం రాసి, వారిలో ఉన్న పాసిటివ్, నెగటివ్ పాయింట్స్ మీద చర్చ జరపాలి.
>>> ఎప్పుడు బ్లాగుల్లో బ్రహ్మణ, దళిత వర్గాల మీదేనా చర్చ/రచ్చ.
>>> మరి ఈ వర్గాల వారేవ్వరు వారిపై ఎందుకు చర్చ జరుపుకోరు?
ఇక్కడ మాట్లాడిన విజ్ఞులు వీటి మీద లోతుగా చర్చించమని అభ్యర్ధిస్తున్నా.
నాకు మహేష్ రాసినది బ్రహ్మణుల లోని పూజారి వర్గమని కాకుండా అందరి బ్రహ్మణులని ఉద్దేశించి అని అనిపించింది.
Jayaho
$జయహో గారు
స్పందించిన౦దుకు ధన్యవాదాలు.
మీరు చెప్పింది నిజమే. అయితే "బ్రాహ్మణుల భూములని/ఇనాములని మ్లేచ్చులు లాగేశారు" అని మహేష్ గారి భావన అని చెబుతున్నా. కృష్ణాజిల్లాలో త్రిపురనేని తైనాతీ కులగజ్జిగాళ్ళ కుట్రకు బలైన భూములు పోగొట్టుకుని ఒంటిమీద ఉన్న కొద్ది బంగారాన్ని డబ్బుగా మార్చుకుని పిల్లాజెల్లాతో పట్టణాలకి వెళ్ళిన బ్రాహ్మణులని అడిగితే వివరం తెలీకమానదు. అయితే ఈ కుతత్రం జరిగి రెండు తరాలు అయ్యి బాధపడ్డవారు ఎవరూ వాటిగురించి రాయక ఇప్పటి తరాల వారికి ఆ అమానుషత్వం గురించి తెలియలేదు.
$జగదీష్ రెడ్డి గారు
టపాలో జరుగుతున్న చర్చను సమస్య మూలాల మీదకి మళ్ళించడానికి మీరు చేసిన ప్రయత్నానికి ధన్యవాదాలు. నిజానికి టపా స్పూర్తిని దెబ్బతీయకుండా టపాలో చెప్పిన అంశాన్ని ఎక్కడోఒకచోట తాకుతూ ఉన్నట్లుండే వ్యాఖ్యలనూ ప్రచురించా. నాకు తెలిసి చర్చకు ఇవీ ముఖ్యమే. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు శ్రీనివాస్ గారు, జయహో గారు, ఇంద్రసేనా గారు రాసిన అనుభవపూర్వక వ్యాఖ్యల మీద చర్చ గట్టిగా జరిగితే మరొక మందమతి[బ్లాగుల్లో చర్చ పేరుతొ రచ్చచేసేవాడు!] తయారవకుండా ఉండడని భావిద్దా౦.
మీ దారిలోనే...
అదే విధంగా కింది అమూల్యమైన వ్యాఖ్యలను ఒక అజ్ఞాత గారు పెట్టారు. వీరూ శ్రీనివాస్ గారేనా అన్నది తెలియవలిసింది...!
#బ్రాహ్మనిజం పేరుతో బ్రాహ్మణుల మీద విమర్శలకు దిగటం. ఇదొక కళ గా అభివృద్దిచేశారు. ఆ రోజుల్లో ఈ వాదాల మీద కెరీర్ మొదలు పెట్టిన వారు సాధ్య మైనంతవరకు లాభపడ్డారు. వారిని అనుసరించినవారికి మారిన కాలం లో పెద్దగా ఉపయొగ పడలేదు. ఎంతో యనర్జిని ఇన్వేస్ట్ చేసి పుస్తకాలు చదివి మేధావిగా కేరిర్ మొదలు పెడతామనుకొంటే ఒక్క సారిగా దానికి గ్లోబలైసేషన్ దెబ్బతో డిమాండ్ లేకుండా పోయింది. ఎమీ చేయాలో దిక్కు తోచక బ్లాగులలో విషాన్ని వెదజల్లు తున్నారు.
#కేంద్ర మంత్రిగా ఉన్నపుడు అణ్బు మణి రాందాసు గారు తనకన్నా వయసులో,అనుభవంలో సుమారు 35సం పెద్ద అయిన డాక్టర్ వేణుగోపాల్ గారిని రాచిరంపాన పెట్టాడు.
#మిడిసిపడిన అణ్బు మణి రాందాసు గారు ఇప్పుడు సోదిలో లేకుండా పోయాడు.
>>పని పాటా లేని వారంతా యునివర్సిటిలలో ప్రమోషన్ ల కొరకో లేక తనవర్గం వారికి రాజగురువు అవుదామని రాజ్యాధికారం కొరకు రాసే థీరిలు దానిలో ఉన్న బ్రాహ్మణిజం పేరుతో బ్రహ్మణులను తిట్టిపొట్ట పోసుకొనే వారికి అణ్బుమణి రాందాసు ఒక మంచి ఉదాహరణ
#రోజుకొక కొత్త బ్లాగరు వచ్చేది బ్రహ్మణిజం అనే పెరుతో బ్రహ్మణుల మీద చర్చ పెడతారు. పోని అర్థమయ్యేట్టు చెప్పబోతే బ్రహ్మణుల చరిత్ర అంటే హిందూ చరిత్రా అని ఒక చచ్చు ప్రశ్న వేసి చర్చను తప్పు దోవ పట్టిస్తారు.
#అసలికి రోజుకొకడు బ్లాగిలో కొచ్చి తన గురించి ఎమీ చెప్పుకోకుండా రాస్తుంటే, అటువంటి వారికి అర్థమ్య్యే లా ఎక్కడ చరిత్రను చెప్పటం మొదలు పెట్టి ఎక్కడ చెప్పటం ఆపాలి.
>>ఎన్నో పుస్తకాలు చదీవి నిర్ధారించుకొని రాసినదానిని పిచ్చి స్కుల్ బాయ్ లాజిక్ నుపయోగించి దారిన బోయే దానయ్య ఒక ప్రశ్న వేస్తే వారికి వివరణలిస్త్తూ ఊరు పేరు లేని వారి కోసం బ్లాగుతూండాలా?
*ఎప్పుడు బ్లాగుల్లో బ్రహ్మణ, దళిత వర్గాల మీదేనా చర్చ/రచ్చ. మరి ఈ వర్గాల వారేవ్వరు వారిపై ఎందుకు చర్చ జరుపుకోరు?*
నేను ఇలా అడగటానికి చాలా కరణాలు ఉన్నాయి. అందులో ప్రధాన కారణం తాడేపల్లి గారు ఏదైనా ఒక విషయం రాశారనుకొండి, ఆయన ఏదో సనాతనుడు అయినట్లు, మిగతా వారంతా చాలా ఆధునికుల లా అతను చెప్పేదాని ని విమర్శించటం ఎంత క్రితం జరిగింది. అదే తాడేపల్లి గారు స్రీ హక్కులు, వివాహ సమస్యల మీద ఎంతో అనుభవం తో చెప్పిన దానిని రాబోయే కాలం లో మగ వారికి కలిగే కష్ట్ట నష్ట్టాలను చెపితే ఆయన కి ఆడవారంటె తక్కువ భావం అనే విధంగా, పురుషాహంకారి గా చిత్రికరిస్తారు. ఇది ఆయనొక్కడి సమస్యే కాదు చాలా మంది వాస్తవానికి దగ్గరగా జీవించే వారు ఎదుర్కొనే పరిస్థితి. ఆయన మంచి రచయిత కనుక తన అభిప్రాయాలను బాగా వ్యక్త పరిస్థే మిగతా వారికి ఎక్కడొ తగిలి ఆయన మీద పడి గలాటా చేస్తారు. హిందువు లంటే బ్రహ్మణులానా అర్థం? లేకపోతే బ్రహ్మణులే హిందువులు మిగతా వారు కదనా అని అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తారు. ఇటువంటి వాటిని కత్తి గారు ఒపేన్ గా అంటారు మిగతా వారు మన మనసులో ఉన్న వాటిని కత్తి బాగా అడిగాడు అని చదువుకొని ఆనందిస్తారు. ఇది నిజం కాక పోతే ఒక్కరు కూడా ఆయనకు కనీస మద్దతు ఎందుకు తెలుపరు.
-----------------------------------------------------------------------
ఇక కత్తి గారి దృష్ట్టిలో హిందూ/ బ్రహ్మణ సంస్కృతి అంటె ఎమో నాకు తెలిదు గాని, హిందూ సంస్కృతిని ప్రస్తుత కాలం లో చూస్తే అన్ని కులాలలో పెద్ద గొప్ప భేదాలు ఉన్నాయని నేనైతే అనుకోను మహాఅయితే కొన్ని కులాలకు ఉపనయనం ఒకట్టే అదనం. పూజలు పునస్కారాలు ఎవరికి ఇష్ట్టం,నమ్మకం,సమయం ఉంటే వారు చేసుకొంటారు. ఇక అందరు చదివే చదువు చేసే ఉద్యోగాలు ఒకటే. పెళ్ళిలలకి బ్రహ్మణులు మంత్రాలు చదువుతారు. గూళ్ళో పూజారులుగా ఉంట్టున్నారు. ఈ రెండు తప్పించి అందరిది దాదాపు ఒకే కల్చర్ అని నా అభిప్రాయం. తిండి ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క వర్గానికి వేరు వెరు గా ఉంట్టుంది. అది వెరే విషయం. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి గతం లో ఒక వర్గం వారు పెళ్ళిమంత్రాలను తెలుగు లో రాసుకొని వారికి వారే మంత్రాలు చదువుకొనే వారని మీ బ్లాగులో ఒకటపా ఉంది. కాని వారు ప్రవేశ పెట్టిన సంస్కరణలు ప్రస్తుతం వారి వర్గం లో కొనసాగుతున్నాయో లేవో నాకు తెలియదు. ఈవర్గానికి చెందిన ప్రతి సినేమా నటుడి పెళ్ళికి మటుకు మాంచి పండితులను ఏరీ కోరి మరీ కృష్ణ, గోదావరి జిల్లాల నుంచి తెప్పించికొని పెళ్ళిలు చేసుకొంట్టున్నారు. ఆరోజుల్లో ప్రత్యామ్న్యానికి ప్రయత్నించిన వర్గం వారే ఇప్పుడు పాత హిందూ పద్దతుల ప్రకారం జీవిస్తున్నారు. కొంతమంది అకడేమిక్ వారు, ఉద్యోగ విరమణ చేసి టైంపాస్ కాక బ్లాగులోకం టపాలు రాసుకునే పెద్దవారికి తప్ప ఈ హేతువాద ఉద్యమం గురించి ఎవరికి తెలిదు. ఆ హేతువాద ఉద్యమం పెను మార్పులు తెచ్చి వుంటే, తెలుగులో వున్న ఆవివాహ మంత్రాలను ప్రజలు నేట్ లో పెట్టి, వాటిని పెళ్లి చేసుకోవాలనుకునే వారు ప్రింట్ తీసుకొని చాలా సాదా సీదాగా పెళ్ళిలు చేసుకొనేవారు. కాని ఈ నాటి పెళ్ళిల ఖర్చు తలకు మించిన భారం అవుతున్నాదని మన ఆ.పి. మీడీయా బ్లాగరు రాముగారు రామ బాణం శీర్షికన రాశారు. క్లుప్తం గా చెప్పాలి అంటే మనుషులు ఉద్యమాల వలన, ఆదర్శాలకొరకు మారరు, మారిన అది కొంత కాలమే.
----------------------------------
తాడెపల్లి గారు పౌరోహిత్యం చెసె వారి సంఖ్య వివిధ కారణాల వలన తగ్గిపోతున్నాది అని రాశారు. అందులో ఆయన చూపిన ఆదిపత్యమేమీతటో నాకు అర్థం కాలేదు. మిగతా వర్గాల వారు రానున్న రోజులలో పెళ్ళిలకి బ్రమ్హణల చేతే చేయించాలనుకోకుండా , ఎవరు మంత్రాలు నేర్చుకొని ఉంటే వారిచేత చేయిచుకోవటానికి తయారుగా ఉండాలని రాశారు. ఒకసారి నేను కూడా నా ఎర్ర పార్టి మిత్రుడీతో ఈ మాట cepite నా మీద మండిపడ్డాడు. వేరే వారితో మేము ఎందుకు చేయించు కుంటాము అని. అది చూసి నేను చాలా ఆశ్చర్య పోయాను. ఎర్ర మిత్రుడే అలా ఉన్నపుడు మాములు వారు ఇటువంటి విషయాలను జీర్నించుకోవటానికి చాలా సమయం పడుతుంది. సాంస్కృతిక మార్పులను అంత త్వరగా అన్ని వర్గాల వారు ఆహ్వానించరు. ఎందుకంటే సంస్కృతి అనేది మనలో ఎంత జీనించుకొని పోయి ఉంట్టుందో మనకే తెలియదు. అది వేరే దేశం పోయినపుడు మాత్రం దానిని గురించి బాగా అర్థమౌతుంది.
Srinivas
వారాంతమై తీరిక దొరికి ఈ టపాకు వచ్చిన స్పందనని సునిశితంగా గమనించా. కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీతో పంచుకోవాలని వాటి గణాంకాలు ఇక్కడ
టపాని సందర్శించిన వారు మొత్తం 800 మంది అయితే ఇందులో సింగపూర్ కులగజ్జిగాళ్ళు 20%, అదే గూటికి చెందిన బెంగుళూర్ తామరగాళ్ళు 10%, ఒంగోలు జిడ్డ్డు 2% అవ్వడం వారిలో పాతుకున్న కులగజ్జికి సూచిక..నాగరికులు సిగ్గుపడాల్సిన విషయం. వీరు ఊరకే దర్సించలేదు, వచ్చినప్పుడల్లా బూతు వ్యాఖ్యలు విడుస్తూ వెళ్లారు..వాటిని నేను ప్రచురించలేదు.
ఇక వ్యాఖ్యల కొస్తే చర్చకు అర్హమై ప్రచురించిన వ్యాఖ్యలు 69. ఇక్కడ కూడా నాగరికులు సిగ్గుపడాల్సిన విషయం ఉంది. అది చర్చకు అనర్హమై కేవలం బూతువ్యాఖ్యలుగా వచ్చి ప్రచురింపబడని వ్యాఖ్యలు మొత్త౦ 40. అంటే మంచి వ్యాఖ్యల్లో సగానికి పైగా ఉన్నాయి. ఇవన్నీ పైన చెప్పిన ప్రాంతపు కులగజ్జి గాళ్ళనుంచే వచ్చాయంటే నమ్మాలి. టపాలో బాధపడ్డ కులం మీద, ఆ బాధని తమ వ్యాఖ్యలతో ఊరడి౦చిన కులం మీద తమ కులగజ్జిని చూపిస్తూ విద్వేష వ్యాఖ్యలు పెట్టుకుంటూ వెళ్లారు. వీటిని నేను ప్రచురిస్తూ కూర్చుంటే కులగజ్జి వ్యాఖ్యల సంఖ్య ప్రచురించిన వ్యాఖ్యల కన్నా ఎక్కువే ఉండేది. నేను ప్రచురించడం లేదని తమ కులగజ్జిని సమర్ధించే బ్లాగుల్లో ఆ తతిమ్మా విషాన్ని కక్కారని తెలిసింది. ఎంతటి దౌర్భాగ్యం? ఇంతటి కులగజ్జిని ఖండించకుండా ఒకవైపు ఆ కులగజ్జి దరిద్రులకి మద్దతుగా ఉంటూ మరోవైపు పుంఖాను పుంఖానులుగా ఎన్ని రాసినా బ్రాహ్మణులకి ఒరిగేదేమీ లేదు. దళితులకి, బ్రాహ్మణులకి మధ్య మరింత స్పర్థ పెరగడం తప్ప. విజ్ఞతతో ఆలోచించాల్సిన సమయం. సదరు కులగజ్జి గాళ్ళతో తమ స్వార్థపూరిత స౦బంధ బాంధవ్యాలు పక్కనబెట్టి పోరాడాతారో లేక భావితరాల బ్రాహ్మణ యువతని తమ రాతలతో కబోదులని చేస్తారో పునరాలోచించుకోవాల్సిన సమయం.
టపా స్పందన, వ్యాఖ్యలు లాంటి గణాంకాలు పక్కన బెడితే మరో ఆసక్తికరమైనది, మనం ఇంకా అనాగరికయుగంలోనే ఉన్నామనట్లు గుర్తుచేసే విషయం ఇది. ఆ కులగజ్జిగాళ్ళ బూతు వ్యాఖ్యలు ప్రచురించడంలేదని ఏకంగా పదీ పన్నెండు దొంగ ఖాతాలు(ప్రొఫైల్/అకౌంట్).. అదీ రాత్రికే రాత్రే.. తయారుచేసుకుని వచ్చి వ్యాఖ్యలు పెట్టడం.. అదీ కుదరకపొతే బ్రాహ్మణ కులనామాలని తమ పేర్లలో పెట్టుకుని దిగ'జారుడుతనం' చూపిస్తూ కులగజ్జి వ్యాఖ్యలు పెట్టడం.
ఇవన్నీ నాణేనికి ఒక వైపు అయితే సదరు బలసిన కులపు తెలిసినవారు వాస్తవాల్ని గమని౦చకుండా తమ కులగజ్జి కుత్సితాన్ని ప్రదర్శిస్తూ నా మీద విద్వేషాన్ని కక్కడం మరివైపు. ఇది కూడా ఒకందుకు మంచిదే.. ఎవరు ఏమిటో అందరికీ తెలుస్తుంది ;)
నిజానికీ కులగజ్జి కుత్సితం పెద్ద సమస్య ఆంధ్రాలో. ప్రతి చోటా వ్యాపించి ఉన్నది. అది రమణ గారు చెప్పినట్లు విద్యాలయాల్లో గానీ, మరో అజ్ఞాత గారు చెప్పినట్లు అమెరికాకు తాకడం కానీ. మరి ఇంత పేద్ద సమస్య సదరు WP గారికి కనిపించలేదా లేక చర్చకు పెట్టే దమ్ము, ధైర్యం లేవా?
...
ఈ వ్యాఖ్య మీద మీ అభిప్రాయాలు తెలుపవలసిందిగా సాపాటు బ్లాగు అభిమానులకి విన్నపం.
*మరి ఇతర వర్గాల వారేవ్వరు వారిపై ఎందుకు చర్చ జరుపుకోరు?*
ఏ అంశం మీద చర్చ జరుపుకోవాలి? తెలుగు వారికి నచ్చే అంశాలు రేండు ఒకటి సినిమా రెండోది రాజకీయాలు. దాదాపు ప్రతి తెలుగు వాడు వీటీపై ధారాళంగా మాటాడుతాడు. ఆ తరువాత మిగిలిన అంశం డబ్బుల, ఆస్థి పాస్థుల గురించి మాట్లాడుతారు. ఇవి కాక మాట్లాడటానికి అంశాలు ఉంటె కదా! మా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి,ఇన్ని ఎకరాల భూమి ఉంది, మేము కట్నాలు కోట్లలో తీసుకొంటామని గొప్పగా చెప్పుకుంటారు. ఇలా చెప్పుకొనే వారు ఎవరు? బాగా ఉన్నత చదువులు చదివి,ఆర్ధికం గా ఒక స్థాయిలో ఉన్న వారు. ఒకపుడు మైన్ ఫ్రేంస్ కోర్స్ ఎందుకు జాయిన్ అయినారు అని కొంతమందిని అడిగితే, ఈ కోర్స్ చేసి అమేరికా కు పొతే కట్నాలు ఎక్కువస్థాయి అని చెప్పుకునేవారు. ఆరోజుల్లో ఈ సమాధానం విని ఇతర రాష్ట్ర ప్రజలు నోరు తెరచుకొని చాలా ఆశ్చర్య పోయేవారు. వారికి చదువు కున్న వారు కట్నాలు తీసుకోవటం అనేది చాలా ఆశ్చర్యానికి కలిగించేది. వారి దృష్ట్టిలో చదువుకొనే వారు కట్నాలు తీసుకోవటం లాంటి వాటిని అవాయిడ్ చేస్తారని అనుకునే వారు, చదువుకోవటం వలన ఇటువంటి దురాచారలు తగ్గుతాయని వారి నమ్మకం. కాని తెలుగు వారు దానిని బహిరంగంగా చెప్పుకోవటమే కాక గొప్పగా ఫీలయ్యేవారు. ఇటువంటి వారిని చూస్తే మన వాళ్లది అమాయకత్వమో లేక డబ్బులే జీవితం అని చదువుకున్న తెలుగు వారు ఇంతగట్టిగా నమ్ముతారా? అని అనిపించేది. ఇంత డబ్బుల పిచ్చి మనవారికి ఎక్కడ మొదలైంది అనే ప్రశ్నలు రేక్కెత్తాయి. మన సినిమాలే చూడడి హీరో గారు అమేరికాలో చదువుతారు, పెళ్ళిచూపులకు పోతాడు అక్కడ ఆయన గురించి ఎలా చెప్తారు అంటె అమేరికాలొ చదువుకున్నా వారికి స్వంత ఊరిలో వందల ఎకరాల భూమి ఉంది, ఆయనకి చాలా ఇండస్ట్రిస్ ఉన్నయి దానితో పాటుగా ఒక సాఫ్ట్ వేర్ కంపెని/ యాడ్ కంపెని కూడా ఉన్నాది అని అమ్మయి కుటుంబానికి మధ్యవర్తి చెపుతూంటాడు. తెలుగు వారికి డబ్బుల మీద ఉండే ఆశ కి ఇదొక ఉదాహరణ, మనవారు భూములను వదలరు, భూస్వామ్య వ్యవస్థ వచ్చిన తరువాత ఇండస్ట్రిస్ ని వదలరు, ఆతరువాత వచ్చిన ఐ.టి.ని వదలరు అన్నిటిలో పెట్టుబడులు పెట్టి ఏకకాలంలో డబ్బులు సంపాదించాలనుకుంటారు.
ఇలా సంపాదించాలను కొనేవారికి,అలా సంపాదినిచిన వారి జీవితాలను దగ్గరగా పరిశిలిస్తె తెలిసే సంగతి వారికి కొన్ని రాజకీయపార్టిల అండదండల వలన ఎక్కువ డబ్బులు సంపాదించటం జరిగిందని తెలుస్తుంది. అంతే ఇక మనవారు రాజకీయాలలో దూరి డబ్బులు సంపాదించాలను కొని ఏ దేశం లో ఉన్నా అక్కడనుంచి తెలుగు నాట జరిగే రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తూంటారు. పాపం చాలామంది ప్రవాసాంధ్రులు ఒక సినినటుడు పార్టి పెట్టినపుడు అమేరికా నుంచు వచ్చి ఎంతో ఆశతో డబ్బులు సమర్పించుకొన్నారు. డబ్బులు సంపాదించటానికి రాజకీయాలు, ఓట్ల కొరకు వర్గాలు గా విడగొట్టుకొంట్టూ, ఒక వర్గం వలన ఇంకొక వర్గానికి అన్యాయం జరిగిందని పుస్తకాలు రాసుకొంట్టు అనవసరమైన విభేదాలు సృష్ట్టించటం. ఇదొక విష వృత్తం గా తయారైయింది.
jayaho
రాజేసా
టపా రెస్పాన్స్ , స్టాట్స్ పబ్లిష్ చేసి మంచిపని చేశావు. అయితే అవి ఆసక్తికరం అనడం కన్నా అవాక్కయ్యే స్టాట్స్ అని ఉంటే సరిపోయేది. నువ్వు చెప్పింది కరెక్ట్. ఆ స్టాట్స్ లో ఏడుస్తున్న కులగజ్జితనం చూసాక నేనూ సిగ్గుపడుతున్నా. ఆంధ్రా మెంటాల్టీలు అంతకుమించి ఎదగకపోవడం చాలా పెయిన్ఫుల్. హైటెక్ సిటీ పేరుకి మాత్రమే. ఎంత చదువు చదివినా ఆదర్శాలు అడుగంటి కులగజ్జిని వంటికల్లా అంటించుకుని విదేశాల్లో కూడా తమ గజ్జిని చాటుతూ అల్టిమేట్ గా బ్లాగుల్లో కూడా కుల అరాచకీయాలు చేస్తున్న ఈ మోడర్న్ త్రిపురనేని వారసులు పశువుల్లాగా బతకడం మాని మనుషుల్లాగా బతకలేరేమో. ఈ కులగజ్జి వారసుల్లోనే ఒకడైన నరేష్ నున్నా అనే గన్నాయి గాడు కవిబ్రహ్మ వేటూరి గారి మీద విషం కక్కుతూ బ్రాహ్మల మీద తనకున్న కులగజ్జి విద్వేషాన్ని ఎక్ష్హిబిట్ చేసాడు. వీడు ఒక శాంపిల్ మాత్రమే. అమీర్ పెట్ చర్మాస్ దగ్గరి కమ్మసంఘం లో వీరికి ఇవే నూరిపోస్తూ ఉంటారు. పెద్దలే అనాగరికంగా ఉంటే పిల్లలు ఎలా మనుషులుగా లైఫ్ ఈడుస్తారు చెప్పు?
నెగటివ్ అంశాలు ఎప్పుడూ ఉండేవే. పాజిటివ్ థింగ్స్ చూస్తే VP టపా పడ్డప్పుడు పెయిన్తో టపాకి వ్యతిరేకంగా అజ్ఞాతగా అక్కడి కులగజ్జిగాళ్ళతో ఫైట్ చేశా. మీకులం నుంచి ఎవరైనా వచ్చి టపాని, మాడ్ కామెంట్స్ ని క్రిటిసైజ్ చేస్తూ రిప్లయ్ ఇచ్చి ఉంటే నేను మరింతగా ఫైట్ చేసేవాడినేమో. మీ వాళ్ళందరూ మడికట్టుకు కూర్చున్నట్లు ఉండడంతో నాకెందుకులే అని నేనూ పాజ్ అయ్యా. తర్వాత మీ పోస్ట్ చూడ్డంతో హాపీగా ఫీల్ అయ్యా. ఇంతకీ ఇక్కడ పాజిటివ్ ఏమిటంటే నీ టపా పడ్డ దగ్గరినుంచి VP బ్లాగులో బ్రాహ్మణ విద్వేష వ్యాఖ్యలు ఆగిపోయాయి. నాకు తెలిసి ఇది చాలా గ్రేట్ అచీవ్మెంట్. ఎవరూ చేయలేనిది నీవు చేశావు. ఇక్కడ పన్నుకు పన్ను మాత్రమే న్యాయం చేస్తుంది మడి కాదు అని నీవు నిరూపించావు. నీకు ఎగైన్ హార్ట్ఫుల్గా అభినందనలు. అలానే ఇక్కడ జరిగిన చర్చల ఫలితంగా ఆ కులగజ్జి మద్దతుదారుల బ్లాగుల్లో కూడా బ్రాహ్మణ విద్వేష వ్యాఖ్యలు పబ్లిష్ కావడం ఆగిపోయింది. నేను చాలా హాపీ.
అయితే ఇది కేవలం టెంపరరీనే. త్రిపురనేని వారసులు మరో గజ్జి స్త్రాటజీతో వస్తారు. మళ్ళీ బ్లాగుల్లో బ్రాహ్మణ విద్వేషం కక్కడానికి ప్రయత్నిస్తారు. నీ శ్రేయోభిలాషిగా బీ కేర్ఫుల్ అని చెబుతున్నా. అంతే కాకుండా ఈ కులగజ్జి పందులనుంచి బెదిరింపులు కూడా వచ్చాయి అని చెప్పావు. నా హెల్ప్ ఏమైనా అవసరం అనుకుంటే అడుగు.
మరొకమాట. ఈ టపాలో చాలా ప్లెజంట్ఫుల్ గా చర్చ జరుగుతుంది. ప్రాబ్లం రూట్కాజు మీద పోరాటం జరిగి సాల్వ్ అయ్యేవరకు ఈ డిష్కషన్ పాజ్ అవ్వకుండా మరింత లోతుగా జరగాలని నా విష్. నీవు అదే దిశగా చర్చని తీసుకువెళతావని ఎక్ష్పెక్ట్ చేస్తున్నా.
రాజేష్ గారు
ఈ టపాకి వచ్చిన స్పందన అంటూ మీరు రాసిన కామెంట్ చదివా. మీ ఆవేదనను అర్థం చేసుకున్నాను. మాతరం ప్రతినిధిగా మీకు ఇంతకంటే మంచి భవిష్యత్తుని అందించలేకపోయామే అని చింతిస్తూ నేనూ సిగ్గుపడుతున్నా. ఆంధ్రమాతను ఈ కులగజ్జి పీడ వదలదా? నేటి సామాజికపరిస్థితుల వల్ల కులాభిమానం ఉండడం కొన్ని కులాలకి ఒక సామాజిక అవసరం. అందువల్ల అభిమానం ఉండడంలో తప్పులేదనుకుంటే అభిమానం కులగజ్జి గా మారడం దారుణం. పోనీ వాడి గజ్జే కదా అనుకుంటే దాన్ని పక్కకులాల మీద విషాన్ని కుమ్మరించటానికీ రెండు కులాల మధ్య తమ మూర్ఖపు పెద్దలు పెట్టిన చిచ్చుని మరింతగా రాజేయాటానికి ఉపయోగిస్తుండటం అవమానంకరం అనాగరికం. మీ కామెంటులో నా మనసులో నాటుకు పోయిన వ్యాఖ్య ఇది. బ్రాహ్మణుల స్థానంలో నా కులాన్ని పెట్టుకుని చూసుకుంటే బాధ లావాలా పెల్లుబికింది.
>>>ఇంతటి కులగజ్జిని ఖండించకుండా ఒకవైపు ఆ కులగజ్జి దరిద్రులకి మద్దతుగా ఉంటూ మరోవైపు పుంఖాను పుంఖానులుగా ఎన్ని రాసినా బ్రాహ్మణులకి ఒరిగేదేమీ లేదు. దళితులకి, బ్రాహ్మణులకి మధ్య మరింత స్పర్థ పెరగడం తప్ప. విజ్ఞతతో ఆలోచించాల్సిన సమయం. సదరు కులగజ్జి గాళ్ళతో తమ స్వార్థపూరిత స౦బంధ బాంధవ్యాలు పక్కనబెట్టి పోరాడాతారో లేక భావితరాల బ్రాహ్మణ యువతని తమ రాతలతో కబోదులని చేస్తారో పునరాలోచించుకోవాల్సిన సమయం.
జగదీష్ రెడ్డి గారు కామెంటు కూడా చదివాను. వారి ఆవేదనని నేనూ పంచుకుంటున్నా. వేటూరి గారు నాకు గురువుతో సమానం. హైదరాబాద్లో రెండు మూడుసార్లు వారిని కలిసి ఆర్ధికసాయం అందుకున్న వారిలో నేనూ ఒకరిని. చనిపోక ముందు ఇల్లు లేక బాధపడ్డారు. చనిపోయిన తర్వాత అలాంటి కులగజ్జి గాళ్ళ చేత మాటలు పడ్డారు. ఇది రాస్తూఉంటే బాధ, ఆవేశం రెండూ ఒకేసారి వచ్చి ఆ కులగజ్జిగాళ్ళని బూతులు తిడుతూ రాయాలని అనిపించింది. అందువల్ల ఈ కామెంటు ఇక్కడతో ఆపుతున్నా.
రమణ
ఒక BC కులం నుంచి
$జగదీష్ రెడ్డి గారు
ముందుగా సవివర౦గా వాస్తవాలని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన మీ వ్యాఖ్యకి, అభిమానానికి ధన్యవాదాలు.
ఆయితే మీరు వ్యాఖ్యలో చెప్పిన వాస్తవాలన్నీ అందరికీ తెలిసినవే. ఆయితే పిరికితనం ముసుగున చేతకానితనాన్ని అందమైన ఆదర్శవాదంతో కప్పిపుచ్చుతూ, భుజకీర్తుల కోసం స్వార్థజీవితాన్ని ఈడుస్తూ భావితరాలకి భవిష్యత్తు సమాధికి పునాది వేస్తూ వాస్తవాలని తనకణుగుణంగా పట్టించుకోకుండా పోయేవారికి ఎన్ని చెప్పినా దున్నపోతు మీద వర్షం అన్న చందమే.
ఇకపొతే ఇంతకు ముందు వ్యాఖ్యలో చెప్పినట్లు ఈ టపా ద్వారా జరిగిన మేలు, లక్ష్యాన్ని సాధించడం వంటివి ఇక్కడ వ్యాఖ్యానం చేసిన మీలాంటి బంధువులకే చెందుతుంది. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఆయితే ఇదే సందర్భంలో తను చేసిన తప్పును తెలుసుకునో మరో కారణం చేతనో మరిన్ని కులపిచ్చి వ్యాఖ్యలు ప్రచురించకుండా ఆపిన WP గారికి కూడా నా ధన్యవాదాలు చెప్పుకోవడంలో ఎలాంటి తప్పులేదని నా అభిప్రాయం.
#త్రిపురనేని వారసులు మరో గజ్జి స్త్రాటజీతో వస్తారు.
రానివ్వండి గజ్జివారసులకి ఆహ్వానం ;).
#ఈ కులగజ్జి పందులనుంచి బెదిరింపులు
ధన్యవాదాలు మీ సాయహస్తానికి. ఈ బెదిరింపులు నాకు కొత్తకాడు. ఏదైనా అవసరమైన రోజున ఖచ్చితంగా మీనుంచి సలహా తీసుకుంటాను.
అన్నట్లు రాజీవ్ రెడ్డి గారు మీకిచ్చిన బదులు వ్యాఖ్య చదివారా? పాత టపా చూసారా? మీ అభిప్రాయం చెప్పగలరు.
రాజేసా
నీ కామెంటు నచ్చింది. ముఖ్యంగా ">>>పిరికితనం ముసుగున చేతకానితనాన్ని.." అంటూ ఈడ్చి కొట్టినట్లు చెప్పిన తీరు బాగుంది. నీ తెగువ కూడా నచ్చింది. హాట్సాఫ్. రాజీవ్ రెడ్డి గారి కామెంటు చదివా. అయితే టైమ్ లేక నీ పాత టపా ఇంకా చదవలేదు. లాస్ట్ వీకెండ్ అంతా హడావుడి. వీక్దేస్ వర్క్ టెన్షన్స్. నీకు తెలిసిందే కదా. ఈ వీకెండ్లో ఖచ్చితంగా చదివి నా ఒపీనియన్ తెలియజేస్తా.
$శ్రీనివాస్ గారు
మీ వ్యాఖ్యకు ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించగలరు. ముందుగా ఒక మాట చెప్పి మీ వ్యాఖ్యకు బదులిస్తా. మీరు ఈ టపాలో మరియు బ్రాహ్మణ విద్వేషం అనే టపాలో పెట్టిన అమూల్యమైన వ్యాఖ్యలను నేను ఒకటికి పదిసార్లు చదివి నిత్యం మననం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటా. వాస్తవాలని పూసగుచ్చి రాసినట్లు ఉండే మీ వ్యాఖ్యలు మా తరానికి ఆచరణీయాలు. మీ విలువైన సమయాన్ని ఉపయోగించి మీ భావాలను పంచుకుంటున్న౦దుకు శతధా ధన్యవాదాలు. ఈ గొడవలతో నాకెందుకులే అని అనుకోకుండా మీరు ఆరోజు WP బ్లాగులో బాధతో వ్యాఖ్య పెట్టిన వైనం, WP తదితర కులగజ్జి గాళ్ళ చేత అనవసర మాట పడ్డ వైన౦ నాకు బాగా గుర్తు. మీరు అంతమంచిగా చెప్పినా అవతలి వారి బాధ అర్థం చేసుకోకుండా మీరు పెట్టిన మందమతి అన్న నామాన్ని సార్ధకం చేసుకుంటూ WP మాట్లాడిన తీరు కావాలని రెచ్చగోడుతున్నట్లు అనిపించింది. అప్పుడే ఈ టపా రాసాను. మీలోని యువరక్తమే నన్ను రాసి పోరాడమని ఆదేశించింది. అందుకు మీకు మరోమారు హృదయపూర్వక ధన్యవాదాలు.
#..మనసులో ఉన్న వాటిని కత్తి బాగా అడిగాడు అని చదువుకొని ఆనందిస్తారు.
తాడేపల్లి గారి గురించి మీరు పైన చెప్పింది వాస్తవమే. అయితే గొడవ వచ్చేదల్లా మధ్యలో ఉండే ఆశుద్ద మాదాకవళ కులగజ్జి కుత్సితాల వల్లే. ఎక్కడ కళేబరం దొరుకుతు౦దా, ఎప్పుడు పీక్కుతిందామా అన్నట్లుండే వీరు ఎక్కడైనా తాము పెడర్ధాలు తీయగలిగే వ్యాఖ్యలు దొరికినపుడు వాటి మీద విమర్సలు చేస్తూ పరాన్నభక్కుల్లాగా బతుకుతూ ఉంటారు. నా బాధ అంతా.. వీరికి ఎందుకు పని కల్పించాలి అనేదే. మీకు అర్థం అయింది అని తలుస్తా.
#..ప్రస్తుత కాలం లో చూస్తే అన్ని కులాలలో పెద్ద గొప్ప భేదాలు ఉన్నాయని నేనైతే అనుకోను
మీరు చెప్పింది అక్షరాలా నిజ౦.
#..గతం లో ఒక వర్గం వారు పెళ్ళిమంత్రాలను..వారే మంత్రాలు చదువుకొనే..ప్రవేశ పెట్టిన సంస్కరణలు.. హేతువాద ఉద్యమం గురించి..పెను మార్పులు తెచ్చి ..
వారి బ్లాగులోని సదరు టపాను నేనూ చదివాను. ఆ టపా రాయడం వెనక అతన్ని దురుద్దేశం ఏదైనా కానీ అందులో వాస్తవాలు ఉన్నాయని అనిపించింది నాకు. ఆ తర్వాత నేను త్రిపురనేని-కులగజ్జి కుత్సితం మీద పరిశోధించా. పిమ్మట నాకు అర్థమయింది సదరు వర్గంలోని కొంతమంది, అదీ ఎక్కువగా కృష్ణా జిల్లాలో, బ్రాహ్మణులని అణగదొక్కాలని ఒక కుటిలపధకం ప్రకారం బ్రాహ్మణ ద్వేషాన్ని చిమ్మడానికి హేతువాదాన్ని వాడుకున్నారు. ఆ వర్గంలోని వారందరికీ ఈ హేతువాదం సమ్మతం కాదు. కానీ వార౦దరి ముఖ్యలక్ష్యం ఏ విధంగానైనా బలమైన సామాజికవర్గంగా తాయారవ్వడం అందువల్ల హేతువాదాన్ని తప్పనిసరై బలపరచక తప్పలేదు. అనుకున్నది సాధించుకున్నారు. ఈ రోజు హేతువాద అవసరం వారికి లేదు. ఇది నా అభిప్రాయం. ఏమైనప్పటికి నాడు జరిగిన అమానుషాల మీద చర్చ పరిశోధన జరిగి వాస్తవాలని వెలికితీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే స్వకుల స్వార్ధం కోసం చేసిన పోరాటాలని మనలో చాలామంది ఏవో సంస్కరణలు అనుకుంటున్నాం. అది ఎంతవరకు నిజమో తేలాలి. అదే విధంగా నేటి ఈ కులగజ్జి కుత్సితానికి కారణమేమిటో కూడా తేలుతుంది. దీని మీద మీ గగ్గర ఏమైనా సమాచారం ఉంటే పంచుకోగలరు. రాజీవ్ రెడ్డి గారు చాలా రోజుల క్రితం టపా రాస్తాను అని చెప్పారు. వారి టపా కోసం ఎదురుచూస్తున్నా.!
#మనుషులు ఉద్యమాల వలన, ఆదర్శాలకొరకు మారరు, మారిన అది కొంత కాలమే.
ఖచ్చితంగా..ఇక్కడి ఉద్యమం కేవలం స్వార్ధ ప్రయోజనాల కోసం మొదలైంది. ఆ ప్రయోజనాలు సాధించాక ఆదర్శం అవమానాల పాలయ్యి కులగజ్జి బజారుకెక్కింది.
మీ మిగిలిన వ్యాఖ్యలకి స్పందిస్తా.
రాజేష్,
నువ్వు నామాటలను పది సార్లు చదవటానికి కారణం అందులో ఉన్న నిజం/సత్యం అంతే. మీలాంటి వారు ప్రముఖ రచయితలు రాసిన ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటారు. కాని ఈ ప్రముఖ రచయితలందరికి సత్యం కన్నా శైలి మీద మక్కువ ఎక్కువగా ఉంట్టుంది. ఎంతసేపటికి వాస్తవం చెప్పకుండా ముక్కు ఎలా ఉంది అంటే చెయ్యిని తల చుట్టు తిప్పి చూపినట్లు ఒక చిన్న విషయానికి ఎంతో కతహ్ను జోడించి రాస్తారు. ఇటువంటి వారి పుస్తకాలను చదివి చదివి చాలామంది వారికి అలవాటు పడిపోతారు. నిజం అనేది మనకు స్పష్ట్టంగా ఇది అని తెలియపోయినా అసత్యాలను తొలగించు కొంట్టుపోతే ఎదీ మిగులుతుందో అదే నిజం.
-----------------------------------
ఇక అసలు విషయానికి వస్తే ఈ హేతువాదానికి నుంచి ఇంకొక పిల్ల వాదం పుట్టింది. దాని పేరు స్రీ వాదం. ఈ స్రీ వాదాన్ని ఎంతో పాపులర్ చేసిన వారు ఆ వర్గానికి చెందిన aaDaవారు. ఆలోచించ వలసిన విషయమేమీటంటే ఈ వర్గం లో ఆడవారికి ఆస్థులు మగ వారితో సమానంగా, ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఇస్తారని విన్నాను. నాది ఆంధ్రా ప్రాంతం కాదు. ఇన్ని సమాన అవకాశాలు ఉన్న ఈ వర్గం లోని స్రీలకి మళ్ళి వాదాల అవసరం ఎందుకు వచ్చింది? తార్కికం గా ఆలోచిస్తే ఎంతో అభ్యుదయ వాదం వైపుకు ప్రయాణించిన వీరు, స్రీ పురుషులను సమానమని నమ్మిన ఈ వర్గ మేధావులు దాదాపు 100సం|| నుంచే వారికి ఆస్థి హక్కు కల్పించినపుడు ఇంకా ఆడవారిలో అసంత్రుప్తి ఎందుకు? అసమానతలు ఆర్ధిక కారణాలైతే డబ్బులు ఉన్నా వీరికి అసంత్రుప్తి ఎందుకు? సాహిత్యం పేరు తో తమ జీవితం లో ని అసంత్రుప్తిని / ఫ్రస్టేషన్ ని పుస్తకాలకి ఎక్కిస్తూ అందరికి పంచిపేట్టటమేందుకు? వీరివర్గం లో ఉన్న ఆస్థులు/డబ్బుల వ్యామోహాని కి స్రీ సమస్యలను ముడివేసి/కలిపి మిగతా వర్గాలను సాహిత్యం తో తప్పుదోవఫట్టిస్తున్నారు. అంటే బ్రహ్మణుల పేళ్లిలకి కట్నాలు ఉన్నా వీరితో పోలిస్తే అతి తక్కువ, అదిగాక డబ్బు విషయం లోచాలా పట్టు విడుపులు ఉంటాయి. ఓల్గ గారు ఒక పుస్తకంలో మగ వారికి లాభం ఉంటేనే స్రీని పెళ్ళి చేసుకొంటాడు అనే విధంగా రాస్తుంది. అది నాకు తెలిసి బ్రాహ్మణ వర్గానికి పెద్ద వర్తించదు. కాని ఎవరైనా అమాయక స్రీలు ఆమేకథను చదివితే ఆ తప్పుడు అభిప్రాయ ప్రభావానికి గురౌతారు.
ఈ ఆస్థి హక్కువలన వీరి వర్గంలోని మగవారికి కూడా ఏమైన అన్యాయం జరిగిందా అని మనం అలోచించాలి.
జరిగితే వారు (మగ వారు) దానికి ఎమీ చర్యలు తీసుకొన్నారు?
Srinivas
రమణ గారు
కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..
ఇక్కడ చర్చ జరుపుతున్న సామాజికవర్గాల మీద దాడి చేయడానికి కులగజ్జి వర్గం రంగం సిద్దంచేస్తుంది. "నందమూరి" కులసంఘం వెబ్సైట్లో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కింద లింకు చూడండి.
https://lh6.googleusercontent.com/-AeBwgjvuy3M/TfoXyNoPQsI/AAAAAAAAABs/1tmmYJ2R1SU/s912/38741912.jpg
బ్రాహ్మణ, రెడ్ల కులాలని ఉద్దేశించి తిట్టిన పచ్చిబూతులని సభ్యసమాజం చదవకూడదని ఆ నీచనగ్నత్వానికి ఎర్రచీర కప్పా. బ్రాహ్మణులని "ఎలాగైనా" కట్టడి చేయాలని అక్కడ రచ్చ. ఆ కులగజ్జిగాళ్ళని సప్పోర్ట్ చేస్తున్న మిగిలిన కులాలవాళ్ళు ఇప్పటికైనా సిగ్గుతో తలదించుకోవాలి.
రాజేసా, ప్రైమరీగా నీకే ఎసరు పెట్టేది. నీ వెల్విషర్గా చెపుతున్నా. కులగజ్జి గాళ్ళు నీ మెయిల్ ఎకౌంట్లు, బ్లాగ్స్పాట్ ఎకౌంట్లని హాక్ చేస్తారు. అలాగే నీ ఫామిలీ సభ్యుల మీద బురద చల్లుతారు. జాగ్తత్తగా ఎదుర్కో. సాయానికి కేకెయ్యి.
Post a Comment