నిజం..నిర్భయం

Wednesday 8 June 2011

బ్రాహ్మణులు-దళితులు మీద చర్చ పేరుతో రచ్చ చేయడంలోని దురుద్దేశ్యం?

గతటపాలోని వ్యాఖ్యల బలం మూలాన టపా ఆలస్యంగా కనబడుతుందని బ్లాగు అభిమానులు హెచ్చరించి చర్చకి కొనసాగింపుగా కొత్తటపా వేయమని సలహా ఇచ్చారు. వారందరికీ నా ధన్యవాదాలు.

ఆ సలహా మీదకి గతటపాలోని చర్చకి కొనసాగింపుగా ఇక్కడ:

నేను బ్లాగుల్లోకి వచ్చిన తొలినాళ్ళలో మురుగు ఒకడు మొరుగుతూ బ్రాహ్మల మీద విషం కక్కాడు. ఇతనూ ఓ సంఘసంస్కర్తే. హిందూ దేవుళ్ళు వద్దు, ఎందుకంటే వాళ్ళని బ్రాహ్మణులు తయారుచేశారు కాబట్టి అని ఒకటో తరగతి పిల్లాడి తర్కంతో మాట్లాడుతూ నాస్తికురాలిని అని చెప్పుకుంటూనే మరోవైపు బుద్ధుడిని చూసారా అని అడిగే ఒకావిడ సమాజాన్ని ఉద్దరి౦చే సేవిక.  రెండువారాల క్రితం తన బ్లాగులో చర్చ అనే ముసుగున ఇటు బ్రాహ్మణులని అటు దళితులని రచ్చ చేసినాయన ఒక మేధావి. అయితే ఇలా రచ్చచేసి తమ పబ్బం గడుకోవడం మొదలూ కాదు. తుది అంతకన్నా కాదు. వీరు తెర పైకి కనిపించే స్వయంప్రకటిత మేధావుల్లో కొందరు మాత్రమే. తెరచాటున ఉంటూ బ్రాహ్మణ-దళితుల మధ్య చిచ్చు రాజేస్తూ కుత్సిత ఆనందాన్ని పొందేవారి గురించి చెప్పబల్లేదు. సునిశితంగా గమనించండి ఈ స్వయంప్రకటిత మేధావుల్లో దళితులు లేరు.

మరి వీరు తమ స్వార్ధానికి రచ్చకి ఈడ్చినప్పుడల్లా బ్రాహ్మణులు తరతరాలుగా సంజాయిషీలు ఇస్తూ ఉండాల్సిందేనా? పోనీ ఇక్కడ ఎవరికి ఇవ్వాలి? దళితులకా లేక కులగజ్జితో కొట్టుకుంటూ రెండుకులాల మధ్య రచ్చ చిచ్చు పెట్టే ఆశుద్ద దళారీలకా? అసలు చర్చ పేరుతో రచ్చచేయడం వెనక ఈ దళారీల దురుద్దేశ్యం ఏమిటి? రేపు నా మునిమనవడు కూడా ఈ కులదళారీల దౌర్జన్యానికి, అంతులేని అవమానాలకి తలూపుతూ ఉండాల్సిందేనా?  

ఈ చర్చారచ్చలు కేవలం బ్లాగుల్లోనే అనుకుంటారేమో. రాజీవ్ రెడ్డి గారు చెప్పిన్నట్లు చాపకింద నీరుగా ప్రచారమాధ్యమాల్లో ఎప్పుడో చేరిపోయాయి. ఎవడుపడితే వాడు తన స్వార్ధానికి బ్రాహ్మణులని ఏకుతూ వారి తరానికి మనఃశ్శాంతి లేకుండా చేస్తూ తాము మాత్రం అవార్డుల రివార్డులతో భుజకీర్తులు తొడిగించుకుంటూ కులమద్దతు సత్కారాలు అందుకుంటున్నారు. మరి వీరంతా నిజంగానే దళితులకోసం పోరాడుతూ బ్రాహ్మణుల మీద విరుచుకుపడుతున్నారా? నాటి త్రిపురనేని నుంచి నేటివరకూ జరిగిన, జరుగుతున్న సామాజిక సంఘటనలని అవలోకనం చేసుకుంటే బ్రాహ్మణులని ఏకడం వల్ల సత్సంబంధిత కులగజ్జిగాళ్ళకి తప్ప దళితులకి ఒరిగిందేమీ లేదన్నది సుస్ప్రుష్టం. ఈ కు.గ తిమ్మిని బమ్మిని చేసే అవాస్తవ రాతల రుద్దుళ్ళ  వల్ల దళితులకి బ్రాహ్మణులు చేసిన మంచికన్నా చెడు భూతద్దమై మరీ కనిపిస్తుంది.  నిజానికి దళితదశదిశోద్దారకులు అంబేద్కర్ గారు కూడా బ్రాహ్మణులపై ఆ విధంగా విరుచుకుపడిన సందర్భాలే లేవు.

ఇక
నాడు మురుగు తన మొరుగుడు ఆపింది.. తన తమిళ రాష్ట్రంలో తన కులపువాళ్ళు దళితుల మీద చేసిన అకృత్యాలు బయటపెట్టినప్పుడు.

నేడు సదరు స్వ.ప్ర మేధావి రచ్చను ఆపగలిగింది.. ఆ రచ్చ వెనుక బలిసిన కులకుత్సిత కుటిల పధకం ఉందనీ, వారు దళితుల మీద చేసిన దారుణమారణకాండకి బదులేది అని బహిరంగ౦గా అభిమానులు, బ్రాహ్మణ బంధువులు ప్రశ్ని౦చినపుడు.      

అంటే వీళ్ళ చర్చ రచ్చ వెనుక దురుద్దేశ్యం  కేవలం కుత్సిత కులగజ్జి అన్నది ఖచ్చితంగా స్పృష్టం అవుతుంది.

మరలాంటిది ఈ కులగజ్జిగాళ్ళని మేమెందుకు ఖాతరు చేయాలని నా తరం ప్రశ్నిస్తుంది? ఆయితే ఖాతరు చేయకపోతే ఈ కులదళారీలు చెప్పిన అవాస్తవాలనే దళిత సోదరులు నిజాలని అనుకునే ఘోరప్రమాదం కూడా మరోవైపున ఉంది. కులగజ్జిగాళ్ళతో బహిరంగపోరాటం చేస్తూ దళితులతో చెలిమిచెయ్యడమే దీనికి పరిష్కారం. రెండవది అంత సులువు కాకపోయినా కనీసం మొదటి దాని మీద విజయం సాధిస్తే రెండోది కొద్దిగా అయినా సర్దుకుంటుంది అని నా ప్రగాఢ విశ్వాసం. దళితసోదరుల మీద నాకా నమ్మకం ఉంది. మొదటిదాని మీద పోరాడ్డానికి నా తరానికి బ్రాహ్మణ బంధువుల అండకూడా ఉంటుందని నా విశ్వాసం. ఈ పోరాటంలో నాతరం తాత్కాలిక సుఖసంతోషాలు నష్టపోయినా తర్వాతి తరాలు సుఖంగా ఉంటాయనే సదుద్దేశంతో ముందడుగు వేద్దామంటు౦ది.      

అయితే ఈ తరానికి పాతతరంలోని "యువరక్తం" అండకూడా కావాలి. నేటి సమకాలీన పరిస్ధితులకి తగ్గట్లుగా ఉండే వారి అనుభవపూర్వకమైన సలహాలు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఇతోధికంగా ఉపయోగపడతాయని నా నమ్మకం. అందుకే ఈ ఉపయోగకరమైన చర్చ. ఇది ఒక్క బ్రాహ్మణులు మాత్రమే పాల్గొనే చర్చ కాదు అని మీకు గతటపా ద్వారా తెలిసిందే.అందువల్ల  బ్రాహ్మణుల క్షేమాన్ని, హితాన్ని కోరే బ్రాహ్మణ బంధువులందరికీ  తమ అభిప్రాయాలను వెల్లడించడానికి ఇదే ఆహ్వానం.

గత టపాలో శ్రీనివాస్ గారు, జయహో గారు రాసిన వ్యాఖ్యల నుంచి ముఖ్యాంశాలని ఇక్కడ చర్చకు అనువుగా పెడుతున్నా. మిగిలిన వ్యాఖ్యాతల వ్యాఖ్యల నుంచి కూడా చర్చార్హమైనవి ఇక్కడ ఉదాహరిస్తా.


# ఎప్పుడు బ్లాగుల్లో బ్రహ్మణ, దళిత వర్గాల మీదేనా చర్చ/రచ్చ. మరి ఈ వర్గాల వారేవ్వరు వారిపై ఎందుకు చర్చ జరుపుకోరు?


#బ్రాహ్మనిజం పేరుతో బ్రాహ్మణుల మీద విమర్శలకు దిగటం. ఇదొక కళ గా అభివృద్దిచేశారు. ఆ రోజుల్లో ఈ వాదాల మీద కెరీర్ మొదలు పెట్టిన వారు సాధ్య మైనంతవరకు లాభపడ్డారు. వారిని అనుసరించినవారికి మారిన కాలం లో పెద్దగా ఉపయొగ పడలేదు. ఎంతో యనర్జిని ఇన్వేస్ట్ చేసి పుస్తకాలు చదివి మేధావిగా కేరిర్ మొదలు పెడతామనుకొంటే ఒక్క సారిగా దానికి గ్లోబలైసేషన్ దెబ్బతో డిమాండ్ లేకుండా పోయింది. ఎమీ చేయాలో దిక్కు తోచక బ్లాగులలో విషాన్ని వెదజల్లు తున్నారు.


#కేంద్ర మంత్రిగా ఉన్నపుడు అణ్బు మణి రాందాసు గారు తనకన్నా వయసులో,అనుభవంలో సుమారు 35సం పెద్ద అయిన డాక్టర్ వేణుగోపాల్ గారిని రాచిరంపాన పెట్టాడు.


#పని పాటా లేని వారంతా యునివర్సిటిలలో ప్రమోషన్ ల కొరకో లేక తనవర్గం వారికి రాజగురువు అవుదామని రాజ్యాధికారం కొరకు రాసే థీరిలు దానిలో ఉన్న బ్రాహ్మణిజం పేరుతో బ్రహ్మణులను తిట్టిపొట్ట పోసుకొనే వారికి అణ్బుమణి రాందాసు ఒక మంచి ఉదాహరణ


#రోజుకొక కొత్త బ్లాగరు వచ్చేది బ్రహ్మణిజం అనే పెరుతో బ్రహ్మణుల మీద చర్చ పెడతారు. పోని అర్థమయ్యేట్టు చెప్పబోతే బ్రహ్మణుల చరిత్ర అంటే హిందూ చరిత్రా అని ఒక చచ్చు ప్రశ్న వేసి చర్చను తప్పు దోవ పట్టిస్తారు.


#అసలికి రోజుకొకడు బ్లాగిలో కొచ్చి తన గురించి ఎమీ చెప్పుకోకుండా రాస్తుంటే, అటువంటి వారికి అర్థమ్య్యే లా ఎక్కడ చరిత్రను చెప్పటం మొదలు పెట్టి ఎక్కడ చెప్పటం ఆపాలి.


# ఆధునిక చదువులు చదివి తామేదో అభ్యుదయవాదులమైనట్లు ఎన్నో తోడుగులు వేసుకొని,రూపు మార్చుకొని ఉన్న ఈఆధునిక మానవుడిలో భూస్వామ్య లక్షణాలు బయటపడ్డాయి.


# చర్చజరిపేవారికి నిజం గా చర్చ జరపాలంటే, నిజాయితి వుంటె మొదట అతని వర్గం మీద చర్చ మొదలు పెట్టుకోవాలి, ఆ తరువాత ఇతనిలా సంఘాన్ని ఊదరిస్తున్నాం అని గతకాలంలో ఉద్యమాలు చేసిన వర్గాల వారి లో, ఇప్పుడు ఆడవారు కూడా ఎప్పుడు లేని విధంగా కులం పేరు తగిలించు కోవటం ఫాషన్ ఐంది. మొదట ఈ రేంటి మీదా చర్చ జరిపి తరువాత ఆ తరువాత మిగతా వర్గాల వారి పైన చర్చ పెట్టుకునేది.


# చర్చజరిపేవారికి నిజాయితి ఉంటె,అభ్యుదయ వాదిని అనుకొంటే, ఈ వారాంతం లో ఆయన తన వర్గం వారి గురించి మొదట ఒక వ్యాసం రాసి, వారిలో ఉన్న పాసిటివ్, నెగటివ్ పాయింట్స్ మీద చర్చ జరపాలి.


#ఇంతటి కులగజ్జిని ఖండించకుండా ఒకవైపు ఆ కులగజ్జి దరిద్రులకి మద్దతుగా ఉంటూ మరోవైపు పుంఖాను పుంఖానులుగా ఎన్ని రాసినా బ్రాహ్మణులకి ఒరిగేదేమీ లేదు. దళితులకి, బ్రాహ్మణులకి మధ్య మరింత స్పర్థ పెరగడం తప్ప. విజ్ఞతతో ఆలోచించాల్సిన సమయం. సదరు కులగజ్జి గాళ్ళతో తమ స్వార్థపూరిత స౦బంధ బాంధవ్యాలు పక్కనబెట్టి పోరాడాతారో లేక భావితరాల బ్రాహ్మణ యువతని తమ రాతలతో కబోదులని చేస్తారో పునరాలోచించుకోవాల్సిన సమయం.
 

చివరిగా ఒక హృదయపూర్వక మనవి: మనకు సమస్యలు చాలా ఉన్నవి. ముఖ్యంగా హిందూధర్మానికి సంభ౦దించినవి పెక్కు. మన చర్చ వీటి మీదకి వెళ్ళకుండా కేవలం టపాలో చర్చించిన దాని మీద భావితరానికి ఉపయోగపడేవిధంగా, మార్గదర్శకం అయ్యేవిధంగా వ్యాఖ్యాని౦చమని మనవి. మీరు నా మనవిని మన్నిస్తారని భావిస్తాను.

42 comments:

Anonymous said...

Good post రాజేష్ గారు

రచ్చ తర్వాత సంగతి అసలు చర్చ జరపడానికి వీరికున్న అర్హత ఏమిటని శ్రీనివాస్ గారు ముక్కుసూటిగా ప్రశ్నించిన తీరు మనం లోతుగా ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. తమ కులగజ్జిని కాపాడుకోవడం కోసం బ్రాహ్మణకులాన్ని, వారి తరాలను బలిపశువులని చేయడం ఆటవిక న్యాయాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ కులగజ్జిగాళ్ళ వల్ల నిజజీవితంలో పడ్డ తీవ్రబాధలను పంచుకున్న నా బ్రాహ్మణ స్నేహితులని ఈ టపా ఒక్కసారిగా గుర్తు చేసింది. గుండె బరువయింది.

మరిన్ని వివరాలు నెక్స్ట్ కామెంటులో షేర్ చేస్తాను.

రమణ
ఒక BC కులం నుంచి

రాజేష్ జి said...

ఒక అజ్ఞాత గారు పెట్టిన వ్యాఖ్యలో రెండు ముక్కలు

"
అసలు ఈ తరంలో గౌరవం డబ్బుకే మరిదేనికీలేదు. నా ఉద్దేశ్యం ప్రకారం మనం దేశోద్దారణ కొంత తగ్గించి చదువులకు, వైద్యానికి మనకులం వాళ్ళకే సహాయం చెయ్యటం లాంటివి చేస్తే మంచిది. తరతరానికీ మార్పు వస్తోంది., వస్తుంది.

"
-----------------
అజ్ఞాత గారు,

మీరు పెట్టిన మొత్తం వ్యాఖ్యలో పై రెండు ముక్కలు మాత్రమే టపాకు సంబంధించినవి, ఉపయోగపడేవి. మిగిలిన మీ వ్యాఖ్య మొత్తం యధావిధిగా మీ కులగజ్జితో నిండిఉన్నది. వ్యాఖ్యలో పది గజ్జి మాటలు పెట్టి ఒకటి రెండు ఉపయోగపడేవి పెట్టడంలో మీరు డ్రామోజీ దగ్గర శిక్షణ తీసుకున్నట్లుంది ;). మరెక్కడన్నా ప్రయత్నించండి పనవుద్దేమో. తమరి స్వకులగజ్జిని కప్పెట్టడానికి "మన" అన్నపదం వాడారని స్ప్రుష్టంగా తెలుస్తుంది. "మన" అనగానే రోమాలు పొడుచుకొచ్చే కులగజ్జి మీకుందని నా(మా)కూ ఉందనుకుంటే ఎలా? ;) కొద్దిగా నాగరికుల్లా ఆలోచించి బతకండి సారూ!

తర్వాతి మరో వ్యాఖ్యలో రమణ గారి గురించి అవాకులు పేలారు. ఆ అయింట్మెంటేదో ఇక్కడ ).( పూసుకోండి. కొద్దిగా సిగ్గువస్తుంది..సెత్..!

రాజేష్ జి said...

ఈ టపాకి ఇప్పటివరకు వ్యాఖ్యలు పెట్టినవారికి విజ్ఞప్తి

మీ వ్యాఖ్యలు టపా స్పూర్తికి భంగకరంగా ఉండి ప్రచురించలేదు..భవిష్యత్తులో ప్రచురించను కూడా. అర్ధం చేసుకుని టపాలో చెప్పినదానికి స౦బంధంగా చర్చకు అనువుగా రాస్తే మంచిది. లేకపోతే మీకు సదా ఉండే మీ కులగజ్జి బ్లాగుల్లో బ్లాగండి. దీనివాల్ల మీకూ, నాకూ మరియు మిగిలినవారికి ఈ బ్లాగు వల్ల సమయ౦ వృధా, మనఃశ్శాంతి దూరం కాకుండా మేలు చేసినవారు అవుతారు.

Anonymous said...

కామెంట్స్ మోడరేషన్లో మీరు తీసుకునే శ్రద్ద నాకు మంచిగుంది. హిట్స్ కోసం సంచలనం పేరిట చెత్త వ్యాఖ్యలు ప్రచురించే బ్లాగర్లు చాలామంది ఉన్నారు. మీరు అలాకాకుండా మోడరేషన్ ఇలానే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నా.

ఈ కామెంటు ప్రచురించకపోయినా పర్లేదు. మీ మేలు కోరేవాడిగా ఒక మాట. ఒక బ్లాగరు కులగజ్జిగాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు చేసిన పెంటపనిని కప్పెట్టడానికి మాలికకి తామర పులిమాడు. రమణ గారు అంత క్లియర్ గా ప్రూఫ్ లతో సహా చెన్నమనేని బాచు కులగజ్జిని డిస్క్లోజ్ చేస్తే అది కనిపించనట్లుంది. ఇప్పుడు మాలిక పేరు చెప్పి మిమ్మల్ని ఏకడానికి రెడీ అయినట్లుంది. ఆ గజ్జికులపోల్లందరూ ఒకటయ్యి సొంత ఐడి లోనో అనామకులు గానో నీమీద బూతురాతలు రాయడానికి రంగం రెడీ. As a well-wisher of you I feel pain. Anyhow మీ జాగ్రత్తలో మీరు ఉండగలరు.

టపా మరోసారి పూర్తిగా చదివి దాని గురించి కామెంటగలను :)

PS: నా కులమైతే మీది కాదు గజ్జికులం అస్సలు కాదు :P

రాజేష్ జి said...

$అజ్ఞాత గారు

మీ అభిమానానికి ధన్యవాదాలు. ఖచ్చితంగా అమలుపరుస్తా. ఇక మీ వ్యాఖ్య టపాకి సంబంధలేకుండా ఉన్నా, అందులో ఉన్న కొన్ని అపార్ధాలకి వివరం ఇవ్వాలని ఒక సదుద్దేశంతో ప్రచురించా :).

టపా అన్నారు కానీ దాని గొలుసు ఇవ్వలేదు. నేనే కొద్దిగా శోధించి తెలుసుకున్నా. పర్లేదు శకుని కుటిల పధకం బాగుంది;).

#మాలిక గురించి

మీలాగా మరింతమంది ఇలానే అనుకునే ఆవకాశం ఇవ్వకుండా ఇది సరైన సమయం అని జరిగిన వాస్తవాన్ని తెలియజేస్తున్నాను. మొదట్లో సదరు కులగజ్జిగాళ్ళకి వ్యతిరేకంగా రాజీవ్ రెడ్డి గారు వ్యతిరేకంగా వ్యాఖ్యలు రాసారని ఈ బ్లాగు కామెంట్లు దాదాపు రెండునెలలు మాలికలో రాకుండా చేసారు. ఆ వైనం ఇక్కడ చదవండి .

http://saapaatusamagatulu.blogspot.com/2011/02/blog-post_19.html?showComment=1298203314568#c845144602712786468

సదరు లోల్లూయ్ చేసిన ఛండాలపు లోల్లికి నే నెరవలేదు.లొంగలేదు. దీన్నిబట్టి నే చెప్పొచ్చేది నాకూ, మాలికకి ఏ సబంధం లేదని.

గత టపాలో చెప్పాను కదా కులపిచ్చి స్వభావం నరనరానా జీర్ణించుకుపోయి దాన్ని ఎవరైనా దాన్ని గజ్జిరా, కూడదురా అంటే తట్టుకోలేకపోతున్నారు.

నన్ను ఎలాగైనా అవమానాలు పాల్చేసి బ్లాగు మూయించాలని కంకణం కట్టుకున్న ఈ కులగజ్జిగాళ్ళు ఇప్పటివరకు ప్రయోగించిన కుత్సిత పద్దతులు.

మొదటి టపాలో నయవంచక మాటలతో మెత్తగా చెప్పిచూశారు. వినక పోవడంతో చెప్పబడిన సంకలినిలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి టపా లేదా వ్యాఖ్యలు రాకుండా చేశారు. ఇక మొన్నటికి మొన్న భాస్కర రామిరెడ్డి గారి బ్లాగులో 'పచ్చ'పుత్రిక మౌళితో కలిసి చెన్నమనేని బాచు నా మీద చెత్తరాసారు. ఆయితే ఏమీ పీకలేక చివరికి నా కంపనీ వివరాలని బహిర్గతం చేసారు. చూడండి..ఎంతగా దిగజారిపోయారో. ఇక మొన్న WP గారి బ్లాగులో అంతా తామై అటు తరపు, ఇటు తరపు అంటూ వ్యాఖ్యలు చేసి తమపెద్దలు ఉగ్గుపాలతో పెట్టిన బ్రాహ్మణ్ విద్వేషం కక్కారు. ఆనక నేను దానిమీద టపాపెడితే వావివరుస, సిగ్గు లజ్జ మరిచి సింగపూర్ నుంచి గజ్జిడప్పు కొట్టుకుంటూ కుత్సితవ్యాఖ్యలు రాసారు. నేను వాటిని ప్రచురించకపోయేసరికి గిలగిలా కొట్టుకుచచ్చి చిట్టచివరికి బెదిరింపు అస్త్రం ఉపయోగించారు ఈ కులగజ్జి దరిద్రులు. అది జరిగింది. వీరి గజ్జికి నా దగ్గర మందేమీ లేదనీ బహిరంగంగా ఈడ్చితన్నినట్లు చెప్పను.

ఇప్పుడిక నన్నేమీ పీకలేక వేసిన కొత్త కుటిలపధకంలా ఉండి. శకుని శ౦డాలాపు బుద్దికి ఎక్కువగా శల్యసారధ్యానికి తక్కువగా. మాలికలో ఎవరు పెద్దలో తెలీదు. వారి కులాలు అంతకన్నా తెలీదు. తెలుసుకోవాల్సిన గత్య౦తరం కూడా లేదు. సదరు చెన్నమనేని గజ్జిగాల్లకుండే కులగజ్జి నాకులేదుగా మరి ;).

మరోమాట. మీరు పాతటపా కానీ లేదా మొన్న/గత టపా చర్చలు సునిశితంగా గమనించండి. ఆ టపాల చర్చల్లో వచ్చి మద్దతుగా మాట్లాడిన వాళ్ళలో బ్రాహ్మణులు లేరు, నాకు తెలిసి. చర్చలో పాల్గొన్నవారంతా శ్రేయోభిలాషులమని చెప్పి వచ్చి బాధని పంచుకున్న మీలాంటి వారు తప్ప. ఎందుకు బ్రాహ్మణులు మద్దతుగా మాట్లాడలేదు అంటే నా దగ్గర సరైన స.ధా లేదు. తాత్కాలిక స్వలాభం, స్వార్థం, పిరికితనం వీటిమీద అందమైన సమాధిగా కట్టిన ఆదర్శం కావచ్చు. లేదా పొసగని భావజాలం. ఏవైనప్పటికీ ఇక్కడి చర్చ దీని గురించి కాదు కాబట్టి ఇక్కడితో ఆపుతున్నా. ఆయితే మీరు ఉదహరించిన బ్లాగుకి మద్దతుగా బ్రాహ్మణుల వ్యాఖ్యలు చూడవచ్చు. చూస్తే అవాక్కవక్కండి..అదియే ఆదర్శము అంటే ;).

మొత్తంమీద నన్ను నన్నుగా ఏమీ పీకలేకపోయి మీరు అన్నట్లు తమగజ్జిని మాలికకి పులిమి నా బ్లాగుని పూర్తిగా తీసేయిద్దామని పేద్ద కుటిల దురుద్దేశ్యంతో ముందుకు వచ్చినట్లుంది. మంచిది. ఇంతకుముందు రెడ్డిగారి బ్లాగులో ఇలానే చేసి హారం నుంచి నా బ్లాగుని ఊడబెరికించారు. రాసేదాంట్లో వాస్తవం, సమాజానికి ఉపయోగపడేది ఉండాలి గానీ సాపాటుబ్లాగు అభిమానులే దానికి మద్దతుగా ఉంటారు. అందువల్ల వారిని ఏడవనివ్వండి వారి జిలతో.

వామ్మో.. వర్చువల్ ప్రపంచ౦లోనే ఇంత సెడాలం చేస్తున్నారంటే బాహ్యప్రపంచంలో వారి కళ్ళముందు కనిపిస్తే ఖూనీ చేస్తారేమో పిచ్చినా కులపిచ్చి గాళ్ళు ;)
ఏమి పీక్కుంటారో పీక్కోన్డి. :P

కేవలం సాపాటు బ్లాగు అభిమానులకి, బ్రాహ్మణ బంధువలకి అపార్ధాలకి తావివ్వకూడదని ఈ వ్యాఖ్య రాసాను. ఈ వ్యాఖ్యకి సంబంధిన తదుపరి వ్యాఖ్యలు ఏవీ ప్రచురించబడవు. ఇక దీనిమీద చర్చకి స్వస్థి. :)

Jagadish Reddy said...

Rajesh G

Post content and your right intention behind posting it worth many accolades for your bravery. But this comment confined to your above comment as a soothing response. Please bear me and publish this comment to deliver a message that we are with you. I am in rush move and will post further relevant to your post later in the evening.

>>>మొదటి టపాలో నయవంచక మాటలతో మెత్తగా చెప్పిచూశారు.
I was traumatized for few minutes after sensing your pain enduring from long time here in blog-sphere. It is so pathetic to hear about such barbaric attacks. Every human being irrespective of caste and creed should condemn such atrocity and character assassination. Would revelation of your company details harmed to your professional life? It is a big wonder yet pity on everyone that no one pointed it out highlighted and showed strong decry. Alas! Okay soothing you that be bravo and move ahead to strive what you aimed for. We are with you. Cheer Up.

Anonymous said...

రాజేశ్ గారు

పైన వ్యాఖ్యలో మాలిక గురించి కామెంటు పెట్టింది నేనే. మీ డీటైల్డ్ రెస్పాన్స్ కి మెనీ థాంక్స్. మీ ఉద్దేశ్యం నాకు అర్థం అయింది. ఆయితే అందరికీ అంత లాంగ్ కామెంటు కంప్లీట్ గా చదివే పేషన్స్ ఉండదు కాబట్టి మీ ఇంటెన్షన్ని ఓక్క రెండు ముక్కల్లో మీ స్టైల్లో స్ట్రైట్ఫార్వార్డ్ గా చెప్పండి. ప్లీజ్ నా కామెంటుని పబ్లిష్ చేసి రెస్పాన్స్ ఇవ్వండి.

రాజేష్ జి said...

$అజ్ఞాత గారు

మీ విన్నపం మాటున ఉన్న అభిమానం అర్ధమయింది.

సరే! నే చెప్పింది, చెప్పొచ్చేది

గత టపా, ఈ టపా రాసింది కేవలం WP బ్లాగులో చెన్నమనేని బాచు కులగజ్జిగాళ్ళు బ్రాహ్మణులమీద నిర్లజ్జ, అమానుష వ్యాఖ్యల పేరిట చేస్తున్న చర్చ-రచ్చను ఆపడానికి. ఒక్క WP బ్లాగులోనే కాదు, ఎక్కడ "ఆ" కులగజ్జి కనిపించినా ఖండిస్తూనే వచ్చాను. దీనితో నా మీద ద్వేషం పెంచుకుని ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు నన్ను ఎకుతూ వచ్చారు. అది విషయం.

ఇ౦తకు ముందు చెప్పినట్లుగా మాలిక వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు చెప్పిన బ్లాగు టపా చదివిన తర్వాత ఎవరో ఇక్కడ జరుగతున్న వాగ్యుద్దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని మాలికని విడగొట్టాలని కుటిలయోచన చేస్తున్నట్లు అనిపించి వారికీ, నాకూ ఏ సంబంధం లేదని బహిరంగంగా చెప్పాను. మరోరకంగా, ఇక్క్డడి గొడవలకి మాలికకి ఎలాంటి సబంధం లేదు అని అర్థం.

హ్మ్..రెండు ముక్కల్లో చెప్పానా?;) లేదు అంటే చెప్పలేనేమో :(

Anonymous said...

రాజేశ్ గారు

అంతా బానే చెప్పారు కానీ పడాల్సిన అసలు మాట డైరెక్ట్ గా పడలేదు. అది ఒకప్పుడు మాలిక వాళ్ళు మీ బ్లాగు కామెంట్స్ పబ్లిష్ చేయలేదని దాన్ని బట్టి మీకూ వారికీ ఏ రిలేషన్ లేదని. ఇప్పుడు ఈ కామెంటు పబ్లిష్ చేస్తే మనిద్దరి ఒపీనియన్ ఒకటే అని అందరికీ తెలుస్తుంది. మీ క్లియర్కట్ కామెంట్కి మెనీ థాంక్స్.

Anonymous said...

రాజేష్ గారు

ఆ కులగజ్జి గాళ్ళతో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, జగదీష్ రెడ్డి గారి కామెంటు చదివా. మిమ్మల్ని అంతగా బాధ పెట్టడమేకాక మీ కంపనీ జాబ్ డిటైల్స్ని శోధించి మరీ బహిరంగపరిచారంటే వారికి కులగజ్జి ఎంతవరకు పేరుకుపోయిందో తెలుస్తుంది. సిగ్గుపడాల్సిన సమయం అలాంటి వారిని మన మధ్య తిరగనిస్తున్నందుకు. మరి అంతటి కుత్సిత పనిని బ్లాగర్లలో ఎవరూ ఖండించలేదా? మీకు నైతికమద్దతు ప్రకటించలేదా? ఇంతకీ ఏ బ్లాగులో నీచవ్యాఖ్యలు చేశారో బ్లాగు లింకు ఇక్కడ ఇవ్వగలరా? జగదీష్ గారు చెప్పినట్లు ఇలాంటి గజ్జికుక్కల చేష్టలకి మీరు వర్రీ అవ్వాల్సిన పనిలేదు. మా మద్దతు ఎప్పుడు మీకే ఉంటుంది.

VP బ్లాగులో మళ్ళీ చెత్తకామెంట్స్ పడ్డాయి చూసావా? ఈసారి నన్నుకూడా కరిచారు ఆ కులగజ్జికుక్కలు. నాది తోలుమందం అని తెలిసినట్లేదు :). అలాంటి కామెంట్స్ని పబ్లిష్ చేసి తన రచ్చ చేసే VP తత్వాన్ని సిగ్గులేకుండా మరోసారి ఒప్పుకున్నాడు. శ్రీనివాస్ గారు పెట్టిన మందమతి అన్నపేరుని సార్ధకం చేస్తూ మందమతిని మించిపోయాడు. VP ఖచ్చితంగా చెన్నమమేని గజ్జివర్గమే. సందేహం లేదు. ఇంతకీ ఈ ఓ**లు ఎవరు?

నేటి విద్యాసంస్థల్లోని కులగజ్జితీరు వల్ల ఓతల్లి పడ్డ ఆవేదన ఇక్కడ చూడు http://vanajavanamali.blogspot.com/2011/06/blog-post_09.html

నిస్సిగ్గుగా కాలేజీల్లో కులగజ్జి సభలు జరుపుతున్న తీరు http://www.youtube.com/watch?v=0jR6eT2RbVU&feature=related

నేటి తరానికి కావల్సిన చదువులు, వెలుగులు ఇవేనా? ఇంతటి అనాగరికం లేదా సామాజికరుగ్మతని నిర్మూలించడానికి స్వాతంత్ర్యపోరాటం మళ్ళీ చేయాలా?


పైనెవరో అనామకుడు నా గురించి వాగాడని అన్నావు. ఏమన్నాడో ప్రచురించలేదు. నిజంగా అన్నాడా లేక మీరు నన్ను రెచ్చగొడుతున్నారా? సరదాకి అంటున్నాలే :).


రమణ
ఒక BC కులం నుంచి

Anonymous said...

రాజేషా
"చ వు ద రి" ఎవరు, వారి బ్లాగు ఏంటి అని ఇంతకుముందు అడిగారు. మీరు ఎంతో ఆర్ద్రత(PIA) తో ఇక్కడ http://saapaatusamagatulu.blogspot.com/2011/01/blog-post_25.html పోస్టు రాస్తే మీ బ్లాగులో ఎప్పుడూ కామెంటు పెట్టనివారు ఒకరు వచ్చి పొగమంచు బ్లాగు లింక్ ఇస్తూ రెండో కామెంటు పెట్టాడు చూడండి. అతడే ఇతను. మీరు రాసింది నమ్మి దళితులు ఎక్కడ బ్రాహ్మణుల మీద అభిమానం పెంచుకుంటారోనని భుజాలు తడుముకుని మరీ వచ్చి కరెంట్ అఫైర్స్ మీద ఏమాత్రం అవగాహనలేని ఓ మేతావి బ్లాగు లింక్ ఇచ్చాడు. వారి కులగజ్జిని గుర్తించలేని మీరు మంచిగా స్పందించి అన్స్వర్ చేశారు. ఇతగాడి ఆసలు స్వరూపం ఇప్పటికి మీకు అర్ధం అయివుంటుంది. ఇలాంటి వారు, వారి తైనాతీలు బ్లాగ్స్ఫేర్ చాలామంది ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించి నడుచుకోగలరు. మీ శ్రేయోభిలాషులుగా ప్రస్తుతానికి అజ్ఞాతలుగా మా దగ్గరున్న సమాచారం ఎప్పటికప్పుడు పంచుకోగలం.

Anonymous said...

రాజేష్ గారు

ఒక సామాజికవర్గ సమస్య పైన అర్ధవంతమైన చర్చ జరగాలని మంచి సదుద్దేశంతో మీరీ టపా ప్రచురిస్తే దాని గురించిన చర్చ గత రెండు రోజులుగా దానిమీద జరగకపోవడం బాధాకరంగా ఉంది. కారణమేంటో అర్ధం కావడం లేదు. మసాలా విషయాలపై తప్ప సామాజిక సమస్యలపై చర్చించడానికి ఎవరికీ ఇంట్రెస్ట్ లేదా? ఇంతగా అడగడానికి నా స్వార్ధం కూడా కొంత ఉంది. మీతో పాటు చర్చలో పాల్గొనే ఉద్దేశ్యంతో అదే కులగజ్జి చేత నేను/నా సామాజిక వర్గం పడ్డ బాధలు ఇక్కడ అందరితో పంచుకుని పెయిన్ని తగ్గించుకుందామని అనుకున్నా. రాజీవ్ గారు కూడా ఏమీ కామెంట లేదే!

రమణ
ఒక BC కులం నుంచి

Anonymous said...

వీరి కులగజ్జి ఒంగోలు వరకు పాకిందన్న మాట . చూడబోతే మెల్లగా కావలి, అల్లురు, నెల్లూరు,శ్రీకాళహస్తి, పుత్తురు ,చెన్నయి మీదుగా కోయంబత్తూరు వరకు కులకారీడార్ ఏర్పరచేటట్టు ఉన్నారు. ఎలాగూ అమేరికాలో ఇప్పుడు గ్రౌండ్ ఎర్పరచారు. ఎవరైనా చంద్రమండలం మీదుకు పోతుంటే అక్కడికి వేళ్ళే వారిలో ఒకరిని వారి వార్గం వారిని పంపి మొదట చంద్రమండలం మీద అడుగుపేట్టింది మావారే అని చెప్పుకుంటారేమో. ఈ మొదట మేము చేశాం, మేమే గొప్ప అనే మేగలో మానియక్ పిచ్చి వీరికి ఉన్నట్టు ఎవరికి చూడలేదు. ఇంతకీ వీరిని ఆదర్శం గా తీసుకొని మరికొన్ని భూస్వామ్య వర్గాలు కాలేజిలలో కుల సభలు ఎక్కడైనా పేడుతున్నారా? మన మీడీయాలో ఈ కాలేజిలోని కుల గజ్జి మీద ఎప్పుడు వార్తలు రాలేదేమిటి? ఒకపుడ్డు నేట్లో ఎవరో సునీతా చౌధరి అనె మహిళ తెగ అనాలిసిస్ లు రాస్తూండేది, ఆమేని అందరు అక్కాయ్ అని పిలుచుకొంట్టూ ఉండేవారు. కులగజ్జి ని ఆధారం చేసుకొని ఆమేరాసే పనికి మాలిన వ్యాసాలు గొప్ప ఆంధ్రా వెబ్ సైట్ లో ప్రచూరించే వారు. నేను ఆమే రాసే నాసిరకం వ్యాసాల మీద మైల్ రాసి ఆమే అనాలిసిస్ చెత్త బుట్టలో ఎలా పడేయవచ్చో చెపితే బదులే లేదు.
----------------------------------
నాకు ఒంగోల్ అంటే నా జీవితం లో నన్ను ఎంతో ప్రభావితం చేసిన టి. కృష్ణ అనే దర్శకుడు గుర్తుకు వస్తాడు. ఆయనని ఎంతో మంచి దర్శకుడు, తెలుగు వారు ఎంత సేపటికి KV Reddy, బాపు,విశ్వనాథ్, ఆదుర్తి మొద|| వారిని గొప్ప దర్శకుల కేటగిరిలో చేరుస్తారు కాని ఆయన ఒక జేనరేషన్ విపరితం గా ప్రభావితం చేశారు. అటువంటి ఆయన పుట్టిన ఊరిలో ముఖ్యంగా విద్యా సంస్థలలో ఇటువంటి పరిస్థి ఉందని తెలిసి ఆశ్చర్య పోయాను.
----------------------------
ఈ రోజులు అలా తయారయ్యాయి, ఎంత చెత్త రాస్తే, ఇతరులను చేడగొడితే అంత పేరు ప్రఖ్యాతులు. నేట్ వచ్చిన తరువాత మనుషులు అబద్దలను, అసత్యాలను, ఇతరులను తిడుతూంటే ఆనందించే వార్తలను తిని బ్రతుకుతున్నారు.

Jayaho

Anonymous said...

అయ్యా,
మీరెందుకు ఆవేశపడుతారు. వారి సంగతి అందరికి లీకైన ప్రశ్నా పత్రం లా తెలిసి పోయింది. అందుకే ఎంత కొట్టుకున్నా ఒక్కరు వారిని ఎవరు నమ్మటం లేదు. వారికి విశ్వసనీయత లేదు. కనుకనే పచ్చ పార్టికి ఒక్కరు వోటు వేయటం లేదు. ఇంకా స్పష్ట్టంగా చెప్పాలంటే పైకి ఇటువంటి సభలను ఆర్భాటం గా జరుపుతున్నా లోన మాత్రం వారి కమ్యునిటి వారే, వారి పార్టికి ఓటు వేయటం లేదు. వారికి అధికారం వచ్చిన తరువాత ప్రజలు వారిని బాగా గమనించారు. వారివన్ని గాలి వాటు సిద్దాంతాలని, వారిలో కులాలకి అతీతం గా నిజమైన మేధావులు లేరని. వారు ఏ పార్టీలో ఉన్నా, ఎన్ని మాటలు చెప్పినా వారికి వ్యాపారం (ధనార్జన)మొదట, రాజకీయం(ప్రజాక్షేమం )తరువాత అని తెలుసుకొన్నారు. అది ఎంతగా తెలిసికొన్నారంటే వారు ఊహించనతగా ఇతర వర్గాల వారు వారిని అర్థం చేసుకొన్నారు. ఉదా|| బి.జే.పి. ని వాజ్ పాయ్ పాలన సమయంలో ఏవిధంగా పచ్చ పార్టి తో సంబందం కొనసాగించి తరువాత ఆపార్టి ప్రయోజనాలను శాశ్వత గా దెబ్బతీశారు. ఒకప్పుడు తెలంగాణా లో మంచి స్థానం లో ఉన్న ఈ పార్టిని, నెల్లురి జిల్లాకి చెందిన ఇతని నాయకత్వం వలన తీవ్రం గా దెబ్బతినింది. దానికి కారణం ఆపార్టిలో అందరికి తెలుసు. ఇక ఆనాయకుడు ఇప్పుడు నెల్లురిలో ఒక పెద్ద స్కూలు ను ఈ మధ్యే కూతురి చేత మొదలు పెట్టించారు. వైజాగ్ లో కార్ ఏజెన్సి ఉందని ఎక్కడో చదివాను. ఆర్.యస్.యస్. నేపథ్యం నుంచి వచ్చి కూడా, కేంద్రం లో అన్ని పదవులని, పెద్ద స్థానాన్ని అలంకరించినా నదులు సంద్రంలో చేరినట్టు వారి అంతరాత్మ వ్యాపారం లో (ధనార్జన) పేట్టుబడులు పెట్టి సేద తీరింది. ఇక ఆఖరు గా జనసత్తా గారి సంగతి మనకి భవిషత్ లో తెలుస్తుంది. అతని నిజాయితి ఎంతో అని. వీరిని చూసిన తరువాత ప్రజలకి వ్యాపారం చేయాలంటే రాజకీయాలలో ఉండాలి అనే భావన బలపడింది. అది వీరు నెలకొల్పిన ఆదర్శం.
---------------------
ఇక వారి మేధావుల సంగతి చూస్తే అదోక ప్రత్యేక తరహా, ఈ వ్యాసం చదువు ఎలా ఉందో భారతీయులే/ఆంధ్రులే అవినితి పరులు అని చెప్పాడు ఆపుస్తక రచయిత. కాని ఈ అనువాదకుడు తెలుగు వాడై ఉండి గుడ్డిగా కాపి చేశాడు. ఇక విషయానికి వస్తే ఆంధ్రులు/భారతీయులే బ్రిటిష్ వారికన్నా అంత అవినితి పరులైనపుడు మనం ఎందుకు స్వాతంత్ర పోరాటం చేశాము ? చేశామే పో, ప్రజలకి బ్రిటిష్ ప్రభుత్వమే నచ్చితే స్వాతంత్ర ఉద్యమానికి ఎందుకు మద్దతు ఇచ్చారు? ఇటువంటి ప్రశ్నలు మనకు వస్తాయి, కాని ఆమేధావికి పుస్తకమంతా తర్జుమా చేసిన రాలేదు. చరిత్ర కు సంబందించిన పుస్తకాలన్నిటిని ఇటువంటి రచయితలు ఫండమేంటల్ ప్రశ్నలేకుండా రాస్తారు. వీరంతా రాసింది చదివితే మనదే తప్పు, బ్రిటీష్ వాడి పాలన రామరాజ్యం లా ఉండింది అనేవిధంగా ఉంట్టుంది. మరి వారి పాలన అంత నిజాయితీ గా ఉంటే మన మెందుకు పోరాటం చేయవలసివచ్చిందని ప్రశ్నించుకోరా?
http://pustakam.net/?p=7475

Srinivas

రాజేష్ జి said...

$రమణ గారు

ముందుగా మీ నైతిక మద్దతువ్యాఖ్యకు ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళ అనునయ వ్యాఖ్యలు నా ఆత్మవిశ్వాశాన్ని మరింత ప్రోది చేస్తుంది.

#..బాధ..కంపనీ జాబ్ డిటైల్స్ని...కుత్సిత పనిని బ్లాగర్లలో..ఖండించలేదా?..నైతికమద్దతు..?

ఎవరూ లేదండి. ఖండనలు, మద్దతులు తర్వాత సంగతి.. ఆ అనైతికం గురించి అడిగిన పాపాన పోలేదు. ఎవరి సేఫ్టీ వారిది ;). ఇదుగో ఇప్పుడు మీరు, జగదీష్ గారు మద్దతుగా అడుగుతున్నారు. మిగిలినవారెందుకు ఇవ్వలేదన్నది ప్రస్తుతం అనవరసమని నా అభిప్రాయం :)

#..నీచవ్యాఖ్యలు.. బ్లాగు లింకు ..మద్దతు..

ఆ వ్యాఖ్యలు భా.రా.రెడ్డి గారు బ్లాగులో లెండి. అయితే వారు సదరు టపా ఎప్పుడో డిలీట్ చేశారు. మీ మద్దతుకి ధన్యవాదాలు.

#VP బ్లాగులో మళ్ళీ చెత్తకామెంట్స్ ..మందమతి..సందేహం..

VP ;)) మీరు ఆ చచ్చు వ్యాఖ్యల్ని ఏ విధంగా తీసుకుంటారో తెలియక హడలిపోయా. నా వల్ల మీరు మాటలు పడ్డారనే కోణంలో తీసుకుని ఉండుంటే మనమధ్య తీవ్ర అగాధం ఏర్పడేది. మీరు తేలికగా తీసుకున్నారని వ్యాఖ్యానించగానే నా మనసు తేలికయి కుదుటపడింది. హమ్మయ్యా :). సదరు మందమతిది ఖచ్చితంగా చెన్నమనేని కులగజ్జి ఆవాసమే. అందులో సందేహమా మరి?:)
అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ముందు ముందు కూడా మీరు చూడగలరు. మీ విజ్ఞతను ప్రదర్శించి వాటిని తేలికగా తీసుకోగలరు. కృతజ్ఞతలు.

#నేటి విద్యాసంస్థల్లోని కులగజ్జితీరు... http://vanajavanamali.blogspot.com/2011/06/blog-post_09.html

ఆ మాతృమూర్తి పడ్డ వేదన, పుత్రుణ్ణి మార్చుకున్న వైనాన్ని నేను ముందే చదివి పాదాభివందనం చేశా నా వ్యాఖ్యతో. వారు నన్ను దీవించారు కూడా. ఆవిడ అంత బాధతో రాస్తే అది పట్టించుకోకుండా అక్కడ కూడా తమ కులగజ్జిని నిర్లజ్జగా స'మర్ధించుకునే' ప్రయత్నం చేసిన వ్యాఖ్యలు చూశారా? అభంశుభం తెలియని పసివయసులో అలాంటి కులగజ్జి భావనలు ఉండడమే తప్పైతే మళ్ళీ వాటికి సమర్ధింపు...సెత్!!!

#నిస్సిగ్గుగా కాలేజీల్లో కులగజ్జి సభలు.. http://www.youtube.com/watch?v=0jR6eT2RbVU&feature=related

దృశ్యంచిత్రం పంచుకున్నందుకు ధన్యవాదాలు. నాది ఒంగోలే :(. అలాంటి కులగజ్జి సభలు బయటపెట్టుకుంటే సరే ఎవడి గజ్జి వాడికానందం అనుకోవచ్చు. కానీ దేవాలయం లాంటి విద్యాలయాల్లో అదీ విద్యార్దినీ విద్యార్డులతో కలిసి కులగజ్జి సభలు..సెత్. భావితరాలకి ఈ నీచులు ఏమి మెసేజ్ ఇద్దామనుకుంటునన్నారు? డబ్బు తప్ప సిగ్గు, లజ్జ ఉన్నట్లే లేదు. ఈ గజ్జిదరిద్రులని చూసి మిగిలిన వర్గాల విద్యార్హ్డులు కూడా ఇదేవిధంగా అనుసరిస్తే ఆంధ్రజాతి ఏవిధంగా ముందుకుపోగలదు?

#నేటి తరానికి..చదువులు, వెలుగులు..అనాగరికం లేదా సామాజికరుగ్మతని నిర్మూలించడానికి స్వాతంత్ర్యపోరాటం మళ్ళీ చేయాలా?

చర్చార్హమైన మంచి ప్రశ్న వేసారు. నేడు శైశవదశ నుంచి నూరిపోస్తున్న కులగజ్జితన౦ అంటరానితనాన్ని మించిన సామాజికరుగ్మత. నాకు రెండిటి మధ్య ఆట్టే తేడా కనిపించడం లేదు. చేయాలి మరి పోరాటం..తప్పదు! మంచి అంశాన్ని లేవనెత్తారు. ధన్యవాదాలు.

#..అనామకుడు నా గురించి వాగాడని..నన్ను రెచ్చగొడుతున్నారా..సరదాకి..

ఆహ్.. మీ ఈ-చిరునామా నా దగ్గర లేకపోవడంతో ఆ చచ్చు వ్యాఖ్య మీకు పంపలేదు. ఇంతకు ముందు రాజీవ్ రెడ్డి గారికి ఇలానే వస్తే ఆ వ్యాఖ్యలని ఉత్తరం ద్వారా పంపా. వారొకసారి వచ్చి నే చెప్పింది నిజమే అని చెప్తే గానీ నాకు కుదుట ఉండదు. మీరు సరదాకి అన్నా కూడా నాకు అందులో భయంకరమైన అనుమానం కనిపిస్తుంది :(. మున్ముందు ఇలాంటి అనుమానాలకి తావివ్వకుండా, అలాంటి వ్యాఖ్యలు ప్రచురించడానికి వీలుగా సాపాటు బ్లాగుకి నకలు ఒకటి తయారుచేసి దానిని కేవలం ఆహ్వానితులు మాత్రమే చూడగలిగేట్లు చేద్దామని యోచిస్తున్నా. మీ అభిప్రాయం చెప్పగలరు. అలానే సదరు చచ్చు వ్యాఖ్య గజ్జిగాడు "మన" అని పెట్టాడు. అది వాడి కులగజ్జి రాజకీయానికి తార్కాణం. తమ గురివిందగురు డ్రామోజీ తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు. చదివి అర్ధం చేసుకునేప్పుడు జాగ్రత్త వహించగలరు.

Anonymous said...

ఎంత చదువులు చదివినా, అమేరికాకు వెళ్ళినా మారని మనస్తత్వం. చిన్నపటినుంచి కాలేజిల్లో అలవాటైంది, అక్కడి వెళ్లి కూడా అదే కొనసాగిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో వీరి పిల్లలు బాలకృష్ణా మనవడి పుట్టిన రోజు జరుపుకొంట్టారేమో!

NBK Birthday in Atlanta Albums

http://gallery.greatandhra.com/view_album.php?gid=4236

Anonymous said...

రమణా

>>>మసాలా విషయాలపై తప్ప సామాజిక సమస్యలపై చర్చించడానికి ఎవరికీ ఇంట్రెస్ట్ లేదా?
>>>రాజీవ్ గారు కూడా ఏమీ కామెంట లేదే!

నా బంధువులకి మద్దతుగా వారి సమస్యలపై చర్చించడానికి నేను ఎప్పుడూ సిద్దమే. చర్చకు మాత్రమే కాదు అవసరమైతే డబ్బుపరంగా ఆదుకోవడంలో కూడా నేను సిద్దమే. ఆయితే ప్రస్తుతం బ్లాగుల్లో నెలకొన్న అసభ్యకర వాతావరణం నన్ను ఇక్కడ కామెంటు పెట్టడానికి వీల్లేకుండా చేస్తుంది.ఆంధ్రాలో బ్రాహ్మణద్వేషానికి గల మూలకారణాలని తొక్కిపెట్టిన పచ్చపేపరు పైత్యగణం మాటలచేతల చాటు వాస్తవాలని వివరిస్తుంటే సిగ్గులేకుండా దాన్ని తమ కులంపై దాడిగా చెప్పుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఇక్కడ మద్దతిచ్చి వ్యాఖ్యానించేది కేవలం మా కులం స్వార్ధలాభం కోసమని నీచంగా ఆరోపిస్తున్నారు. మాకెలా లాభం కలుగుతుందో, స్వార్దమేంటో ఎంతోకొంత సామాజిక అవగాహన ఉన్న నాకు ఏమాత్రం అర్ధంకావడం లేదు. అంతే కాకుండా వారి స్వకులంలోని(బ్రాహ్మణులు) వారే మాకే సమస్యా లేదన్నట్లుంటే మధ్యలో మీ బాధేంటని నాకు తెలిసిన బ్లాగర్లు గట్టిగా మెయిల్ పెట్టారు. ఇవికాకుండా వావివరుసలు తెలీని కులగజ్జి దరిద్రులు పెట్టిన కామెంట్లు రాజేష్ మైయిల్లో పంపినపుడు మరింత మనఃస్థాపానికి గురయ్యా. ఈ సందర్భంలో బ్రాహ్మణబంధువులు ఒక్కరు కూడా నాకు మద్దతుగా మాట్లాడలేదన్నది మరో వాస్తవం. ఆయితే నా బంధువుల మీద ఉన్న అభిమానం వల్ల వీటన్నిటిని లెక్కపెట్టకుండా ఎవరైనా సమస్య అనుకున్న కులం వారు చర్చను మొదలుపెడతారేమోనని వెయిట్ చేశా. జయహో, శ్రీనివాస్ గార్ల వ్యాఖ్యలు చర్చకు రాయడంతో మళ్ళీ ఇప్పుడు మీ వ్యాఖ్యకు బదులిస్తూ ఇకపైన తరచూ చర్చలో పాల్గొంటానని హామీ ఇస్తున్నా. ఎవరెన్ని కుతంత్రాలు జరిపినా ఒక్క వెంట్రుకకూడా పీకలేరని వారిని హెచ్చరిస్తున్నా.

ఇక మీరు షేర్ చేసిన వీడియో http://www.youtube.com/watch?v=0jR6eT2RbVU&feature=related చూసా. కులాభిమానం ఉండడం, సభలు పెట్టుకోవడం కొంతవరకు సబబే. ఆయితే విద్యాసంస్థల్లో కులసభలు పెట్టి యువతని పెడమార్గం పట్టేట్లు చేయడమేకాక వాటిని బహిరంగంగా గొప్పగా చెప్పుకోవడం అనాగరికం అని నా అభిప్రాయం. దీన్ని మేధావులంతా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా వనజ రాసిన టపా కూడా చదివాను. వారొక సామాజిక రుగ్మతని వేలెత్తి చూపుతూ మంచి అంశాన్ని లేవనెత్తారు. ఆయితే దురదృష్టవశాత్తు సరైన చర్చ జరగలేదు. అదే బ్రాహ్మణుల గురించి రాసిఉంటే WP లాంటివాళ్ళు రచ్చ చేసేవారు. ఇది బాధాకరం. అది చేతకానితనం.


Rajeev Reddy

రాజేష్ జి said...

$అజ్ఞాత గారు

#"చ వు ద రి" ఎవరు, వారి బ్లాగు...భుజాలు తడుముకుని..కరెంట్ అఫైర్స్..అవగాహనలేని..కులగజ్జి..ఆసలు స్వరూపం..

చక్కగా అర్ధం అయింది. పులితోలు కప్పుకున్న గుంటనక్క ఎన్నోరోజులు మనలేదు లెండి. అసలు స్వరూపాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే ఆ రెండు వ్యాఖ్యలను తీసివేస్తున్నా!

#ఇలాంటి..తైనాతీలు బ్లాగ్స్ఫేర్..జాగ్రత్తగా..శ్రేయోభిలాషులుగా..

మీరు చెప్పినటువంటి తలతిక్కగాళ్ళని బయటచూశా గానీ బ్లాగుల్లో ఇప్పుడిప్పుడే పరిచయం.ఇకనుంచి ఖచ్చితంగా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. మీ అభిమానానికి ధన్యవాదాలు.

రాజేష్ జి said...

$రమణ గారు

#..సామాజికవర్గ సమస్య..అర్ధవంతమైన చర్చ..జరగకపోవడం బాధాకరంగా..

హ్మ్.. మీ బాధను, అభిమానాన్ని అర్ధం చేసుకోగలను. ఇప్పుడు చర్చ గాడిలో పడ్డట్లేఉంది లెండి.

#మసాలా విషయాలపై తప్ప సామాజిక సమస్యలపై..ఇంట్రెస్ట్..అడగడానికి..స్వార్ధం.. రాజీవ్ గారు..కామెంట..

హ్మ్.. అది నిజమే. పక్కోడి సమస్య నాది అనుకున్నప్పుడు వచ్చే బాధ చర్చకు దారితీస్తుంది. అలాకాకుండా ఆసక్తి రావాలంటే ఆవగింజంతన్నా లాభం..డబ్బు పరంగా..ఉండాలి. మీరు అడగడంలో స్వార్ధమేమీ లేదులెండి. మీ బాధలను, అనుభవాలను పంచుకోవాలన్న సదుద్దేశం భావితరాలకి మార్గదర్శకం చేస్తుంది. చర్చ జరుగుతున్నా లేకపోయినా నిక్షేపంగా మీ అభిప్రాయాలను పంచుకోండి. ఇక వ్యాఖ్య ఎందుకు పెట్టలేదు అనేదానికి రాజీవ్ గారు మీకు ఇప్పటికే బదులిచ్చారు. అదే విధంగా నేను మిమ్మల్ని రెచ్చగొట్టేవిధంగా లేనిది రాయలేదని వారి వ్యాఖ్యనుంచి(ఉత్తరం పెట్టడం) గ్రహించగలరు :)

రాజేష్ జి said...

$జయహో గారు

చర్చని మళ్ళీ గాడిలో పెట్టి సుహృద్భావ వాతావరణానికి దారితీసిన మీ సవివర వ్యాఖ్యకి బహుదా ధన్యవాదాలు.

#..కులగజ్జి ఒంగోలు..కోయంబత్తూరు వరకు కులకారీడార్..ఎలాగూ అమేరికాలో..గ్రౌండ్..చంద్రమండలం..అడుగుపేట్టింది మావారే..మేగలో మానియక్ పిచ్చి..

నాదీ ఒంగేలే.అక్కడి సామాజిక పరిసరాల పరిస్థితులు తీలుసు.ఒంగోలులో కులగజ్జి ప్రత్యేకంగా కొత్తగా వచ్చిందేమీలేదులెండి..ఎప్పటినుంచో ఉన్నదే!. అయితే ఇలా విద్యాలయాల్లోనే అదీ విద్యార్దుల మధ్య కులసభల్ని నిర్వహించడం నేనూ కొత్తగా చూస్తున్నా. సిగ్గుతో తలదించుకుంటున్నా! విద్యాసంస్థల్ని తమ కుల గుత్తాధిపత్యంలోనే ఉండాలని వేరేకులం వాళ్ళు పెడితే దాన్ని భూస్థాపితం చేసేదాకా వదలని సందర్భాలు బోలెడు ఉన్నాయి. కులకారిడార్.. మంచి కెవ్వుపదం నేర్పించారు ;). ఆహా.. వీరు చంద్రమండలం మీద మేమే మొదట అడుగుపెట్టాం, కులగజ్జిని నేర్పించాం అని చెబుతారు. ఇక దాన్ని నిజం చేయడానికి గారగడ్డలాంటోళ్ళు చారిత్రక ఆధారాలతో ఒక నవల రాసి మదబలంతో అవార్డులు కొనుక్కుంటారు. అంతా ఒక పద్దతిలో సాగుతుంది డ్రామోజీ ఆధ్వర్యంలో ;)
#..మీడీయాలో ఈ కాలేజిలోని కుల గజ్జి మీద ఎప్పుడు వార్తలు రాలేదేమిటి?

వడ్డించేవాడు మనవాడవ్వాలి గానీ.. అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. పచ్చపత్రికలు పూనాడు, కోతిలు వాటి దృశ్యమిధ్యమాలు మొన్నటివరకు ఆంధ్రాలో తాము చెప్పిందే వేదంగా తిరుగులేని ఆధిపత్యంతో ఉండేవి. అలాంటి అసహ్యకర స్థితిలో నీతివంతమైన వార్తలు వస్తాయా? అందులోనూ తమ కులగజ్జిని బయటపెట్టుకునే దానిమీద ప్రచురిస్తారా, ప్రసారం చేస్తారా? అదీ కాకుండా ఒకప్పుడు అసహ్యంగా చూసే కులగజ్జిని ఈ త్రిపురనేని తైనాతీలు తమ స్వార్ధంకోసం కులగజ్జి కలిగిఉండటం ఒక సామాజిక అవసరం అన్నట్లు ధన,మద బలంతో తమ మాధ్యమాల ద్వారా ప్రచారంచేసుకు౦టున్నాయి నిస్సిగ్గుగా. కనీసం సాక్షి వారన్నా ఇలాంటి సిగ్గుమాలిన పనులని ఎండగడుతూ ప్రాయోజితాలు చేస్తే బాగుంటుంది.

#..సునీతా చౌధరి..కులగజ్జి ని ఆధారం..పనికి మాలిన..అనాలిసిస్ చెత్త బుట్టలో ...

కొన్ని జీవితాలు అంతేనేమో! ఎంత ఉన్నతచదువులు చదువుకున్నా అనాగారికుల్లా ప్రవర్తించడం వీరికే చెల్లుతుందేమో. ఇక్కడ చూడండి http://vanajavanamali.blogspot.com/2011/06/blog-post_09.html. ఒక తల్లి ఆవేదనతో రాస్తే అక్కడకూడా తమ కులగజ్జిని స'మర్ధించు'కుంటూ వ్యాఖ్యలు. సెత్!

#..టి. కృష్ణ..పుట్టిన ఊరిలో ముఖ్యంగా విద్యా సంస్థలలో ఇటువంటి పరిస్థితి..

నిజమే. ఆ దృశ్యచిత్రంలో పాట కూడా వారి సినిమానుంచే ఎత్తిపోతలు. అంటే వారికి కూడా తమ కులగజ్జిని అంటించారు. ఇక మీరు అర్ధం చేసుకోవాలి మరి ;)

#ఈ రోజులు..ఎంత చెత్త రాస్తే..చేడగొడితే.. పేరు ప్రఖ్యాతులు. నేట్..మనుషుల అబద్దలను, అసత్యాలను, ఇతరులను తిడుతూంటే ఆనందించే వార్తలను తిని బ్రతుకుతున్నారు.

;)) కాల౦ మారుతుందిలెండి. పచ్చపత్రిక తైనాతీలు దాని త్రిపురనేని వారసుల కులగజ్జి అసత్యాలతో ఏంతోకాలం మనలేరని సాక్షి చెబుతుంది. దొరికినప్పుడల్లా ఎండగట్టడమే మన సామాజికబాధ్యత.

Jagadish Reddy said...

రాజీవ్ రెడ్డి గారు

పైన మీ కామెంటు చదివి కొంత పెయిన్తో ఫీల్ అయినా మీరు సిచ్యువేషన్ని పాజిటివ్గా తీసుకోవడాన్ని ప్రౌడ్గా భావిస్తున్నా. మీ కామెంటుకి వీలు చూస్తుకుని రెస్పాన్స్ ఇస్తా.

మీరు అడిగినమీదట పాతటపా చదివి కామెంటుపెట్టాను. కింద లింకులో నా రెస్పాన్స్ చూడండి.
http://saapaatusamagatulu.blogspot.com/2011/01/blog-post_28.html?showComment=1307943950128#c4802747897002935971

రమణ గారు, మంచి పోస్ట్ లింకు, వీడియో షేర్ చేసినందుకు మెనీ థాంక్స్. మీ కామెంటుమీద నా ఒపినియన్ని వీలుచూసుకుని షేర్ చేస్తాను.

రాజేష్ జి said...

$శ్రీనివాస్ గారు

రమణ గారి ఆవేశం మనసులో గూడుకట్టుకున్న తీవ్రబాధ నుంచి వచ్చిందని తెలుస్తుంది. వారి భావాలకి మనం గట్టి మద్దతు ఇవ్వాలి :). మీ మిగిలిన వ్యాఖ్య సమకాలీన రాజకీయ, సామాజికపరిస్థితులను సృజించింది. ధన్యవాదాలు.

#వీరిని చూసిన తరువాత ప్రజలకి వ్యాపారం చేయాలంటే రాజకీయాలలో ఉండాలి అనే భావన బలపడింది. అది వీరు నెలకొల్పిన ఆదర్శం.

బాధాకరం. తుచ్చరాజకీయాలకి అలాంటి భావనలే నాంది పలికాయి అన్నదాంట్లో ఉలిక్కిపడ్డానికి ఏమీలేదు.

#ఇక వారి మేధావుల సంగతి చూస్తే అదోక ప్రత్యేక తరహా,...వారి పాలన అంత నిజాయితీ..పోరాటం ఎందుకు... http://pustakam.net/?p=7475

మీరిచ్చిన లంకెలోని టపాని చదివాను. అవును..వీరు మేతావులు.. ఖచ్చితంగా పలుపుతాళ్ళు వేయాల్సిందే ;). అమ్మ పెడుతూవుంటే అడుక్కునాల్సిన ఖర్మ ఎందుకుపట్టిందని అడిగిన మీ సూటిప్రశ్న తోలుమందాలకి అర్ధం అవుతుందంటారా? ఇవన్నీ పక్కన బెడితే రేపు డబ్బులు పోసి కొనుక్కున అవార్డులతో మా మేతస్సు గొప్ప అని డబ్బా కొట్టుకోవడం మరో విచిత్రం.

Anonymous said...

రమణ గారు

కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..

ఇక్కడ చర్చ జరుపుతున్న సామాజికవర్గాల మీద దాడి చేయడానికి కులగజ్జి వర్గం రంగం సిద్దంచేస్తుంది. "నందమూరి" కులసంఘం వెబ్సైట్లో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కింద లింకు చూడండి.

https://lh6.googleusercontent.com/-AeBwgjvuy3M/TfoXyNoPQsI/AAAAAAAAABs/1tmmYJ2R1SU/s912/38741912.jpg

బ్రాహ్మణ, రెడ్ల కులాలని ఉద్దేశించి తిట్టిన పచ్చిబూతులని సభ్యసమాజం చదవకూడదని ఆ నీచనగ్నత్వానికి ఎర్రచీర కప్పా. బ్రాహ్మణులని "ఎలాగైనా" కట్టడి చేయాలని అక్కడ రచ్చ. ఆ కులగజ్జిగాళ్ళని సప్పోర్ట్ చేస్తున్న మిగిలిన కులాలవాళ్ళు ఇప్పటికైనా సిగ్గుతో తలదించుకోవాలి.

రాజేసా, ప్రైమరీగా నీకే ఎసరు పెట్టేది. నీ వెల్విషర్గా చెపుతున్నా. కులగజ్జి గాళ్ళు నీ మెయిల్ ఎకౌంట్లు, బ్లాగ్స్పాట్ ఎకౌంట్లని హాక్ చేస్తారు. అలాగే నీ ఫామిలీ సభ్యుల మీద బురద చల్లుతారు. జాగ్తత్తగా ఎదుర్కో. సాయానికి కేకెయ్యి.

Anonymous said...

ఇదా ఒంగోలు ఒంటేలు చౌదరిగాడి పెంటపనే. డౌటే లేదు. ఆ నందమూరి సైట్లోంచి బెమ్మి పిక్స్ ఎత్తుకొచ్చి వాడి బ్లాగులో పెట్టుకుంటాడు. ఆడోళ్ళ పేరెట్టుకుని బూతులు రాయడం, వాడి గురించి వాడే బూతులు తిట్టుకుంటూ కామెంట్లు పెట్టుకోవడం ఈ ఒంటేలుగాడి హాబీ. ఐతే ఇంతగా దిగాజారుతాడనుకోలేదు. అనుకున్నంత పెంటపనిచేశారుగా. ఇంకేమీ చూడాల్సివస్తుందో ఎన్ని మాటలు పడాల్సివస్తుందో వీళ్ళవల్ల. వారి కులగజ్జి నిజాల్ని ఎత్తిచూపితే తట్టుకోలేక తోక్కేయడానికి రెడీ అయ్యారు. ఇన్నాళ్ళూ పక్క కులాల మీద బురద చల్లినదానికి ఏమ్జేయాలి? వీళ్ళసలు ఒక ** **కి పుట్టినోళ్ళేనా? అరే..కొద్దిగా సెన్స్ ఉన్న మనుషులుగా బతకన్ద్రా.. మీకు దణ్ణం పెడతా! బూతులు వస్తున్నాయి..అందుకని ఇక్కడితో ఆగిపోతున్నా.

Anonymous said...

అదంతా కులగజ్జితో వచ్చిన బలుపు మదం తోలుమందం. తుప్పునేనితో మొదలైన కులగజ్జిని ముండమూరి పెంటీవోడు పెంచిపోషించాడు. ఈ పెంటీవోడికి ఎంత బలుపో, తండ్రిలాంటి నిర్మాతలని ఎంత బాధపెట్టేవాడో ఈ లింకులో చూడండి http://www.youtube.com/watch?v=6-F2W-O5LvU. ఇతర కుల నిర్మాతలని టూ మచ్గా ఏపుకుతినేవాడు. చివరికి సొంతకూతురి పెళ్లిఖర్చులు కూడా హీనాతిహీనంగా నిర్మాతచేతే పెట్టించిన దరిద్రుడు. వేరేకులంవారివల్ల అహం దెబ్బతిని ద్వేషంతో రాజకీయాలకొచ్చి తెలుగువాడి ఆత్మగౌరావాన్ని కాపాడ్డానికి వచ్చానంటూ పచ్చపత్రిక ద్వారా డప్పా కొట్టుకున్న గొప్ప ****. ఇలాంటోడికి భారతరత్నంట..ఛీఛీ..ఆంధ్రకులగజ్జిరత్న ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా.

Anonymous said...

@సోదరి జ్యో,
అక్కడ జేరి అక్రందించే బదులుగా, ఇక్కడే ఒక బ్లాగు పెట్టి నువ్వు చేతనైనంత వాంతి చేసుకోవచ్చు కదా! ఎవరు కాదనింది? ఇంకా ఎమిటమ్మా మీ రచ్చ, ఇక్కడ ఎదో కొత్తగా రాసినట్టు, రోజు సాక్షి పేపర్ లో 70 యం.యం. సినేమా తెలుగు ప్రజానికానికి చూపిస్తుంటే. cat milk తాగుతూ ఎవరు చూడదనుకొన్నట్లు ఉంది. సోదరి ఇప్పుడు నేట్ లో అందరు అన్ని పేపర్లు చదివి వారి విచక్షణా జ్ణానం తో ఎది నిజమను కొంటారొ దానినే నమ్ముతారు.
Do not worry.
-------------------------
సోదరి మిమ్మల్ని చూస్తూంటే బదరినాథ్ సినేమాలో తమన్నా మేనత్త గుర్తుకు వస్తున్నాది. మీరు ఆవేశం తగ్గించుకోవాలమ్మా. బాబు గారిలాగ ఉదయం లేచి యోగా చేయండి. ఎంతో చేలాకిగా , ఆవేశం లేకుండా ఆనందంగా ఉంటారు. చూడబొతే ఇంకా మీరు పాత భుస్వామ్యపు రోజుల్లోనే ఉన్నట్ట్లున్నారు, నేట్ అనేది ఒకరి ఆధిపత్యం లో లేదు. డబ్బులు ఉన్నాయి గదా అని కట్నం కొరకు చదివినట్టు ఉన్నారు. ఎంత చదువు చదివినా, ఎక్కడ ఉన్నా దృష్ట్టి అంతా ఆంధ్రాలో వర్గాల, రాజకీయాల మీద ఉన్న ఉత్సాహం, అదే జ్ణానం తప్పించి మిగతా విషయాలపై పెద్ద అవగాహన ఉన్నట్లు లేదు. పేపర్ లో కొంచేం ప్రపంచ వార్తలు చదవాలి చెల్లి, అప్పుడు నీకు జులియన్ అసాంజ్ అనే పేరు వినిపించి ఉండేది. అతను ఒక్కడు ప్రపంచ లోని అన్ని దేశాలలో ఉన్న డబుల్ స్టాండర్డ్స్ మీద పోరాడు తున్నాడు. ఇప్పటి వరకు ప్రపంచ లోని ఏ శక్తి ఆపలేకపోయింది. అది సత్యానికున్న శక్తి. అసత్యం అనేది పెద్ద గోడౌన్ లో ఉన్నత పత్తి లాంటిది, సత్యం అనే చిన్న నిప్పురవ్వ పడితే మొత్తం క్షణాలలో కాలిపోతుంది. అలాగే ఇక్కడ రాసేదానిలో ఎదైనా అసత్యం/అబద్దం ఉంటే దానికదే కాలి పోతుంది/పడిపోతుంది. అలా రాసిన వారి గౌరవం నిముషాల్లో చెంగు వేసుకు పోతుంది. బ్లాగు వైపుకు ఒక్కరు కూడా రారు. ప్రియమైన చెల్లాయి జ్యో గారికి ఒక చిన్న సలహ ఇక్కడ రాసినవాటిని మీరొక కొత్త బ్లాగు మొదలు పెట్టి కాపి పేస్ట్ వేసుకొని ఇందులోని అసత్యాలను ఎండకట్టేది. చదివే పాఠకులు రెండు చదివి నిజానిజాలు తేల్చుకొంటారు. ఏది సత్యమో అది నిలుస్తుంది.
----------------------------------
నేను ఇక్కడ రాయటానికి కారణం అన్ని రంగాలలో మీరు పైస్థానాలు చేరారు. ఆనందించవలసిన విషయం. కాని ఆత్మ విమర్శ అనేది కూడా మీకు మీరు చేసుకోవాలి. కాని పొగుడుకొంట్టు రాసుకునే పుస్తకాలు తప్పించి ఎక్కడ మీ వర్గం లోని లోపాలపై మీరు చర్చ జరుపుకొని పుస్తకాలు రాసుకొన్నట్టు చదవలేదు. కనుకనే మిగతా వార్గాల వారు రాసిన చిన్న విమర్శని కూడ తట్టుకో లేక పోతున్నారని పిస్తుంది.
--------------------
చివరిగా ఒక మాట కొన్ని సంవత్సరాల క్రితం కాంతి పుంజం బ్లాగులో తాడేపల్లి గారు ఒకసారి ఈ కుల గోల మీద చర్చిస్తాం రమ్మనప్పుడు త్రిపురనేని గారి ఆఖరి వారసులు ఒక్కరు కూడా ముందుకు రాలేదమ్మా! నువ్వేదో ఆవెబ్ సైట్లోకి వెళ్ళి, తెలిసి తెలియని అమాయక్త్వంతో అక్కడ ఉన్న సినేమా జ్ణానులనందరి మద్దతు కోరావు పిచ్చి తల్లి. కాని అసలు సిసలు హేటువాదా జ్ణానులే ఇప్పుడు చర్చకు వచ్చే పరిస్థితి లో లేరు. ఒకప్పుడు మీకు ఇప్పిచ్చ అంటించినవారంత, జనాలని పోగే సారు, పిచ్చ రాజేశారు, కొన్నిరోజులు మేధావులు గా చేలామణి అయ్యి, ఈ వాదాలతో గుర్తింపు తెచ్చుకొని కేరీర్ ఉన్నత స్థానాలు చేరుకొని, రిటైర్ అయ్యి వారు హాయి గా అమేరికాలో మనుమలు మనుమరాండ్రతో ఆవూరు ఈ వూరు తిరుగుతూ కాలం గడుపుతున్నారు. పోతూ పోతూ ఆ రాసిన పుస్తకాలను నిరంతర వార్తా స్రవంతికి ఇచ్చినట్లు ఉన్నారు. నిజాయితీ పరులైన యోగులమీదా,సాయిబాబా మీద రోజూ అనుమానం అనుమానం గా వారు దొంగలు అన్నట్లు వారి చానల్ నిండా అలాంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తూ భావితరాలను సాధ్యమైనత చేడగొడుతూంటారు.

Srinivas

Anonymous said...

Please publish this comment and support for a good social cause.

కులగజ్జికి వ్యతిరేకంగా పోరాడండి: http://againstcastemania.blogspot.com/2011/06/blog-post.html

Anonymous said...

ఒంటేలు చౌదరి గాడి నిజస్వరూపం ఇక్కడ

http://img19.imageshack.us/img19/1378/castemadopt3.jpg

జూం చేసి చివరి కామెంట్ చూడండి ఒంటేలుగాడి కులగజ్జి

ప్లాటినం మెంబర్, చివరకి కుక్కలకి కుడా కులగజ్జి అంటించాడు.

Anonymous said...

రాజేష్,
నేను నా మిత్రుడి ని ఈ వర్గం వారు ఎలా అవమానించారో నీకు చెపుతాను. నేను లండన్ లో ఉన్నపుడు నా మిత్రుడు మా ఇంటికి రండి అని బంగ పడ్డాడు. అతని ఇల్లు నేను ఉండే ప్రాంతానికి చాలా దూరం, మీ ఆఫీసులో నీ టీం లో నలుగురు తెలుగు వారు ఉన్నారంట్టున్నావు గదా వారి తో వీకెండ్ గడపు, బోర్ అనిపించదు అని చెప్పాను. అతను నేను వారిని గత ఆరు నేలలుగా ఎన్నోసారులు రమ్మని ఆహ్వానించినా వారు నా ఇంటికి రాలేదు. అలాగని నన్ను వారి ఇంటికి రమ్మని పిలవ లేదు సార్ అని చేప్పాడు. నాకు ఆశ్చర్య మేసింది. బయటి దేశాలలో, కొత్త ప్రాంతాలలో తెలుగు వారు కలసి మెలసి ఉండరా అని అనుకొన్నాను.
నిజంగానా అన్నాను అవును సార్ వాళ్ళు సి కమ్యునిటి కి చెందిన వారంట. వాళ్లలో వాళ్లే కలసి మేలసి వుంటారు కాని ఇతరులతో కలవరంటా అని నాకు ఈ మధ్యే తెలిసింది. అప్పటి నుంచి నేను వారిని ఎటూ రారు గనుక, నా ఇంటికి ఆహ్వానించటం మానేశాను అందువలననే మిరు మాఇంటికి రావాలని బంగపడుతున్నాను. వారి ఇంటికి వేళ్లినపుడు పని చేసే టప్పుడు వారి చేతిలో పడిన అవమానాలు చెప్పుకొని బోర్ మన్నాడు. ఈ సంఘటన అరిగి 7సం|| అవుతున్నాది. రాజేసా మా సదువంత రాయలసీమలో జరిగింది. నా మిత్రుడు వైశ్య. మాకు ఈ గజ్జి ఇంత ఎత్తున ఉన్నటాదన్న సంగతి అప్పటివరకు తెలియదు.
-----------------------------------
పాపం నువ్వు వారి బారిన పడి నువ్వు బలైనట్ట్లున్నావు. వారి చేతిలో పడి నా మిత్రులు బలైయారు. అది వారికి మొదట్లో తెలియలేదు. నా మిత్రుడొకడు చిన్నపటి నుంచి బాంబే లో చదివి ఐ.టి. కంపేనిలో హైదరాబాద్ లో పని చేసేవాడు. మనకు తెలుసు కదా చిన్నపటినుంచి డీల్లీ,బాంబేయ్ సిటిలలో చదివిన వారికి అసలికి తెలుగునాట సమస్యలు తెలియవు. వారిదంతా వేరే లోకం. అతను ఆఫీసూలో ఎంత బాగా పని చేసినా అనుకున్నత గుర్తింపు వచ్చేది కాదు. పై బాసు గారు ఎప్పుడు నొక్కి పెట్టేవాడు. అతనికి పిచ్చ ఫ్రస్టేషన్ కలిగి, ఒకరోజు తట్టుకోలేక హేచ్.ఆర్. / వి.పి. ఇద్దరి దగ్గరికి వేళ్ళి తనకు జరిగే అన్యాయాన్ని చెప్పుకొన్నాడు. తనకు విదేశీ అవకాశాలు, ప్రమోషన్ లు ఎందుకు దక్కటం లేదని ప్రశ్నించాడు? వారు అంతా విచారించి, బాసుగారు ఇతనితో ఎంత అమానుషంగా ప్రవర్తించాడో అర్థమైంది. దానికి ఏ కారణం లేదు. వెంటనే బాసు గారికి అసలు కారణం అంతరంగం లో ఉన్న గజ్జి అని తెలిసి అతనికి న్యాయం చేశారు. నార్త్ ఇండియాలోని సిటిలలో చదివేవారికి ఇటువంటి గజ్జి మీద అవగాహన అసలికి ఉండదు. కాని మన వారికి అదే పని ఇంటి పేరు చూడటం, ఇంత క్రితం ఎక్కడ పని చేశావు అని అడిగి తెలుసుకొని విషయాలు తెలుసుకొని, గోతులు తవ్వటం.

Srinivas

రాజేష్ జి said...

$శ్రీనివాస్ గారు

మీరు రాసింది చదివాను. బాధాకరం. దానిమీద నేను తర్వాత సవివరంగా మాట్లాడుతాను. మీరా ఛాయాచిత్రం చూశారా? ఇక్కడ చర్చ జరుగుతుంది దానిమీద http://againstcastemania.blogspot.com/2011/06/blog-post.html

ఇంత జరుగుతున్నా నోరువిప్పని
కబోదుల స్వలాభ స్వార్ధమర్దనం గురించి సిరివెన్నల గారు ఇలా అన్నారు.!

..................
గాలివాటు గమనానికి కాలిబాట దేనికి?
గొర్రెదాటు మందకి సమాజ బోధ దేనికి?

ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం?
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం?

పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా?

వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా

బలవంతులే బ్రతకాలనే సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేదా ఈ అరణ్య కాండ?

రాజేష్ జి said...

$శ్రీనివాస్ గారు

మీరు ఒక వ్యాఖ్య పెట్టారు. అది ఇంకా ప్రచురించలేదు. ఆ వ్యాఖ్యతో మీరు ఎలాంటి సందేశాన్ని ఇక్కడ ఇవ్వదలచారో నాకు అర్ధం కాలేదు. మనం ముందు కొంత చర్చించుకున్నాక ఆ వ్యాఖ్య ప్రచురించాలో లేదో నిర్ణయం తీసుకుందాం. ముందు అసలు ఈ వ్యాఖ్య మీరే పెట్టారా అన్నది కూడా సందేహమే. చూస్తున్నారుగా..వావి వరుసలు తెలీని కులగజ్జిగాల్ల చేష్టలు. అందువల్ల దయచేసి rajeshgottimukkala@gmail.com కి ఉత్తరం పెట్టండి. అన్యధా భావించవద్దని మనవి.

$ప్రవీణ్ అన్యా

మీరు పెట్టిన వ్యాఖ్య అంత పద్దతిగా లేదు. నేటి సామాజిక పరిస్థితుల మీద మీకున్న అపారమైన అవాగాహన, అపరమిత మేధస్సుని ఉపయోగించి చర్చించే మంచి అంశాలు ఇక్కడ చాలాఉన్నాయి. వాటి మీద మాట్లాడగలరు. ఆలోచించగలరు

$SNKR గోరు

మీ పేరు మీద రెండు వ్యాఖ్యలు ప్రచురించనవి ఉన్నాయి. రెండూ సింగపూర్ కులగజ్జి గాళ్ల నుంచి వచ్చినవేనని తెలుస్తుంది. మనిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి తమ కులగజ్జిని అంటడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అందువల్ల దయచేసి rajeshgottimukkala@gmail.com కి ఉత్తరం పెట్టండి. అలాగే మీ ఫోన్ నంబర్ కూడా ఇవ్వండి. అన్యధా భావించవద్దని మనవి.

Anonymous said...

రాజేసా

కులగజ్జిగాళ్ళ హీనబతుకులు బయటపెట్టే పిక్స్ ఇప్పుడు క్లియర్ కట్ టెక్స్ట్ తో.

http://2.bp.blogspot.com/-vQ9Qw5nYiXg/Tfu1dWdRZ8I/AAAAAAAAABY/3DxuNDz0OdA/s1600/Snap4.jpg
http://1.bp.blogspot.com/-E5zS5aLhrV0/Tfu3BO3NaqI/AAAAAAAAABg/CszQPIF9fwo/s1600/Snap3.jpg
http://4.bp.blogspot.com/-_vyQy17qXLs/Tfu16E21-PI/AAAAAAAAABc/q3w08bvmK70/s1600/Snap5.jpg

చర్చ ఇక్కడ http://againstcastemania.blogspot.com/2011/06/blog-post.html

Praveen Mandangi said...

హిందువులని కులం పేరుతో విడదీస్తున్నారని ఏడుస్తునారు, మీ బ్రాహ్మణులు ఏనాడైనా సమైక్యంగా ఉన్నారా? మీ బ్రాహ్మణులలోనే అనేక శాఖలు ఉన్నాయి. వాళ్ళ ఇంటి పేర్లు చూస్తే ఎవరిది ఏ శాఖో సులభంగా తెలిసిపోతుంది.
బులుసు - వైదిక వెలనాటి
వెలమకన్ని - వైదిక తెలంగాణ్య
ద్రోణంరాజు - నియోగి
పింగళి - ఆరువేల నియోగులు
నల్లాన్ చక్రవర్తుల - వైష్ణవ
శ్రీపతి పండితారాధ్యుల - శైవ
ఇలా శాఖలు సులభంగా గుర్తు పట్టి పెళ్ళిళ్ళలో కూడా శాఖలకే ప్రిఫరెన్స్ ఇస్తారు. మీలో మీరు ఐక్యంగా లేనప్పుడు ఇతరులని తిడితే ఏమి లాభం?

Anonymous said...

తమ కులగజ్జిని తూర్పారపట్టినప్పుడల్లా రెడ్ల మీద పడి సిగ్గులేకుండా మతానికి లింకు పెట్టే కులగజ్జి గాళ్ళకి జయహో గారి అధ్బుత రెస్పాన్స్.
*******
సోనియా పేరుతో హిందువులను మళ్ళి ఏకం చేద్దురుగాని, కొంచెం మీరు ఇప్పటినుంచి జాలిం లోషన్ పూసుకొంటే ( విమర్శలను స్వికరించి ఆత్మ విమర్శ చేసుకోవటం మొదలు పెడితే) కనీసం కొన్ని సంవత్సరాల కైనా కులగజ్జి తగ్గుతుందని ఒక ఆశ. మీ కులగజ్జి అన్ని కులాలను స్పర్సించింది/ అంట్టుకొనింది. మిగతా అభివృద్ది చెందుతున్న వర్గాల వారు ఇదేదో గొప్ప ఆదర్శం లాగా భావించి, దానిని అనుసరిస్తూ అయినదానికి కానిదానికి గోక్కోవటం తెలుగు నాట ప్రమాదకర స్థాయి కి వెళ్ళింది. సిగ్గు ఎగ్గు లేకుండా స్కుల్స్ స్థాయిలో నుంచి ఈ కులగజ్జిని ప్రోత్సహిస్తుంటే,దానిని వ్యవస్థీ కృతం చేస్తుంటే, దాని గురించి వనజా వనమాలి గారు తప్పించి ఆ వర్గానికి చెందిన ఏ ఒక్క ఒక్క ప్రముఖ బ్లాగరు దానిని ఖండించరే. కనీసం ఇప్పటి వరకు ప్రస్థావించను కూడా లేదు. దొంగకు తేలు కుట్టినట్లు గమ్ముగా ఎమీ ఎరగనట్లు, అదేదొ సహజ ప్రక్రియ అయినట్లు ఉన్నారు.
------------------------------------------------
నీ అనుమానపు ఆలోచనలు ఆపు,దీనివేనకాల ఎవరు లేరు గాని. చిన్న విమర్శ వస్తే తట్టుకోలేక అల్లాడుతున్నారు. ఇక్కడ బ్లాగుల్లో రాసుకొనే వారు దాదాపు మధ్యతరగతి వారు నీ మాట వింట్టుంటే కాంగి వాళ్ళు రాందేవ్ రాజ్యం పడ కొట్టటానికి కుట్ర పన్నాడు అన్నట్లుంది. మీకు ఎదుటివారిని ఎగతాళి చేయటం, వారిని నమ్మక పోవటం, ఇటువంటి అనుమానాలు కలిగి ఉండటం, మీవాళ్ళలో మీరే కలసి మెలసి ముఠాలు కట్టి డబ్బులు సంపాదించటం, ఎక్కువైన తరువాత వెన్ను పోట్లు పొడుచుకోవటం, వాటి మీద పుస్తకాలు రాసుకోవటం ఇవ్వని మీ అలవాట్లు. ఎదుటి వారి దగ్గర ఐకమత్యంగా కనిపించి వారిని కులం పేరుతో విసిగించి పీక్క తినటం, మీలో మీరు కొట్టుకుంటూ వెన్ను పోట్లు పోడుచుకోవటం. మీకు అంత కమ్యునిటి ఫిలింగ్ విండి ఉంటే గొదావరి, కృష్ణా జిల్లాలలో కాంగి ఎందుకు గెలుస్తుంది? మీరు పైకి చెప్పేది ఒకటి లోన ఒకటి. జీవితం లో అనుక్షణం ఇంత నటించే వర్గం తెలుగు నాట ఎదీ లేదు. కాని ఈ కులగజ్జి తో అమాయక ఆంధ్రా ప్రజలను పీక్కతినటానికి, అందరి మనసులను చేడగొట్టటానికి తప్ప ఎమీ ఉపయోగం లేకపోయినా దానిని నెత్త్తిన పెట్టుకొని ముందుకు తీసుకేళుతున్నారు. బ్లాగుల్లో కాంగి ప్రభుత్వానికి మటుకు అవినితి మీద సలహాలు ఇచ్చిందే ఇచ్చి తామేదో మంచి వారమని తెగ ఫీలౌతూంటారు.
----------------------------------------------
సూటిగా ఒక ప్రశ్న మీరు మీ కులగజ్జిని గుర్తించారా? గుర్తిస్తే మీలో ఒక్క మేధావన్నా దానిని ఖండిస్తూ పుస్తకం రాశారా? రాస్తే వివరాలు చెప్పేది. కనీసం వనజా వనమాలి గారన్నా బ్లాఉలో ఒకటపా రాసింది. మీగతా ఎంతో మంది ప్రముఖరచయితలు ఎమీ రాశారు?

Jayaho

Anonymous said...

తమ కులగజ్జిని తూర్పారపట్టినప్పుడల్లా రెడ్ల మీద పడి ఏడుస్తూ సిగ్గులేకుండా మతానికి లింకు పెట్టే కులగజ్జి గాళ్ళకి జయహో గారి అధ్బుత రెస్పాన్స్.

*******
సోనియా పేరుతో హిందువులను మళ్ళి ఏకం చేద్దురుగాని, కొంచెం మీరు ఇప్పటినుంచి జాలిం లోషన్ పూసుకొంటే ( విమర్శలను స్వికరించి ఆత్మ విమర్శ చేసుకోవటం మొదలు పెడితే) కనీసం కొన్ని సంవత్సరాల కైనా కులగజ్జి తగ్గుతుందని ఒక ఆశ. మీ కులగజ్జి అన్ని కులాలను స్పర్సించింది/ అంట్టుకొనింది. మిగతా అభివృద్ది చెందుతున్న వర్గాల వారు ఇదేదో గొప్ప ఆదర్శం లాగా భావించి, దానిని అనుసరిస్తూ అయినదానికి కానిదానికి గోక్కోవటం తెలుగు నాట ప్రమాదకర స్థాయి కి వెళ్ళింది. సిగ్గు ఎగ్గు లేకుండా స్కుల్స్ స్థాయిలో నుంచి ఈ కులగజ్జిని ప్రోత్సహిస్తుంటే,దానిని వ్యవస్థీ కృతం చేస్తుంటే, దాని గురించి వనజా వనమాలి గారు తప్పించి ఆ వర్గానికి చెందిన ఏ ఒక్క ఒక్క ప్రముఖ బ్లాగరు దానిని ఖండించరే. కనీసం ఇప్పటి వరకు ప్రస్థావించను కూడా లేదు. దొంగకు తేలు కుట్టినట్లు గమ్ముగా ఎమీ ఎరగనట్లు, అదేదొ సహజ ప్రక్రియ అయినట్లు ఉన్నారు.
------------------------------------------------
నీ అనుమానపు ఆలోచనలు ఆపు,దీనివేనకాల ఎవరు లేరు గాని. చిన్న విమర్శ వస్తే తట్టుకోలేక అల్లాడుతున్నారు. ఇక్కడ బ్లాగుల్లో రాసుకొనే వారు దాదాపు మధ్యతరగతి వారు నీ మాట వింట్టుంటే కాంగి వాళ్ళు రాందేవ్ రాజ్యం పడ కొట్టటానికి కుట్ర పన్నాడు అన్నట్లుంది. మీకు ఎదుటివారిని ఎగతాళి చేయటం, వారిని నమ్మక పోవటం, ఇటువంటి అనుమానాలు కలిగి ఉండటం, మీవాళ్ళలో మీరే కలసి మెలసి ముఠాలు కట్టి డబ్బులు సంపాదించటం, ఎక్కువైన తరువాత వెన్ను పోట్లు పొడుచుకోవటం, వాటి మీద పుస్తకాలు రాసుకోవటం ఇవ్వని మీ అలవాట్లు. ఎదుటి వారి దగ్గర ఐకమత్యంగా కనిపించి వారిని కులం పేరుతో విసిగించి పీక్క తినటం, మీలో మీరు కొట్టుకుంటూ వెన్ను పోట్లు పోడుచుకోవటం. మీకు అంత కమ్యునిటి ఫిలింగ్ విండి ఉంటే గొదావరి, కృష్ణా జిల్లాలలో కాంగి ఎందుకు గెలుస్తుంది? మీరు పైకి చెప్పేది ఒకటి లోన ఒకటి. జీవితం లో అనుక్షణం ఇంత నటించే వర్గం తెలుగు నాట ఎదీ లేదు. కాని ఈ కులగజ్జి తో అమాయక ఆంధ్రా ప్రజలను పీక్కతినటానికి, అందరి మనసులను చేడగొట్టటానికి తప్ప ఎమీ ఉపయోగం లేకపోయినా దానిని నెత్త్తిన పెట్టుకొని ముందుకు తీసుకేళుతున్నారు. బ్లాగుల్లో కాంగి ప్రభుత్వానికి మటుకు అవినితి మీద సలహాలు ఇచ్చిందే ఇచ్చి తామేదో మంచి వారమని తెగ ఫీలౌతూంటారు.
----------------------------------------------
సూటిగా ఒక ప్రశ్న మీరు మీ కులగజ్జిని గుర్తించారా? గుర్తిస్తే మీలో ఒక్క మేధావన్నా దానిని ఖండిస్తూ పుస్తకం రాశారా? రాస్తే వివరాలు చెప్పేది. కనీసం వనజా వనమాలి గారన్నా బ్లాఉలో ఒకటపా రాసింది. మీగతా ఎంతో మంది ప్రముఖరచయితలు ఎమీ రాశారు?

Jayaho

రాజేష్ జి said...

కోటి రతనాల వీణ బ్లాగులో పెట్టిన వ్యాఖ్య ఇది. విశ్వరూప్ గారు వారి బ్లాగు తెలంగాణకి ప్రాముఖ్యం ఇస్తున్న౦దువల్ల వారు ఈ వ్యాఖ్యను ప్రచురించడంలేదని చెప్పారు. ఇది వారి బ్లాగుయొక్క  సదుద్దేశ్యాన్ని సూచిస్తుంది. అందుకే ఇక్కడ ప్రచురిస్తున్నా.

.....
$విశ్వరూప్ గారు

మీకూ ధన్యవాదాలు _//\\_ :)

#..ముందు తర్కం...జబ్బలు చరుచుకుంటాడు..

:) తర్కంతో పాటు రోజూ అరమణుగు గ్రాసం కూదా ఇవ్వండి. నెమరేస్తూఉంటారు..అదే తర్కాన్ని ;). నేను గమనించింది మీరంతా వీరికి, వీరి రాతలకి ఎక్కువ దృశ్యం ఇచ్చి పెద్దమడిసిని చేస్తే జబ్బలు పెరిగి చరుచుకుంటున్నారని అభిప్రాయం. అంటే మరా జబ్బలు తగ్గించడం మీ చేతిలోనేఉందని అర్ధం మరి ;)

#వీరి కులగజ్జిని...నాకులమే గొప్ప అంటూ దౌష్టీకం చేసేవారికి తేడాతెలియదని...

హా..హా..హా.. ఎంత మాటునదాగివున్నా కు(కా)లభుజంగం కాటువేయక మానదు. అదేరీతిలో వారు నాకులం తెలీకుండా దాచుకున్నా చెబుతూనే అవసరమైనప్పుడల్లా కులగజ్జిని బ్లాగులకి అంటిస్తూవుంటారు. ఇక స్వకులమర్దనం మహారంజుగా చేసుకిని ఆట్టే బయటపడిపోయి కర్రకామెంటుతో కొట్టి౦చుకుంటారు. దీనికీ ఉదాహరణ తర్వాతి పేరాలో చెప్తా చూడండి.

ఇక ఏదో ఒకటి గీ(గో)కడానికి మాత్రమే వారు టపాలు రాస్తానని నేనన్నాని కోపమొచ్చి నేనన్నంత పనీ చేశారు ;) ద్వంద్వం పేరుతొ ఓ తర్కవిహీన టపా పెట్టారు. సరే ఏమా ద్వంద్వ గీకుడు అని తొంగి చూస్తె ఏమీ లేదు.. రెండు చుక్కలు మీమీద..మరో రెండు నామీద..మరి కులభుజంగ౦ కదా.. ఇకనేను "కులం" అని దేనికి అన్నానో దాని ప్రస్తావనే లేకుండా దాన్ని ప్రాంతాలకి ముడిపెట్టి రెచ్చగొట్టుడు రొచ్చుపని మటుకు చేసారు. మరి ఇలాంటి బురదభుజంగాల వల్లగాదూ..ఆంధ్రోల్లంతా భుజంగాలే అనుకునేది..సెత్.. ! నాగత వ్యాఖ్యకి తట్టుకోలేక నా బ్లాగులో రెక్కీ౦గ్ సేసి సివారికి  నేను ఎప్పుడో ఒక తమిళ మురుగు మొరుగుడుకు వ్యతిరేకంగా రాసిన ఓ టపాని లంకెగా ఇచ్చి ద్వంద్వం అన్నారు. అదేంటో వివరంగా చెప్లా..పాపం వారి బ్లాగు అతిధులు వెతుక్కోవాలేమో ;). ఇక వారికి అసలు ద్వంద్వం అంటే ఏమిటో మీ బ్లాగుముఖంగా వివరిస్తా.. ఇవి నేను గత౦లో ఎండగట్టిన వారి రాతలు..

ఒక బ్లాగరు కులగజ్జి మీద చర్చ పెడితే ఈ కులభుజంగ౦ మొదట పెట్టిన వ్యాఖ్య ఇది

కులభుజంగం: #నాకు కులపపిచ్చిలేదని తెలిస్తే బతుకెంత దుర్బరంగా ఉంటుదో మాకు ప్రత్యక్ష అనుభవం.
రాజేష్: ఆహా... అనుకున్నా..బావుంది.

కొంత చర్చ జరిగినతర్వాత మరి భుజన్గానికి గజ్జివల్ల జిల పుట్టినట్లుంది.. రెండవవ్యాఖ్యలోనే

కు.భు:#తొలితరం కమ్యూనిస్టు..గుంటూరు-కృష్ణా జిల్లాల నుంచి కమ్మవారే ఉంటూ వచ్చారు.

రాజేష్:చూసారుగా ఎలా బయటిపడిపోయారో. జబ్బలు చరుచుని కులవ్యతిరేకం అయిన కమ్యూనిజంకి కులాన్ని అంటించడమేకాక తమ కుల౦వారు కమ్యూనిజం ద్వారా పోరాటం చేసారని కూడా చెప్పారు. కులపిచ్చి లేదంటూనే ఆగలేక కక్కేసారు..విషాన్ని. అయ్యా భుజంగం... దీన్ని ద్వంద్వం అంటారు. సరే అప్పటివరకు చర్చలోకి దిగని నేను సదరు భుజంగం గారు వాస్తవాన్ని కాటేసి సమాధి చేస్తున్నారని ఇలా సమాధానం ఇచ్చా..

"
మీరు మొదటివ్యాఖ్యలో ఏదైతే లేదు అన్నారో అది ఇప్పుడు చిన్నగా బయటికి వచ్చింది.. చూసారా ;)! పర్లేదు.


తనజీవితాన్ని ప్రజలకే అంకితం అని బిడ్డలని కూడా కనకుండా కడదాకా జీవితాంతం ప్రజాసేవ చేసిన శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు తొలితర౦ కమ్యూనిస్ట్ నాయకుడు. కానీ ఆయన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామి రెడ్డి అని బహుశా ఈ తరానికి తెలీదు. తన పేరులో కులం ఉండకూడదని అది కమ్మ్యూనిజం భావాలకు విరుద్దమని అదే తుదిదాకా పాటిస్తూ బతికి పుచ్చలపల్లి సుందరయ్యగా గానే మిగిలిపోయిన అసలుసిసలు కమ్మ్యూనిస్ట్ నాయకుడు.

..ఇంకా ఉంది..

రాజేష్ జి said...

మీరు చెప్పిన "కమ్మ్యూనిస్ట్ల్లో" కులాన్ని వదిలేసి పుచ్చలపల్లి సుందరయ్యగారిలాగా జీవితాన్ని గడిపిన వారిని చూపిస్తారా? లేక వారికి కూడా మీరు పైనచెప్పినట్లు "పిలుపులు" ఉండవని కులాన్ని పట్టుకు కూర్చున్నారా?


ఇంకా ఎందుకండీ మసి పూస్తారు వాస్తవాలకి? నాడు కమ్మకులం తాము రాజకీయంగా పైకి రావడానికి కాంగ్రెస్ అంతా రెడ్లు అని భ్రమిసి వారికి వ్యతిరేకంగా కమ్మ్యూనిస్ట్ పార్టీని పావుగా వాడుకున్నారు. అప్పుడు కమ్మ్యూనిస్ట్ పార్టీని ఏమని పిలిచేవారో కూడా అందరికీ విదితమే. ఆనక రామారావు పార్టీ పెట్టిన తర్వాత కమ్మ్యూనిస్ట్ పార్టీలో నుంచి వలసలు ఏ విధంగా వెళ్ళాయో కూడా విదితమే. కళ్ళముందు అన్ని జరిగినా ఇంకా ఏదో ప్రజాపోరాటాలకి కమ్మ్యూనిస్ట్ పార్టీలో చేరినట్లు చెబుతారే?
"
పాపం బురదభుజంగ౦ పరిస్తితి చూడాలి అప్పుడు..మళ్ళీ తర్క౦లేకుండా స.ధా ఇచ్చారనుకోండి.. నేను చెప్పాలనుకుంది నలుగురికీ చేరి నా లక్ష్యం పూర్తీఅయింది కాబట్టి నేను వారికి బదులు ఇవ్వలేదు.

వారో బెమ్మాండమైన అవకాశం కూడా ఇచ్చారు..అది ఈవిధమైన పాటలను ఇక మీదట ప(వి)రిచయం చేస్తానని.. మంచిది.. వారే విధంగా చేసినా వాస్తవాలకు ప్రచారం కావాలి కాబట్టి ఈ మూడుపాటల మీద విషాన్ని కక్కమని వారిని అడుగుతున్నా ;) రెండు నాటు గుడ్లు ఇస్తా మరి ;)

http://www.youtube.com/watch?v=l3VBg8gVci0&NR=1

http://www.youtube.com/watch?v=j87sWpsoqik&feature=related

http://www.youtube.com/watch?v=YIr_yqRS32I&feature=related

విశ్వరూప్ said...

ఈయనగారికి గజ్జి కాస్త ఎక్కువే ఉన్నట్లుంది, ఇపుడిపుడే గమనిస్తున్నాను. కబ్జాకోర్లు లగడపాటినీ రామోజీని తిడితే అదేదో తననే తిట్టినట్లు ఫీలవుతున్నాడు. లగడపాటినీ రామోజీని తిట్టడానికి ఒకరు తెలంగాణవాది కానక్కరలేదు బుద్దున్నవాడెవడైనా చేస్తాడని తెలిసినట్టులేదు.

రాజేష్ జి said...

అయ్యా అ'కృత్యభుజ౦గల్లారా

మీ కులగజ్జి బతుకులు బయటపడేసరికి తట్టుకోలేక మంటలో పడిన కులభుజ౦గాల్లాగా కుతకుతలాడిపోతున్నారు. ఇలాంటివి చాలా చూశాం గానీ ముందు మీది మీరు ).( చూసుకోండి ఆనక నాకు చూద్దురుగానీ ;). వాస్తవాలు చెబితే తట్టుకోలేరు.. చేసే ప్రతి పని..మాట్లాడే ప్రతీమాటకీ కులగజ్జి అతికుంచుకుని మాట్లాడింది మీరిద్దరు.దాన్ని మొహంమీద అడిగేసరికి వళ్ళు మండుకొచ్చి వాంతి జేసుకుంటున్నారు. కానివ్వండి..సిగ్గులేకపొతే సరి..చదవితే సరిపోద్దా.. కొద్దిగా అన్నా నాగరికంగా బతకాలని సామాజికశతకకారుడు అన్నాడు;)

Pavani said...

రాజేష్ గారు, మీ టపా ఆలోచింపచేసిదిగా ఉంది కానీ..కు.గ. టపాలో ఇచ్చిన screen shots ఫేక్ అని నా అభిప్రాయం కూడా. అనవసరపు రొచ్చులోకి మీరు లాగబడ్డారనిపిస్తోంది.

రాజేష్ జి said...

$పావని గారు

మీరు టపాగురించి మాట్లాడివుంటే బావుండేది. మీరు పెట్టింది నాలుగు ముక్కలు ఆయితే అందులో మూడు ముక్కలు ఉచితసలహా నెపంతో దేన్నో ప్రోత్సహిస్తున్నట్లుంది. చూసుకోండి. నేను రొచ్చులోకి లాగబడింది..ఈ బ్లాగు మొదలుపెట్టినప్పుడు..ఇప్పుడు కొత్తగా ఏమీ లేదులెండి :) మీరు అర్ధం చేసుకుంటే మంచింది.

రాజేష్ జి said...

$ఇంద్రసేనా గంగసాని గారు

మీ ప్రశ్నాసందేహాలకి సమాధానాలు ఇక్కడ :)
http://againstcastemania.blogspot.com/2011/06/blog-post.html

బ్లాగు ఉద్దేశ్యం!

కొన్ని సాపాటు సంగతులు, మరికొన్ని సమకాలీన మరియు గతించిన వాటి సమగతులు పంచుకునేనుదుకు!.

సమగతుల్ని చదివిన అతిధులు

Followers